Tag: nizamabad politics

ఉమ్మడి జిల్లా పోటీలో ఉద్యమ నేత.. అభ్యర్థులకు వెయ్యేనుగుల బలం… కామారెడ్డి నుంచి కెసిఆర్ పోటీతో మిగతా అభ్యర్థుల బలోపేతం.. ఇక తమకు విజయం తథ్యమనే ధీమాలో బీఆరెస్‌ అభ్యర్థులు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి రానున్న శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసియారే పోటీలో నిలబడటంతో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీకి వెయ్యేనుగుల బలం వచ్చినట్లు అయింది. 10 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధిలో…

ఫ్లాష్‌..ఫ్లాష్‌…. ముచ్చటగా మూడోసారి… సిట్టింగులకే జై… ఉమ్మడి జిల్లా జాబితా ఫైనల్‌ .. వారుసులకు నో చాన్స్‌.. రిస్క్‌ తీసుకోని అధినేత.. ఆశవాహులకు బుజ్జగింపులు.. హామీలు.. నేడు ఉదయం 11 గంటల తరువాత విడుదల…

బ్రేకింగ్‌ న్యూస్‌.. ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ శుభావార్త చెప్పనున్నారు. నేడు ఎమ్మెల్యే అభ్యర్థలు జాబితా ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటల తరువాత ఆయన జంబో జాబితాను విడుదల చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో అందరికీ అవకాశం కల్పిస్తున్నారు…

రేపే విడుదల…. సర్వత్రా ఉత్కంఠ… సిట్టంగులకే కేసీఆర్‌ పచ్చజెండా… సోమవారం మంచిరోజునే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని విస్తృత ప్రచారం… ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది ఓకే… కామారెడ్డికి కేసీఆర్‌…? ఇంకా ప్రచారంలోనే ఉన్న కామారెడ్డి అభ్యర్థి… ఒకవేళ రేపు మిస్‌ అయితే… సిట్టింగుల్లో మార్పులు తథ్యమేనని సంకేతం…

అందరూ ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బీఆరెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రేపు (శ్రావణ సోమవారం) ప్రకటించేందుకు అధినేత, సీఎం కేసీఆర్ సిద్దమయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేపు మంచి రోజు కావడంతో దాదాపు 85 శాతం…

ఇందూరు సిట్టింగులకే మళ్లీ చాన్స్‌.. అధినేత వద్ద ఫైనల్‌ జాబితా.. ప్రకటనే తరువాయి… అందరి గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్న కవిత… రూరల్‌లో బాజిరెడ్డి లేదా జగన్‌… ఎవరికిస్తారనేది ఉత్కంఠ రేపుతున్నవైనం.. మళ్లీ క్లీన్‌ స్వీప్‌ దిశగా ప్రారంభమైన ప్రచార శంఖారావం… ప్రతిపక్షాల బలహీనత, అభ్యర్థుల ప్రకటన పై లేని క్లారిటీతో బీఆరెస్‌ అభ్యర్థులకు మరింత కలిసొచ్చే అంశం…

నేడో రేపో ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను బీఆరెస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ విడుదల చేస్తాడనే వార్తల ఊహాగానాల నేపథ్యంలో… జిల్లాపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఈసారి కూడా నిజామాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ…

 కేటీఆర్‌ కు స్వల్ప అస్వస్థత..  కామారెడ్డి టూర్‌ ప్రోగ్రాంలో స్వల్ప మార్పులు….

మంత్రి కేటీఆర్‌ స్వల్పంగా అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. సోమవారం ఆయన కామారెడ్డి టూర్‌కు వచ్చారు. కామారెడ్డి పట్టణంలో పలు ప్రారంభోత్సవాలతో పాటు.. ఎల్లారెడ్డిలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆయన కామారెడ్డికి చేరుకోగానే కొంత ఆరోగ్యం నలతగా ఉన్నట్టుగా…

దిద్దుబాటు… సర్దుబాటు.. ఎన్నికల వేళ పదవుల మేళా… ఆశావహుల్లో ఉత్సాహం.. పదవులు వరించిన వారిలో నూతనోత్తేజం…. ఆశావహ అసంతృప్తులకు పదవులతో ఊరట.. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవితల సమన్వయం.. పదవులపై అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు దక్కేలా వ్యూహం…

జిల్లాకు ఇద్దరు పెద్దలు. ఒకరు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ కవిత. ఇది ఎన్నికల సమయం. మారో వారంలో కేసీఆర్‌ టికెట్లు అనౌన్స్‌ చేస్తారని ప్రచారం ఊపందుకున్న తరుణంలో జిల్లాలో పదవులు ఆశించి భంగపడి, అసంతృప్తితో ఉన్న నేతలపై వీరిద్దరూ దృష్టి…

ఢిల్లీ లాబీయింగ్‌లో ధర్మపురి సంజయ్‌ బిజీబిజీ… అర్బన్‌ టికెట్‌ కోసం ఢిల్లీ పెద్దలతో పలుమార్లు భేటీ.. అర్బన్‌ గల్లీలో ప్రోగ్రాంలు.. సమయం చిక్కినప్పుడల్లా ఢిల్లీకి పయనం.. సోనియాతో భేటీ… అర్బన్‌ రాజకీయాలపై చర్చ.. డీఎస్‌ ఆరోగ్య పరిస్థితులపై సోనియా ఆరా..

ధర్మపురి సంజయ్‌… మాజీ మేయర్‌. అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నాడు. ఒంటరి పోరుకు సిద్దపడ్డాడు. లోకల్‌ లీడర్‌ షిప్‌ ఆయనకు సహకరించడం లేదు. అయినా శక్తి వంచన లేకుండా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. లాబీయింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. అర్బన్‌ కాంగ్రెస్‌…

అర్వింద్‌.. ఓ అడ్డిమారి గుడ్డిదెబ్బ ఎంపీ.. అతనో కుసంస్కారి.. నాన్న వయస్సున్న కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు వాగుతున్నాడు.. మీ నాన్న డీఎస్‌పై మేం మాట్లాడలేమా… నువ్వో నిరక్షరకుక్షివి… – ఎంపీ అర్వింద్‌పై మంత్రి కేటీఆర్‌ ఘాటు విమర్శలు.. – నువ్వెక్కడ పోటీ చేసినా నీ డిపాటిట్‌ గల్లంతు చేస్తం… ప్రజలకు నీ గురించి తెలిసిపోయింది.. అర్వింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌..

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ పై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఎంపీగా అర్వింద్‌ గెలవడాన్ని అడ్డిమారి గుడ్డిదెబ్బ కింద జమ కట్టారు. అనుకోకుండా అలా గెలిచేశాడని, అతనో నిరక్షరాస్యుడని, కుసంస్కారి అని ఘాటుగా తిట్ల దండకం అందుకున్నాడు. నాన్న…

సిట్టింగుల సీటు పదిలం… ప్రకటించేసిన కేటీఆర్‌.. సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్లు.. ఇందూరు వేదికగా కుండబద్దలు కొట్టిన మంత్రి కేటీఆర్‌.. ఊపిరి పీల్చుకున్న సిట్టింగులు… నిజామాబాద్‌లో మళ్లీ ఆ ఐదుగురికే టికెట్లు.. కడుపులో పెట్టి కాపాడుకోండి… కేటీఆర్‌

ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న చోట సిట్టింగులకు చెక్‌పెడతారనే ఊహాగానాలకు ఇందూరులో క్లారిటీ ఇచ్చాడు మంత్రి కేటీఆర్‌. ఇందూరలోని ఐదు నియోజకవర్గల్లో కూడా సిట్టింగులే పోటీలో ఉంటారని ఆయన బహిరంగ సభ వేదికగా ప్రకటించేశాడు. ఐటీ హబ్‌ ప్రారంభానికి వచ్చిన కేటీఆర్‌.. పాలిటెక్నిక్‌…

నాడు గాలి తీసి.. నేడు ఊపిరి పోస్తాడా .. మధుయాష్కి మళ్లీ రాకపై మస్తు డౌట్లు

గత పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తు పార్టీకి హ్యాండిచ్చి జిల్లాలో బిజెపి కమల వికాసానికి దోహదం చేసి అరవింద్ గెలుపునకు బహిరంగ రహస్యంగానే పనిచేసిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మళ్లీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వేదికలపై చాలాకాలం తర్వాత ప్రత్యక్షమవడం…