ఇదేం జర్నలిజంరా హౌలే..! ఎమ్మెల్సీ కవితపై శనార్థి తెలంగాణలో తిక్క భాష… కవితక్కను తైతక్క అని సంబోధిస్తూ పైశాచికానందం… బొడ్డెమ్మ పేరును వాడుకుంటూ శునకానందం…. ఇప్పడిదో జర్నలిజం… పట్టింపులేదు…. పట్టించుకునేవాడు లేడు….
తిట్టాలనుందా…. దానికో భాష ఉంది. విమర్శించాలనుందా..? దానికో పద్దతుంది. ఇంకా ఘాటుగా కడిగేయాలనుందా…? దానికీ ఓ దారి ఉంది. ఆరోపణలు గుప్పించాలనుందా..? ఇందుకూ ఓ మార్గముంది. అన్నింటికీ జర్నిలిజంలో చోటుంది. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా ఉతికారేయొచ్చు. కడిగిపారేయొచ్చు. కొన్ని…
అర్వింద్…ఆడబిడ్డలను అవమానించే రీతిగా మాట్లాడే నీ భాష ఇకనైనా మార్చుకో..! ఇక నుండి నీ గురించి మాట్లాడటమే మానేస్తం…ప్రజలే నీకు తగిన బుద్ది చెప్తారు.. అభివృద్ధిలో పోటీ పడు… ఫేస్ బుక్ తిట్లలో కాదు…-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అవాస్తవ, అర్ధరహిత విమర్శలకు స్వస్తి పలికి అభివృద్ధిలో తమతో పోటీ పడాలని…
మీ హెడ్డింగులు తగలెయ్య…! పోయినోళ్ల సంగతేమోగానీ ఉన్నోళ్లు ఎప్పుడు పోతారా..? మిగిలింది వీళ్లే అనే హెడ్డింగు మీ ఆలోచనలాగే చంఢాలంగా ఉందిరోయ్… ఇదో టైపు జర్నలిజం అన్నమాట..
హెడ్డింగు పెట్టడంతో ఒక్కోడిది ఒక్కో స్టైల్. ఒక్క కార్టూన్ ఎన్నో వార్తల పెట్టు అంటారు. ఆ కార్టూన్ చూస్తే ఎన్నో భావాలు వ్యక్తమవుతాయి. విమర్శలను కలిపి .. చురకలు జోడించి గీసే ఆ కార్టూన్లంటే అందరికీ ఇష్టమే. ఇప్పటికీ. ఎప్పటికీ. కానీ…
అర్వింద్ను నమ్ముకున్నోళ్లు నట్టేట మునుగుడే… నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో అంతా తనదే నడవాలనే వైఖరి.. పాతవారికి చెక్…. ఇప్పుడు ఆశలు పెట్టుకున్న వారికీ టికెట్లు అనుమానమే…
ఎంపీగా గెలుస్తానని కలలో కూడా అనుకోలేదు. గెలిచిండు. ఇకపై అంత తన ఇష్టారాజ్యం. తనుచెప్పిందే నడవాలె. తనకు ఎదురుచెప్పే వాళ్లుండొద్దు. తన వ్యతిరేకవర్గాన్ని పాతాళంలోకి తొక్కాలి. పాత బీజేపీ కాదు.. ఇప్పుడు ఇందూరులో నడుస్తుంది అర్వింద్ బీజేపీ. ఈ తాకిడి, వైఖరీ…
లేనోడు లేకేడిస్తే… ఉన్నోడిలా.. అసంతృప్తితో రగిలిపోతున్నాడు..! ఈటల పుణ్యమా అని అలా ఎమ్మెల్సీ వరించింది… ఇంకెందుకు కౌశిక్ అత్యాశ.. ఇక్కడ ఏళ్ల తరబడి పదవుల్లేక జీవచ్చవాళ్లా ఉన్నారు…. వాళ్ల పరిస్థితేంటీ…?
కొందరికి కాలం అలా కలిసి వస్తుంది. అనుకోకుండా తెరపైకి వస్తారు. వరాల జల్లు కురుస్తుంది. పదవులు ఇంటి గుమ్మం వచ్చి తడుతాయి. అప్పటి దాకా అతనెవరో కూడా జనాలకు తెలియదు. ఒక్కసారిగా ప్రపంచం కళ్లలో పడతాడు. అలాంటి పరిస్థితులు వచ్చి పడతాయి.…
అబద్దం ఆడితే అతికినట్టుండాలి….దేవుళ్లు, భక్తి సెంటిమెంటు అన్ని వేళలా పనిచేయదు బండి… అయినా అంతకు మించి బీజేపీ ఏం చెప్పగలదు..? ఏం చేయగలదు…??
అర్వింద్ ఇంటిపై దాడి జరిగింది. టీఆరెస్ చేసింది. దాడిని ఖండించాలి. ఇది కరెక్టు కాదు. కానీ ఇక్కడ బీజేపీ కొత్త సెంటిమెంట్ ప్లే చేసింది. యతావిధిగా.. షరా మామూలుగా. అదేంటంటే…. మొన్న అర్విందేమో మా అమ్మను బెదిరించారు. భయపెట్టారు.. ఎవరిచ్చారు మీకు…
ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలా సిగ్గు సిగ్గు… ఖబడ్డార్ అర్వింద్ నోరు అదుపులో పెట్టుకో…. రాష్ట్ర ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత వార్నింగ్….
నిజామాబాద్లో రాజకీయం రంజుగా మారింది. ఇప్పటికే మున్నూరు కాపులంతా అర్వింద్ వైఖరితో టీఆరెస్ వైపు చూస్తున్నారు. మొన్నటి వరకు డీఎస్ ముఖం చూసి ఆ కుటుంబానికి విధేయులుగా ఉన్నా… డీఎస్ క్రమంగా రాజకీయాలకు దూరం కావడం… అర్వింద్ వైఖరి , ఒంటెత్తు…
అర్వింద్ ఇంటిపై దాడి లో అర్వింద్ తల్లి సెంటిమెంట్ ఎత్తుగడ పారలె…. దాడి సమయంలో తన తల్లిని బెదిరించి ఎటాక్ చేశారన్న అర్వింద్… తను ఆ సమయంలో పైన ఉన్నానని, దాడి విషయం తెలియదన్న అర్వింద్ మాతృమూర్తి…..
అర్వింద్ … ఏ సందర్బాన్నైనా తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటాడు. ఇవాళ హైదరాబాద్లో అర్వింద్ ఇంటిపై కొందరు టీఆరెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం కలకలం రేపింది. ఒకరిపై , ఇంటిపై దాడి చేయడం సమర్థనీయం కాదు. ఆక్షేపనీయమే. ఇక్కడ అర్వింద్ టీఆరెస్ను…
అర్వింద్కు వాని అయ్య డబ్బు సంపాదించి ఇచ్చిండు కానీ సంప్రదాయం, మర్యాద నేర్పలే… అందుకే అట్ల వంకర తయారయ్యిండు… సక్కగ చేస్తం.. బుద్ది చెబుతం… మారకపోతే తన్నులు తప్పయి…. – నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్….
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తండ్రి డీఎస్ బాగా డబ్బు సంపాదించి ఇచ్చాడు కానీ, సంప్రదాయం, మర్యాద నేర్పలేదని, అందుకే పెద్దా చిన్న తేడా లేకుండా మంచీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్…
ఇది టీఆరెస్ స్వయంకృతాపరాధం… అర్వింద్ను పెంచి పోషించిందెవరు..? జిల్లా నేతల మధ్య సమన్వయలేమి… పార్టీ పదవుల్లేవు… ఉద్యమకారుల ఉనికి గాలికి… కౌంటర్లిచ్చేవారు లేరు… బీజేపీ బలం పెరగడానికి ఊతమిచ్చిందెవరు..? టీఆరెస్ అంగీకరించని మరోకోణం…
అర్వింద్ను నిజామాబాద్ నడి బజారులో చెప్పుతో కొడతానన్నారు ఎమ్మెల్సీ కవిత. బహుశా ఇంత పరుష పదజాలం ఆమే ఏనాడూ వాడి ఉండదు. అంతలా కోపం తెప్పించింది నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వైఖరి. అసలు అర్వింద్ ఎవరు..? అతను రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చాడు…? రాగానే…
