Tag: congress

ఇందూరు కాంగ్రెస్‌ లీడర్లకు ‘ఆకుల’ షాక్‌… పెద్దపల్లిలో రాహుల్‌ సమక్షంలో చేరిక.. ఆమె రాకను వ్యతిరేకిస్తున్న లీడర్లకు ఝలక్‌ ఇచ్చిన లలిత..

ఆకుల లలిత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ అనుకున్నట్టు భిన్నంగా ఆమె పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లా రోడ్‌ షోలో ఆర్మూర్‌లో పాల్గొననున్న రాహుల్‌ సమక్షంలో పార్టీలో చేరతారని అనుకున్నారంతా. అయితే ఆమె రాకను ఇందూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు.…

ఇందూరు మున్నూరుకాపులకు మొండి ‘చేయి’ .. అర్బన్‌ నుంచి సంజయ్‌కు, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు నో చాన్స్‌.. ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, బోధన్‌ సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి… కామారెడ్డి నుంచి ఫస్ట్‌ లిస్టులో లేని షబ్బీర్‌ అలీ పేరు …

నిజామాబాద్‌లో అత్యధికంగా ఉన్న మున్నూరుకాపులకు కాంగ్రెస్‌ ఝలక్‌ ఇచ్చింది. అర్బన్‌ నుంచి డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు మొండి ‘చేయి’ చూపింది. అర్బన్‌ టికటె్‌ ప్రకటించకపోయినా.. సంజయ్‌కు మాత్రం ఇచ్చే సూచన లేదనే…

‘కోడ్‌’ అమల్లోకి.. దళితబంధుకు బ్రేక్‌..? గృహలక్ష్మీకీ ఆటంకాలు… షెడ్యూల్‌ విడుదలౌతుందని తెలిసినా.. ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడలేదు… నిధుల లేమా..? ఆశల పల్లకీలో ఊరేగించడమా..?

అనుకున్నదే జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే కోడ్‌ అమల్లోకి రానుంది. కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలకు బ్రేకులు పడినట్టే. కేవలం ప్రచారం చేసుకోవడమే తప్ప జనాలకు తాయిలాలు, పథకాల లబ్ది చేకూర్చేందుకు దారులు…

సు’నీల్గు’డు ప్రదర్శన .. సేవలకు వెల కడతారా ? .. ‘ చీ ‘ ఆ చిత్ర ప్రదర్శన .. ఆ ‘ రేంజ్ ‘ నుంచి లో రేంజ్ కి ‘గోపి’ గ్రూప్ ..ధావత్ ల కోసం చెక్ డ్యాం లను బంద్ చేసుకుంటామా..?

‘సాధారణంగా పార్టీలు నాయకులకు హ్యాండిస్తాయి. కానీ పార్టీలకే హ్యాండ్ ఇచ్చిన ఘనత ఆ నాయకుడి సొంతం. బాల్కొండ నియోజకవర్గం లో అన్ని పార్టీలకు హ్యాండ్ ఇచ్చిన ఏకైక నాయకుడిగా రికార్డు సైతం ఆయన సొంతం. ఈ ఘనతను సొంతం చేసుకోవడంలో నిర్మొహమాటంగా..…

ఇందూరుపై ‘పొంగులేటి’ ఫోకస్… అర్బన్‌ నుంచి ఆకుల లలితకు గాలం… బోధన్‌లో తూము శరత్‌రెడ్డితో మంతనాలు… అర్బన్‌, బోధన్‌లలో కాంగ్రెస్‌ గెలుపు కోసం శ్రీనివాస్‌ రెడ్డి చర్చలు… మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డమ్మీ… అందుకే పొంగులేటి రంగంలోకి…

ఇందూరు నుంచి కాంగ్రెస్‌ రెండు సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లా పెద్దన్నగా అంతా తానై వ్యవహరిస్తారని భావించినా ఆయనకు అంత సీన్‌ లేదని అధిష్టానానికి…

ఈ పంతం…. ఎవరికి అంతం…? షకీల్‌ ఓటమికి కంకణం కట్టుకున్న తూము శరత్‌రెడ్డి… త్వరలో కాంగ్రెస్‌ గూటికి తన బలగంతో…. కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు…. బోధన్‌ రాజకీయంలో ఇదో కుదుపు… చర్చ… షకీల్ మొండి వైఖరితో పార్టీకి నష్టం…

ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర వ్యాప్త చర్చలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు బోధన్‌ వంతు వచ్చింది. షకీల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి సెగ తెగ తగులుతోంది. అది ఎంతలా అంటే షకీల్‌ ఓడించడయే ధ్యేయంగా పనిచేసే టీమ్‌ ఒకటి తయారయ్యంంది. ఆ…

కాంగ్రెస్‌పై కవిత కత్తి… రాహుల్‌ నుంచి జీవన్‌ వరకు ఉతికారేసిన ఎమ్మెల్సీ… జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం పై ఘాటు విమర్శలు.. జీవన్‌ రెడ్డి ఇదే చివరి సారంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చురకలు.. రాహుల్‌ ఔట్‌ డేటెడ్‌… ఆ పార్టీ నేతలకు అఖల్‌ లేదు… చర్చకు తెరతీసిన కాంగ్రెస్‌పై కవిత వ్యంగ్యాస్త్రాలు…

(వాస్తవం- శ్రీనివాస్‌) జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌ పై కత్తి దూసింది. రానున్న ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్సేనని ప్రగాఢంగా నమ్ముతున్న బీఆరెస్‌ ఇప్పుడు ఏ మీటింగులోనైనా దాన్నే టార్గెట్ చేస్తోంది. బీజేపీని లైట్‌ తీసుకుంటోంది. కానీ…

లోబడ్జెట్‌ సినిమాలు…. విడుదల వాయిదా.. ఖర్చులకు భయపడుతున్న ప్రతిపక్షాలు.. టికెట్‌ కావాలంటూనే ఇప్పుడే ప్రకటన వద్దంటున్న ఆశావహులు…

టికెట్‌ నాక్కావాలంటే నాక్కావాలని మొన్నటి వరకు ఒకటే ఫైరవీలు… లాబీయింగులు. బీజేపీ నుంచి టికెట్‌ వస్తే చాలు ఇక తాము గెలిచినట్టేననే ఫీలింగు గత కొంతకాలం క్రితం. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీజేపీ పాతాళంలోకి పడిపోయి కాలం కలిసొచ్చి కాంగ్రెస్‌…

బాండు పేపర్‌ మోసగాడు ఎంపీ అర్వింద్‌… బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్‌.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్‌కు సవాల్‌ విసిరిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

బాల్కొండ: ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ మోసగాడని ధ్వజమెత్తారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బాండు పేపర్‌ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను నిండా ముంచిన చీటర్‌ అని ఘాటుగా విమర్శించారు. అబద్దపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్‌ బాల్కొండ, నిజామాబాద్‌ ప్రజలకు…

దోస్త్‌ మేరా దోస్త్‌….. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌ దాకా… ఆర్మూర్‌ నుంచి రాజేందర్‌కు కాంగ్రెస్ టికెట్‌ ఇప్పించేందుకు ఈరవత్రి అనిల్‌ మధ్యవర్తిత్వం… వినయ్‌రెడ్డికి మానాల మోహన్‌రెడ్డి అండ… ఇద్దరు బీసీలు.. ఇద్దరు రెడ్ల మధ్య కాంగ్రెస్‌లో పోరు…

ప్రజారాజ్యం పార్టీ వారి బంధాన్ని కలిపింది. స్నేహబంధంగా ఏర్పడింది. ఈరవత్రి అనిల్‌… గోర్త రాజేందర్‌. వీరిద్దరూ అప్పట్నుంచి ఇప్పటి దాకా స్నేహితులు. బాల్కొండ నుంచి పీఆర్పీ నుంచి టికెట్‌ తీసుకుని గెలిచిన ఈరవత్రి అనిల్ ఇప్పుడు ఆర్మూర్‌ కాంగ్రెస్‌ నుంచి గోర్త…

You missed