ఎంత ఎదిగినా…. డౌన్ టు ఎర్త్ పైడి రాకేష్ రెడ్డి. కష్టాల కడలి ఈది.. పారిశ్రామిక వేత్త గా ఎదిగి… ఎంతోమందికి విదేశాల్లో ఉపాధి… విద్య కు తోడ్పాటు…. వైద్యసాయం… రాకేష్ వైపు రాజకీయ పార్టీల చూపు…
ఎంత ఎదిగినా ఒదిగుండాలంటారు ఏ దేశమేగినా.. కన్న ఊరిని, తన వాళ్ళని మరిచిపోవద్దంటారు.. ఇది కొద్ది మంది కే సాధ్యం. కింది స్థాయి నుంచి… కష్టాల కడలిని ఈది పైకెదిగిన వారిలో కొందరే ఉంటారు… అందులో పైడి రాకేష్ రెడ్డి ఒకరు……
ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన జరిపిన మంత్రి,ఎమ్మెల్యేలు…సకల సదుపాయాలతో ప్రజలకు అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉండేలా అనువైన ప్రదేశంలో బస్టాండ్ నిర్మాణం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్…
నిజామాబాద్ అంటే కెసిఆర్ కు ప్రత్యేక అభిమానం… అందుకే ఆదర్శ నగరంగా తీర్చి దిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు… ఎనిమిదేళ్లలో 659 కోట్ల అభివృద్ది… నగరాభివృద్ది పై వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష…
నిజామాబాద్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే,…
అంబేద్కర్ గారి ఆలోచనలు సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు అవుతున్న రాష్ట్రం తెలంగాణ… ఫిబ్రవరి నెలలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి … ఆయన సేవలు స్మరించుకునే విధంగా,వారి ఆశయాలు స్ఫూర్తి నింపే విధంగా 11న్నర ఎకరాల్లో నిర్మాణం .. నగర నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ కట్టడం దేశంలోనే అత్యంత అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలవనుంది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న డా.బి. ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు..సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి…
నిజామాబాద్ కు కొత్త బస్టాండ్….రైల్వే స్టేషన్ పక్కన ఐదున్నర ఎకరాల్లో కొత్త బస్టాండ్ నిర్మాణానికి సీఎం కెసిఆర్ ఓకే… ఫలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కృషి…. ఏడాదిలోగా నిర్మాణం పూర్తికి కసరత్తు….
నిజామాబాద్ కు కొత్త బస్టాండ్ రానున్నది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో వున్న ఈ ఫైల్ పై సీఎం కెసిఆర్ సంతకం చేసినట్టు తెలిసింది.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు మార్లు సీఎం దృష్టికి ఈ…
రెండు నెలల్లో ఇందూరు సుందర నగరంగా మారాలే.. కావాల్సిన అభివృద్ధి పనులు చెయ్యండి…. నేనే వస్తా… పనులు చూస్తా… ఖమ్మం సిటీలాగా నిజామాబాద్ మారాలె…..సీఎం కెసిఆర్ దిశానిర్దేశం…
నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలె – సిఎం కెసిఆర్ ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని సిఎం స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని…
జనవరి 15 లోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి… రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి .. బీపీఎల్ కుటుంబాలు, రేషన్ కార్డులున్నవాళ్లు, అద్దె ఇళ్లలో ఉన్న పేదలు అర్హులు- కలెక్టర్లను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు రాష్ట్రంలోని పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్…
అర్వింద్ ఓ టైంపాస్ ఎంపీ. అబద్దపు ప్రచారాలు, తిట్ల దండకాలు… ఇవే అతనికి వచ్చు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తని మోసకారికి జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు – నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, టీఆస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను ఓ టైంపాస్ ఎంపీగా అభివర్ణించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, టీఆఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి..గెలిచిన అర్వింద్… ఆ ఊసే ఇప్పటి వరకు ఎత్తకుండా.. రోజూ సోషల్…
నిజామాబాద్ లో శ్రీ బిగాల కృష్ణమూర్తి భవన్… పట్టణ ఆర్య వైశ్య సంఘం పేరు ఇక నుంచి బిగాల కృష్ణమూర్తి భవన్గా నామకరణం… భవనానికి 25,51,116/- విరాళం ప్రకటించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆరెస్ గ్లోబల్ కో ఆర్డినేటర్ బిగాల మహేశ్….
నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘానికి 25,51,116/- రూ. ల విరాళాన్ని అందించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు TRS పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు… నిజామాబాద్ పట్టణ…
జిల్లా రాజకీయాలపై ఇక కవిత తనదైన ముద్ర… ఎల్లారెడ్డి నుంచి శ్రీకారం… బీజేపీపై సమరశంఖం… కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో గర్జించిన కవిత… ఇందూరు రాజకీయాల్లో కదలిక.. టీఆరెస్ శిబిరంలో నూతనోత్తేజం….
మొన్న ఎంపీ అర్వింద్పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత… నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కళీకావతారం ఎత్తిన కవిత… ఇప్పుడు రంగంలోకి దిగారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తన పట్టును నిలుపుకుని తనదైన ముద్రను వేసేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి నంచి…
