ఇక పై ప్రింట్ మీడియా ఉద్యోగుల బ‌తుకు బస్టాండే…

క‌రోనా ఎఫెక్ట్‌, ఆర్థిక సంక్షోభం అన్ని రంగాల‌ను అత‌లాకుత‌లం చేసింది. ప్రింట్ మీడియా ఉద్యోగుల ప‌రిస్థ‌తి మ‌రింత ద‌య‌నీయంగా మార‌నుంది. ప్ర‌ధాన ప‌త్రిక‌ల‌న్నీ ఉద్యోగుల‌ను తీసేసి భారం దించేసుకొని హాయిగా ఊపిరి పీల్చుకునే ప‌నికి ఏడాది క్రితం నుంచే శ్రీ‌కారం చుట్టింది.…

హుజూరాబాద్ పై కేసీఆర్ ‘ఓయూ’ మంత్రం.. ఫ‌లించేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆరెస్ అభ్య‌ర్ధి ఎవ‌రినే దానిపై ఓ వైపు ఉత్కంఠ కొన‌సాగుతుండ‌గా మ‌రోవైపు కేసీఆర్ ఆలోచ‌న‌లు ఎటు వైపు సాగుతున్నాయ‌నే అంచ‌నాల‌ను బేరీజు చేసుకునేందుకు ఎవ‌రికి వారే త‌మ‌కు తోచిన విశ్లేష‌ణ చేస్తూ వ‌స్తున్నారు. కౌశిక్ రెడ్డిని పార్టీలో…

ల‌క్ష కొత్త పింఛ‌న్లు పెండింగ్‌… రెండేండ్ల నుంచి…

ల‌క్ష కొత్త పింఛ‌న్లు పెండింగ్‌… రెండేండ్ల నుంచి… స‌విత‌… ఏడాది అవుతుంది భ‌ర్త చ‌నిపోయి. వితంతు పింఛ‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. రెండ్రోజుల‌కొక‌సారి ఆ ఊరి స‌ర్పంచుకు ఫోన్ చేసి అడుగుతున్న‌ది. నా పింఛ‌న్ మంజూరు అయిందా? అని. లేద‌మ్మా. గ‌వ‌ర్న‌మెంటు ఇంకా…

రైత‌న్న కొంప‌ముంచుతున్న అతివృష్టి

తెలంగాణ వ్యాప్తంగా గ‌త రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతివృష్టి కార‌ణంగా జోరు వాన‌ల‌తో రాష్ట్రం త‌డిసి ముద్ద‌యింది. ప్రాజెక్టులు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప‌లుచోట్ల ర‌వాణ వ్య‌వ‌స్థ స్తంభించి పోయింది. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య్యాయి. పంట‌ల‌నీ్న…

అనుమానంతో భార్య‌, కూతురిని క‌డ‌తేర్చిన భ‌ర్త‌…

త‌న భార్య‌కు ప‌లువురితో అక్ర‌మ సంబంధాలున్నాయ‌నే అనుమానంతో ఓ భ‌ర్త దారుణానికి ఒడిగ‌ట్టాడు. గాడ నిద్ర‌లో ఉన్న భార్య‌, కూతురిని గొడ్డ‌లితో న‌రికి చంపేశాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండ‌లంలో ఈ దారుణం జ‌రిగింది. గంగాధ‌ర్ ఆటో న‌డుపుకుంటూ , భార్య…

నీళ్ల‌నుకొని యాసిడ్ తాగి మృతి చెందిన వృద్ధురాలు

హాస్పిట‌ల్‌లో ఉన్న బంధువును ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ఓ వృద్ధురాలు (70) శ్రుక‌వారం నీళ్ల‌నుకొని బాటిల్‌లో ఉన్న యాసిడ్‌ను తాగి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖ‌లీల్‌వాడిలో గ‌ల జ‌య హాస్పిట‌ల్‌లో య‌జ‌మాన్యం నిర్ల‌క్ష్యంతో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. వేల్పూర్…

3.50 ల‌క్ష‌ల కొత్త రేష‌న్ కార్డులు…

గ‌త కొంత కాలంగా రేష‌న్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి త్వ‌ర‌లో కొత్త కార్డులు జారీ కానున్నాయి. దీని కోసం ఎంక్వైరీ ప్ర‌క్రియ ముగిసింది. అన్ని జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు డోర్ టు డోర్ ఎంక్వైరీ చేశారు. జీహెచ్ఎంసీలో సీఆర్వోసిబ్బంది,…

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సీబీఐ విచారణ చేయించాలి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు ఎంపీకి విన్న‌వించాడు. 2016 జనవరి 9న ఆర్మూర్ పట్టణంలోని…

మూడు నెల‌ల ముందే నిండుకుండ‌లా ఎస్సారెస్పీ

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ సీజన్ లో అతి తక్కువ సమయంలోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండకుండాల మారింది. అక్టోబర్ వరకు ప్రాజెక్టు నిండిన దఖాలాలు లేవు. బెల్గాన్ రిజర్వాయర్, విష్ణుపురి,బాబ్లీ…