Tag: nizamabad rural mla

గోవన్న నెలరోజుల పల్లెబాట… ప్రతీ పల్లెను చుట్టివస్తున్న రూరల్ ఎమ్మెల్యే… ప్రారంభోత్సవాలు, శంఖుస్తాపనలతో బిజీబిజీ..

రామడుగు మండలంగా ఏర్పడిన నేపథ్యంలో జిల్లాలో పెద్ద నియోజకవర్గంగా అతవరించింది నిజామాబాద్‌ రూరల్‌. ఈ మూల నుంచి ఆ మూల వరకు.. ఎంత తిరిగినా ఇంకా పల్లెలు మిగిలే ఉంటాయి. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్న తురుణం.. వయోభారం ఇబ్బంది పెడుతున్నా……

ఓడినా మిమ్మల్ని వీడలేదు.. ఇందూరు ఆమె ఇల్లు… మీరంతా కుటుంబ సభ్యులు.. పసుపు బోర్డు పేరు చెప్పి గెలిచిన అర్వింద్‌ ఏనాడైనా మీ పల్లెలకు వచ్చిండా…? మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ న్యాల్‌కల్‌లో బాజిరెడ్డి, కవితలతో కలిసి చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇందూరు, డిచ్‌పల్లిలో ఫిష్‌మార్కెట్‌ బిల్డింగులకు శంఖుస్థాపనలు..

కల్వకుంట్ల కవితను అబద్దాల అర్వింద్‌ మాటలు విని ఓడగొట్టుకున్నారని, ఆమె ఓడినా ప్రజలను వీడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆమెకు ఇందూరు సొంతిల్లులాంటిదని, ఇక్కడి ప్రజలంతా కుటుంబ సభ్యులేనని అందుకే ఆమె నాయకురాలిగా మీ అందరి బాగోగులు చూసుకుంటూ…

12 గంటలపాటు.. నిరంతరాయంగా… జనాలతో.. అభివృద్ధి కార్యక్రమాలతో…. గోవన్న బిజీబిజీ… అదే దూకుడు, అదే స్పీడు.. తగ్గేదేలే…. పరామర్శలు, పలకరింపులు, అభివృద్ధిపై ఫోకస్‌… విరామం ఎరగకుండా .. రూరల్‌లో సుడిగాలి పర్యటనలు… తండ్రి తోడుగా జగన్‌ సపోర్టుగా…

ఆయనంతే. ఆయన స్పీడ్‌కు కళ్లెం వేయడం ఎవరి వళ్లా కాదు. వయస్సు డెబ్బై దాటినా యువకుడి మాదిరిగానే ఆయన దూకుడు ఉంటుంది. ఎంతో ఓపిక మనిషి. నిత్యం వందలాదిగా వచ్చిన వారితో ఓపికగా మాట్లాడి వారిని పంపి.. ఆ తర్వాత తన…

డిచ్ పల్లి కి డిగ్రీ కాలేజ్ మంజూరు.. రూరల్ నియోజకవర్గానికి శుభవార్త.. బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో తీరిన కల..

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే టి ఎస్ ఆర్ టి సి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుభవార్తను అందించారు. నియోజక వర్గం లోని డిచ్ పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని…

చంద్రబాబు పైసలతో పీసీసీ చీఫ్‌ పదవిని రేవంత్‌ కొనుక్కున్నాడు… రేవంత్‌ నోట చంద్రబాబు మాట… మోసపోతే గోపపడతాం… మూడు గంటల కరెంటే దిక్కవుతుంది… కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయం చేస్తే రైతులకు మిగిలింది అల్లికి అల్లి సున్నకు సున్న…ఈ దరిద్రాన్ని రూపుమాపింది కేసీఆరే… తెలంగాణ కోసం పుట్టిన పార్టీతోనే అభివృద్ధి… కేసీఆర్‌ మళ్లీ వస్తే ప్రపంచవ్యాప్తంగా మనం నెంబర్‌ అవుతాం… – నిజామాబాద్‌ రూరల్‌ మండలం గుండారం రైతు మీటింగులో ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్…

రేవంత్‌రెడ్డి తనిప్పుడు ఉన్నపీసీసీ పదవిని చంద్రబాబు నాయుడు పైసలతో కొనుక్కున్నాడని, రేవంత్‌ చంద్రబాబుకు ప్రియ శిష్యుడని అన్నారు ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. అందుకే చంద్రబాబు ఆనాడు వ్యవసాయం దండుగ అన్నట్టుగానే ఇప్పుడు అతని ఆత్మ అయిన…

చేస్తుంది మేము.. చెప్పుకునేది నువ్వా..?? సిగ్గు, శరం లేదా అర్వింద్‌..! అర్వింద్‌…! ఆర్వోబీపై నీ షోపుటప్‌లు బంజెయ్‌.. మాధవనగర్‌ ఆర్వోబీపై ఎంపీ పై ఫైర్‌ అయిన ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌.. రూ. 63 కోట్లతో అప్రోచ్‌రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తుంది మేము… మీ ౩౦ కోట్లలో ఒక్క పైసా కూడా ఇంకా మీరు ఖర్చు పెట్టలే.. మాయ మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే దగల్బాజీ నువ్వు… నీ మాటలెవ్వరూ నమ్మరు… ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్నావ్‌..? ఏదీ…? రైతుల దగ్గరకు వెళ్తే తంతారని .. ఇలా ఫేక్‌, వాట్సప్‌ యూనివర్సిటీ ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నావ్‌… ఎంపీ అర్వింద్‌ గోవన్న స్ట్రాంగ్‌ వార్నింగ్‌…

చేస్తుంది మేము.. చెప్పుకునేది నువ్వా..?? సిగ్గు, శరం లేదా అర్వింద్‌..! అర్వింద్‌…! ఆర్వోబీపై నీ షోపుటప్‌లు బంజెయ్‌.. మాధవనగర్‌ ఆర్వోబీపై ఎంపీ పై ఫైర్‌ అయిన ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌.. రూ. 63 కోట్లతో అప్రోచ్‌రోడ్లు, ఫ్లై…

ఎమ్మెల్యేగా చూడాలి.. ఆత్మీయ సమ్మేళనంలో జగన్‌ జపం..

బాజిరెడ్డి జగన్‌ను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపింనచుకోవాలని, ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే తనయుడు జగన్‌ను ఎమ్మెల్యేగా చూడాలరని ఆకాంక్షించారు బీఆరెస్‌ పార్టీ రూరల్ నియోజకవర్గ నాయకులు. సోమవారం జరిగిన ధర్పల్లి మండల బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో నాయకులు…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి చెంపపెట్టులాంటి ఫలితం… ఇకపై అంతటా ఇవే రిజల్ట్స్‌ రిపీట్‌… – కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ..

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి చెంపపెట్టులాంటి ఫలితం… ఇకపై అంతటా ఇవే రిజల్ట్స్‌ రిపీట్‌… – కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ .. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి…

ప్రజాసేవలో మమేకం.. పుస్తక పఠనంలో తదేకం… బాజిరెడ్డి జగన్‌ మరోకోణం సాహిత్యలోకం… అతని లైబ్రరీలో ఎన్నో నవలలు… తాజాగా కేశవరెడ్డి తొమ్మిది నవలలు చదువుతున్న జగన్‌…

పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న…

నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గ రోడ్లకు మహర్ధశ… బాజిరెడ్డి చొరవతో 44 కోట్ల నిధులు మంజూరు… మంత్రి ప్రశాంత్‌రెడ్డితో మాట్లాడి కొత్త రోడ్లకు, వంతెన నిర్మాణాలకు మార్గం సుగమం చేసిన గోవర్దన్‌… హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

నాయకులంటే ఇలా ఉండాలి. ప్రజలకు అవసరాలేమిటి..? తక్షణ అవసరాలకు ఏం చేయగలం..? అని ఆలోచించి వాటిని సాధించి పెట్టే నాయకుడే మాస్‌ లీడర్‌గా ఎదుగుతారు. అలాంటి కోవకే చెందిన వారు నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్. రూరల్…

You missed