Tag: nizamabad politics

‘కోరుట్ల’పై కోరిక…. ‘పార్లమెంటు’పై పలాయనం… డోలాయమానంలో అర్వింద్‌ ‘రాజకీయం’.. పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌… కవిత యాక్టివ్‌ పాలి’ట్రిక్స్‌’తో ఎంపీ భవితవ్యంపై నీలినీడలు…

ఓ సారి కాలం కలిసివచ్చింది. ఆ తరువాత వాస్తవం ప్రజలకు అవగతమైంది. కానీ అదే ఊహాలోకంలో విహరిస్తే.. తనకు తిరిగే లేదనే అహంకారం మితిమీరితే… ఓటమి తప్పదు. నేల విడిచి సాము చేయడం ఆపేశాడు ఎంపీ అర్వింద్‌. వాస్తవం తెలుసుకున్నాడు. మొన్నటి…

ఓట్ల కోసం ‘చందమామ కథలు’ .. మభ్యపెట్టి మాటలు చెప్పి మోసం చేస్తరు…. రైతులను మోసం చేసి గెలిచిన అర్వింద్‌… ఈ ప్రాంతానికి చేసిందేమిటో చెప్తావా..? కాంగ్రెస్‌, బీజేపీలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఫైర్‌..

బాల్కొండ: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజలకు చందమామ కథలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తాయని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఈరెండు పార్టీల మాటలు వినొద్దన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ,ముప్కాల్ మండలాల్లో ఆదివారం…

ఇందూరు కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ఆర్మూర్‌..!! వినయ్‌ అభ్యర్థిత్వాన్ని రేవంత్‌ ప్రకటించడం పట్ల భగ్గుమన్న ఇందూరు నేతలు…. ముందే పేరెలా ప్రకటిస్తాడు… ఇందులో మతలబేమిటీ..? లోపాయికారి ఒప్పందమా..? రెడ్లకే అగ్రతాంబూలమా..? స్వపక్షంలోనే తీవ్ర చర్చకు తెరలేపిన ఆర్మూర్‌ వినయ్‌ టికెట్‌ అంశం..

ఆర్మూర్‌ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువే. అది ఏ పార్టీ అయినా. ఏ ఇష్యూ అయినా. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది. ఆగి ఆగి ఎలాగోలా రేవంత్‌ సమక్షంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడు బీజేపీకి గుడ్‌ బై చెప్పిన పొద్దుటూరి…

జిల్లాపై రేవంత్‌ పెత్తనం… మహేశ్‌ రికమండేషన్లకు చెక్‌… ఇద్దరి మధ్య టికెట్ల వార్‌… అర్బన్‌లో తనకు లేదా.. అనిల్‌కు ఇవ్వాలని మహేశ్‌ డిమాండ్‌… ఆర్మూర్‌ నుంచి రెండో బీసీకి ఇవ్వాలని, వినయ్‌రెడ్డికి ఇవ్వొద్దని వాదన… కాంగ్రెస్‌లో క్యాడర్‌ అయోమయం… మధుయాష్కీ, మహేశ్‌ ఓ సైడు.. రేవంత్‌ మరోవైపు…

కాంగ్రెస్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అంతా తానై టికెట్ల పంపకాల్లో వ్యవహారించాలని చూస్తున్నారు. ఇందూరులో కూడా తనదే హవా నడవాలని తనకు కావాల్సిన వారికే టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నాడు. అయితే…

చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం..

”నాలుగున్నర సంవత్సరాల క్రితం నిజమని నమ్మిన బాండ్ పేపర్ పచ్చి అబద్ధమై అధికారమేలింది. అబద్ధం చెప్పామా.. నిజం చెప్పామా అన్నది కాదు.. అన్నదాత గుండెల్లో బాండ్ పేపర్ గుండు దించామా లేదా అన్నదే పాయింటు” అన్న చందంగా పసుపు బోర్డు పేరిట…

సంజయ్‌ కోసం… రేవంత్‌ వర్సెస్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌… అర్బన్‌ టికెట్‌ సంజయ్‌కే ఇస్తామన్న రేవంత్‌.. తనకే కావాలని పట్టుబట్టిన గౌడ్‌… ఢిల్లీకి చేరిన గల్లీ పంచాయతీ…

నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ బాగా పెరిగింది. దీన్ని బీసీలకు కేటాయించారు. దీంతో డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ అర్బన్‌ నుంచి పోటీకి సిద్దమై.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో మాట కూడా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.…

లైమ్‌లైట్‌…. అంతా తానై.. మొన్నటి వరకు నిజామాబాద్‌ జిల్లానే… కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీతో అక్కడ సీట్లపైనా గురి… 9 సీట్లపై కవిత బిజీ ఫోకస్‌… ‘ఉమ్మడి’ని చుట్టు చుట్టి… దిమ్మదిరేగేలా ఆ రెండు పార్టీలకు షాకిచ్చి…

ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు లైమ్‌లైట్‌లో ఉన్న నేత. ఇందూరు జిల్లాలో రాజకీయాలన్నీ ఆమె చుట్టే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఆమె నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు కదన రంగంలోకి దూకారు. ఎప్పుడైతే సీఎం కేసీఆర్‌ సిట్టింగులకు సీట్లు…

ఎమ్మెల్యేగా పోటీకి వెనుకంజ…. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం… ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌కే ఓకే… అనధికారికంగా మీటింగులో ప్రకటించేసుకున్న రాకేశ్‌రెడ్డి…. కోరుట్ల నుంచి కూడా పోటీ డౌటే… అర్వింద్‌ పోటీపై పార్టీ శ్రేణుల్లో అయోమయం…

ఎన్నో ఊహాగానాలు.. ఆర్మూర్‌ నుంచి అర్విందే పోటీ చేస్తాడని. కానీ ఆ ప్రచారానికి తెర దించాడు రాకేశ్‌రెడ్డి. పార్టీలో ఇటీవల చేసిన రాకేశ్‌రెడ్డి ఆర్మూర్‌ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. కానీ అర్విందే బరిలో ఉంటాడనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. దీంతో…

దోస్త్‌ మేరా దోస్త్‌….. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌ దాకా… ఆర్మూర్‌ నుంచి రాజేందర్‌కు కాంగ్రెస్ టికెట్‌ ఇప్పించేందుకు ఈరవత్రి అనిల్‌ మధ్యవర్తిత్వం… వినయ్‌రెడ్డికి మానాల మోహన్‌రెడ్డి అండ… ఇద్దరు బీసీలు.. ఇద్దరు రెడ్ల మధ్య కాంగ్రెస్‌లో పోరు…

ప్రజారాజ్యం పార్టీ వారి బంధాన్ని కలిపింది. స్నేహబంధంగా ఏర్పడింది. ఈరవత్రి అనిల్‌… గోర్త రాజేందర్‌. వీరిద్దరూ అప్పట్నుంచి ఇప్పటి దాకా స్నేహితులు. బాల్కొండ నుంచి పీఆర్పీ నుంచి టికెట్‌ తీసుకుని గెలిచిన ఈరవత్రి అనిల్ ఇప్పుడు ఆర్మూర్‌ కాంగ్రెస్‌ నుంచి గోర్త…

ఈవీఎంల ట్యాంపరింగు జరగుతోందనే అనుమానాలున్నాయి…. అర్వింద్‌ వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి…. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం… ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం.. నోటాకు ఓటేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయం.. అర్వింద్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత… కవిత సంచలన కామెంట్స్‌తో డిఫెన్స్‌లో పడ్డ అర్వింద్‌

వాస్తవం: హైదరాబాద్‌ ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని బీఆరెస్‌ ఎమ్మెల్సీ…