బీజేపీ, కాంగ్రెస్ నేతల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగు క్యాంప్… వారి కంటికి అభివృద్ధి ఫలాలు కనిపించం లేదు.. కళ్లు బాగు చేయిద్దాం… – రూరల్ సంక్షేమ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర కామెంట్స్…..
ప్రజల కళ్లు బాగు చేయాలన్న ఆలోచన ఏ సీఎంకైనా వచ్చిందా..? ఎవరైనా వచ్చి తమ కంటి చూపు మందగించింది.. ప్రభుత్వం పట్టించుకోవాలని అడిగారా..? సీఎం కేసీయారే స్వయంగా కంటి వెలుగు పథకాన్ని రచన చేశారు. అందరికీ కంటి పరీక్షలు చేశారు. కళ్లద్దాలూ…