Tag: congress

కాంగ్రెస్ అర్బన్‌ బరిలో ఆరుగురు…. దరఖాస్తులతో క్యూ… ఎక్కడా లేని విధంగా అర్బన్‌లో పోటాపోటీగా…

కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కట్టారు. శుక్రవారానికి చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు ఆరుగురు దరఖాస్తులు చేసుకున్నారు. ధర్మపురి సంజయ్‌, డాక్టర్ శివ ప్రసాద్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కేశవేణు, నరాల…

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్‌ 16న ప్రకటిస్తానన్న సీఎం…

కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్‌ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్‌ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్‌ స్వరం పెంచాడు. అడిగిందే…

పింఛన్‌… ఓట్లు పంచెన్… బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్‌ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్‌ ఇచ్చిన కేసీఆర్‌…. అందరి దృష్టి పింఛన్‌ పెంపుపైనే…. మ్యానిఫెస్టోలో ఇదే ప్రధానం కానుందా..??

ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. కానీ మ్యానిఫెస్టోలో లేని చెప్పని కొత్త పథకాలు ఇప్పట్నుంచే పుట్టుకొస్తున్నాయి. రోజుకొకటి చొప్పున ప్రకటించేస్తున్నారు. ప్రధానంగా ఆ సారి అధికార పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌…

రెండో బీసీ సీటు.. సునీల్‌ సీటుకు ఎసరు… కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌లో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం… అర్బన్‌ ఓకే… మరి రెండో సీటు..ఎక్కడిద్దాం… ఆర్మూర్‌పై బీసీల ఆశలు గల్లంతు… వినయ్‌కే అధిష్టానం మొగ్గు… ఈరవత్రి అనిల్‌కిస్తేనే సమన్యాయం… సునీల్‌కు ఆశాభంగమేనా..? మానాల ప్రయత్నాలు శూన్యమేనా..??

కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ బాల్కొండ నాయకులపై పిడుగుపాటుగా మారింది. ఇక్కడ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారికి ఆశాభంగమే మిగిలించనుండగా… మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు ఇస్తేనే రెండో బీసీ సీటు ఇచ్చినట్టవుతుందని, బీసీ డిక్లరేషన్‌కు జస్టిఫికేషన్‌ దొరుకుతుందని భావిస్తున్నది అధిష్టానం. తాజాగా…

ఆర్మూర్ కాంగ్రెస్‌ బరి నుంచి వినయ్‌… బీజేపీకి గుడ్‌ బై…. అర్వింద్‌ మాయలో పడి పార్టీ నాయకులను, కార్యకర్తలను ద్రోహం చేస్తున్న బీజేపీ అధిష్టానం… ఘాటు లేఖ విడుదల చేసిన వినయ్‌రెడ్డి…

బీజేపీ సీనియర్‌ నేత వినయ్‌రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పాడు. కాంగ్రెస్‌ ఆర్మూర్‌ బరి నుంచి దాదాపుగా టికెట్‌ ఖరారైనట్టు విశ్వసనీయంగా తెలసింది. ఈనెల 18న కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నాడు. బీజేపీ అధిష్టానికి ఓ పెద్ద లేఖ రాశాడు. నిజామాబాద్‌ ఎంపీ…

‘గంప’కు రూట్‌ క్లియర్‌… సురేందర్‌కు పర్మినెంట్‌ లైన్‌ క్లియర్‌…. ప్రకటించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మంత్రి… షబ్బీర్‌ది పాచిముఖం.. మనకవసరమా..? అంటూ వ్యంగ్యోక్తులు…

మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి జిల్లా పర్యటన సందర్బంగా మరోసారి తన విశ్వరూపం చూపాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లు క్లియర్‌…

వరదల వేళ మొండి’చేయి’… రాజకీయం కోసం ధర్నా చేయి… సునీల్‌ నమ్మేదెవరు..?? కాంగ్రెస్ రైతు ధర్నాపై అన్నదాత అంతర్మధనం.. వరద ముంచెత్తినప్పుడు లేని స్పందన ఇప్పుడెలా ? సునీల్‌ రెడ్డి రైతుధర్నాపై పెద్దగా స్పందన కరువు…

కాంగ్రెస్ పార్టీ సోమవారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ రైతుల్లోనే మీమాంస నెలకొందా..? అంటే అవుననే గుసగుసలే వినిపిస్తున్నాయి. రికార్డు లెవెల్లో కుంభవృష్టి కురిసి వరద పోటెత్తినప్పుడు…

నిజామాబాద్‌లో బీసీ మంత్రం… అర్బన్‌లో అన్ని పార్టీల్లో ఇదే ఆలోచన.. కాంగ్రెస్‌ ఇప్పటికే బీసీలకు ఇస్తమని ప్రకటన.. అధికార పార్టీ, బీజేపీల్లో కూడా ఇదే అంశంపై సీరియస్‌ డిస్కషన్‌…. అంతర్గతంగా అన్ని పార్టీలకు ఇదే టెన్షన్‌… ఏ నిమిషాన ఏమి జరుగునో..? ఇప్పడే డిసైడ్‌ చేయలేమంటున్న అధిష్టానం..

ఇదెప్పుడూ ఉండేది. ప్రతీసారి ఎన్నికల సమయం రాగానే బీసీలకు ఎన్ని టికెట్లు.. మా సీట్లెన్ని అని ప్రశ్నలు అనే మామూలుగా సంధిస్తూనే ఉంటారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోనైతే ఇదీ మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ బీసీల శాతం ఎక్కువ. అందులోనూ మున్నూరుకాపుల…

ఢిల్లీ లాబీయింగ్‌లో ధర్మపురి సంజయ్‌ బిజీబిజీ… అర్బన్‌ టికెట్‌ కోసం ఢిల్లీ పెద్దలతో పలుమార్లు భేటీ.. అర్బన్‌ గల్లీలో ప్రోగ్రాంలు.. సమయం చిక్కినప్పుడల్లా ఢిల్లీకి పయనం.. సోనియాతో భేటీ… అర్బన్‌ రాజకీయాలపై చర్చ.. డీఎస్‌ ఆరోగ్య పరిస్థితులపై సోనియా ఆరా..

ధర్మపురి సంజయ్‌… మాజీ మేయర్‌. అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నాడు. ఒంటరి పోరుకు సిద్దపడ్డాడు. లోకల్‌ లీడర్‌ షిప్‌ ఆయనకు సహకరించడం లేదు. అయినా శక్తి వంచన లేకుండా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. లాబీయింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. అర్బన్‌ కాంగ్రెస్‌…

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు… బీజేపీ, కాంగ్రెస్‌లను ఉతికి ఆరేసిన కేటీఆర్.. అర్వింద్‌, మోడీపై తిట్ల దండకం… రేవంత్‌ ఓ థర్డ్‌ క్లాస్‌ క్రిమినల్‌…. ఇందూరు వేదికగా కేటీఆర్‌ వాడీవేడీ ప్రసంగం…

ఇందూరు వేదికగా మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వంతో చెడుగుడు ఆడుకున్నాడు. మొదట లోకల్‌ ఎంపీ అర్వింద్‌ను టార్గెట్ చేశాడు. అసలు ఎంపీకి చదువే రాదన్న కేటీఆర్. అతనో కుసంస్కారి అంటూ ఎంపీ వ్యక్తిత్వాన్ని డస్ట్డబిన్‌లో పడేశాడు. ఆ తర్వాత మోడీ…

You missed