Tag: congress

‘కోడ్‌’ అమల్లోకి.. దళితబంధుకు బ్రేక్‌..? గృహలక్ష్మీకీ ఆటంకాలు… షెడ్యూల్‌ విడుదలౌతుందని తెలిసినా.. ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడలేదు… నిధుల లేమా..? ఆశల పల్లకీలో ఊరేగించడమా..?

అనుకున్నదే జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే కోడ్‌ అమల్లోకి రానుంది. కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలకు బ్రేకులు పడినట్టే. కేవలం ప్రచారం చేసుకోవడమే తప్ప జనాలకు తాయిలాలు, పథకాల లబ్ది చేకూర్చేందుకు దారులు…

సు’నీల్గు’డు ప్రదర్శన .. సేవలకు వెల కడతారా ? .. ‘ చీ ‘ ఆ చిత్ర ప్రదర్శన .. ఆ ‘ రేంజ్ ‘ నుంచి లో రేంజ్ కి ‘గోపి’ గ్రూప్ ..ధావత్ ల కోసం చెక్ డ్యాం లను బంద్ చేసుకుంటామా..?

‘సాధారణంగా పార్టీలు నాయకులకు హ్యాండిస్తాయి. కానీ పార్టీలకే హ్యాండ్ ఇచ్చిన ఘనత ఆ నాయకుడి సొంతం. బాల్కొండ నియోజకవర్గం లో అన్ని పార్టీలకు హ్యాండ్ ఇచ్చిన ఏకైక నాయకుడిగా రికార్డు సైతం ఆయన సొంతం. ఈ ఘనతను సొంతం చేసుకోవడంలో నిర్మొహమాటంగా..…

ఇందూరుపై ‘పొంగులేటి’ ఫోకస్… అర్బన్‌ నుంచి ఆకుల లలితకు గాలం… బోధన్‌లో తూము శరత్‌రెడ్డితో మంతనాలు… అర్బన్‌, బోధన్‌లలో కాంగ్రెస్‌ గెలుపు కోసం శ్రీనివాస్‌ రెడ్డి చర్చలు… మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డమ్మీ… అందుకే పొంగులేటి రంగంలోకి…

ఇందూరు నుంచి కాంగ్రెస్‌ రెండు సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లా పెద్దన్నగా అంతా తానై వ్యవహరిస్తారని భావించినా ఆయనకు అంత సీన్‌ లేదని అధిష్టానానికి…

ఈ పంతం…. ఎవరికి అంతం…? షకీల్‌ ఓటమికి కంకణం కట్టుకున్న తూము శరత్‌రెడ్డి… త్వరలో కాంగ్రెస్‌ గూటికి తన బలగంతో…. కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు…. బోధన్‌ రాజకీయంలో ఇదో కుదుపు… చర్చ… షకీల్ మొండి వైఖరితో పార్టీకి నష్టం…

ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర వ్యాప్త చర్చలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు బోధన్‌ వంతు వచ్చింది. షకీల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి సెగ తెగ తగులుతోంది. అది ఎంతలా అంటే షకీల్‌ ఓడించడయే ధ్యేయంగా పనిచేసే టీమ్‌ ఒకటి తయారయ్యంంది. ఆ…

కాంగ్రెస్‌పై కవిత కత్తి… రాహుల్‌ నుంచి జీవన్‌ వరకు ఉతికారేసిన ఎమ్మెల్సీ… జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం పై ఘాటు విమర్శలు.. జీవన్‌ రెడ్డి ఇదే చివరి సారంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చురకలు.. రాహుల్‌ ఔట్‌ డేటెడ్‌… ఆ పార్టీ నేతలకు అఖల్‌ లేదు… చర్చకు తెరతీసిన కాంగ్రెస్‌పై కవిత వ్యంగ్యాస్త్రాలు…

(వాస్తవం- శ్రీనివాస్‌) జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌ పై కత్తి దూసింది. రానున్న ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్సేనని ప్రగాఢంగా నమ్ముతున్న బీఆరెస్‌ ఇప్పుడు ఏ మీటింగులోనైనా దాన్నే టార్గెట్ చేస్తోంది. బీజేపీని లైట్‌ తీసుకుంటోంది. కానీ…

లోబడ్జెట్‌ సినిమాలు…. విడుదల వాయిదా.. ఖర్చులకు భయపడుతున్న ప్రతిపక్షాలు.. టికెట్‌ కావాలంటూనే ఇప్పుడే ప్రకటన వద్దంటున్న ఆశావహులు…

టికెట్‌ నాక్కావాలంటే నాక్కావాలని మొన్నటి వరకు ఒకటే ఫైరవీలు… లాబీయింగులు. బీజేపీ నుంచి టికెట్‌ వస్తే చాలు ఇక తాము గెలిచినట్టేననే ఫీలింగు గత కొంతకాలం క్రితం. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీజేపీ పాతాళంలోకి పడిపోయి కాలం కలిసొచ్చి కాంగ్రెస్‌…

బాండు పేపర్‌ మోసగాడు ఎంపీ అర్వింద్‌… బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్‌.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్‌కు సవాల్‌ విసిరిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

బాల్కొండ: ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ మోసగాడని ధ్వజమెత్తారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బాండు పేపర్‌ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను నిండా ముంచిన చీటర్‌ అని ఘాటుగా విమర్శించారు. అబద్దపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్‌ బాల్కొండ, నిజామాబాద్‌ ప్రజలకు…

దోస్త్‌ మేరా దోస్త్‌….. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌ దాకా… ఆర్మూర్‌ నుంచి రాజేందర్‌కు కాంగ్రెస్ టికెట్‌ ఇప్పించేందుకు ఈరవత్రి అనిల్‌ మధ్యవర్తిత్వం… వినయ్‌రెడ్డికి మానాల మోహన్‌రెడ్డి అండ… ఇద్దరు బీసీలు.. ఇద్దరు రెడ్ల మధ్య కాంగ్రెస్‌లో పోరు…

ప్రజారాజ్యం పార్టీ వారి బంధాన్ని కలిపింది. స్నేహబంధంగా ఏర్పడింది. ఈరవత్రి అనిల్‌… గోర్త రాజేందర్‌. వీరిద్దరూ అప్పట్నుంచి ఇప్పటి దాకా స్నేహితులు. బాల్కొండ నుంచి పీఆర్పీ నుంచి టికెట్‌ తీసుకుని గెలిచిన ఈరవత్రి అనిల్ ఇప్పుడు ఆర్మూర్‌ కాంగ్రెస్‌ నుంచి గోర్త…

కాంగ్రెస్ అర్బన్‌ బరిలో ఆరుగురు…. దరఖాస్తులతో క్యూ… ఎక్కడా లేని విధంగా అర్బన్‌లో పోటాపోటీగా…

కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కట్టారు. శుక్రవారానికి చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు ఆరుగురు దరఖాస్తులు చేసుకున్నారు. ధర్మపురి సంజయ్‌, డాక్టర్ శివ ప్రసాద్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కేశవేణు, నరాల…

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్‌ 16న ప్రకటిస్తానన్న సీఎం…

కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్‌ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్‌ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్‌ స్వరం పెంచాడు. అడిగిందే…

You missed