Tag: cm kcr

కేసీఆర్‌ ఇంతలా జర్నలిస్టులకు మేలు చేస్తే… మరెందుకు హైదరాబాద్‌లోని జర్నలిస్టులోకమంతా ఆయనపై, పార్టీపై భగ్గుమంటుంది. ఢిల్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ సందర్భంగా మరోసారి కేసీఆర్‌ నోట జర్నలిస్టుల మాట.

తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా నష్టపోయారంటే.. ఎవరికైనా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే .. ఆ లిస్టులో మేమే ముందుంటాం.. అని ఘంటాపథంగా చెప్పే వాళ్లలో జర్నలిస్టులున్నారు. అవును.. అంతలా వారికి కేసీఆర్‌ అంటే కోపముంది. హైదరాబాద్‌ లో ఏ ఒక్క జర్నలిస్టును కదిలించినా……

కొంప ముంచింది మీరే..ఇప్పుడు సేవ్‌ కాంగ్రెస్‌ నినాదమా..? రేవంత్‌ను గద్ద దింపేదాకా ఈ లొల్లి ఆగేలా లేదు.. మీరు గెలిచి గద్దెనెక్కేదీ లేదు…

కాంగ్రెస్‌ను ఎవరూ బొంద పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని పాతాళంలోకి తొక్కి ఘోరి కట్టాల్సిన పనీ లేదు. కేసీఆరే బాగా కష్టపడ్డాడు పాపం… ఎక్కడ కాంగ్రెస్‌ తనకు ప్రత్యామ్నాయం అయి కూర్చుంటుందో.. అని ఎమ్మెల్యేలను ఎడాపెడా కొనిపడేశాడు. కానీ తర్వాత గానీ…

బద్నాం చేయాలనుకున్నారు.. చేస్తున్నారు. ఏడు గంటల విచారణ తర్వాత ఢిల్లీకి చేరిన సీబీఐ బృందం.. బీఆరెస్‌ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ… పార్లమెంట్‌ సెషన్‌ తర్వాత మళ్లీ కదలిక.. మోడీ చేతిలో కొబ్బరి చిప్ప ఢిల్లీ లిక్కర్‌ స్కాం…

కవితను బద్నాం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. విడతల వారీగా..అదను చూసి..వలపన్ని.. ఒక్కొక్క ఉచ్చే బిగుస్తున్నారు. ఇదంతా పక్కా ప్లానింగ్‌. మోడీ చేతిలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. టీఆరెస్‌ .. బీఆరెస్‌గా రూపాంతరం చెందిన తర్వాత…

కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం… మీరు చెప్పిన తేదీ కాదు.. నాకు వీలైన సమయమేనన్న కవిత.. ఎఫ్‌ఐఆర్‌లో పేరే లేదని తేల్చి చెప్పడంతో సీబీఐకి దిగిరాక తప్పని పరిస్థితి..

సీబీఐ దిగొచ్చింది. దిగొచ్చేలా చేశాడు కేసీఆర్‌. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత ప్రమేయముందంటూ వివరణ ఇవ్వాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులకు తొలత కవిత స్పందించారు. సీబీఐ చెప్పిన ఆరో తారీఖున హైదరాబాద్‌లోని తన నివాసంలోనే భేటీ అవుతానని కూడా చెప్పారు. కానీ…

నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ప్లేస్‌ దిల్‌రాజ్‌కు అప్పగిస్తున్నారా..? యశోద ఆస్పత్రి పరం చేస్తున్నారా..? వీరికి ఏకంగా 99 సంవత్సరాల లీజుకు ఇస్తున్నారా..?? ఇప్పుడిదో కొత్త చర్చ… కలెక్టర్‌ బహిరంగ ప్రకటన చేయాలని సీపీఐ డిమాండ్‌….

నిజామాబాద్‌ పాత కలెక్టరేట్ ప్లేస్‌ వివాదమయం అయ్యింది. ఇక్కడ పాత కలెక్టరేట్ ప్లేస్‌లో కళా భారతి నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మధ్య విడుదల చేసిన వంద కోట్ల నిధుల్లో సగం దీనికే కేటాయించనున్నారు. దీనికంతటి ప్రయార్టీ సీఎం ఇస్తున్నారు.…

సీబీఐ, బీజేపీకి కవిత షాక్‌.. లిక్కర్‌ కేసులో తనదైన శైలిలో జవాబిచ్చిన కవిత.. ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదంటూ .. రేపు వివరణ ఇవ్వడం కుదరదన్న కవిత…. తెర వెనుక సీఎం కేసీఆర్‌ చాణక్యం.. సీబీఐకి తన అనుకూల డేట్లు ఇచ్చి కంగుతినిపించిన కవిత…

ఢిల్లీ లిక్కర్‌ కేసును ఎమ్మెల్సీ కవిత మెడకు చుట్టి బద్నాం చేద్దామనుకున్న బీజేపీకి, సీబీఐకి కవిత షాక్‌ ఇచ్చింది. ఈనెల ఆరున .. రేపు దీనిపై వివరణ కావాలని సీబీఐ లేఖ రాయడం.. దీనికి కవిత కూడా తన నివాసంలో రెడీగా…

ఖాళీ అవుతున్న న‌మ‌స్తే తెలంగాణ! ఎడిట‌ర్ కృతి ఆగ‌డాలు భ‌రించ‌లేక.. ప్ర‌తీ డెస్కులో త‌న పంజా విసురుతూ రోజుకో ఉద్యోగిని ఆగంజేస్తున్న కృతి.. ఆంధ్ర బాపని జర్నలిస్టులతో నింపేసుకుంటున్న వైనం..

అవును. న‌మ‌స్తే తెలంగాణ పాత టీమ్ అంతా ఖాళీ అవుతోంది. ఎడిట‌ర్ కృతి ఆగ‌డాలు భ‌రించ‌లేక ఒక్కొక్క‌రు అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. బ‌య‌ట వేరే అవ‌కాశాలు రావ‌డం వ‌ల్ల‌నో, లేక ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో గానీ మొత్తానికైతే న‌మ‌స్తే తెలంగాణ పాత…

నమస్తే తెలంగాణకు తెగుళ్లు… తీగుళ్ల చేష్టలతో రాజీనామాల పర్వం… సెంట్రల్‌ డెస్క్‌లో కీలక ఉద్యోగుల గుడ్‌ బై…? ఆ పత్రిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న వైనం…

నమస్తే తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మొన్న స్టేట్ బ్యూరో నుంచి సీనియర్‌ రిపోర్టర్ కోటిరెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోగా.. తాజాగా సెంట్రల్‌ డెస్క్‌లో సెకండ్‌ ఇన్చార్జిగా ఉన్న సంతోష్‌ రాజీనామా చేశాడు. సెంట్రల్‌ డెస్క్‌ ఇన్చార్జిగా జగన్‌ వ్యవమరిస్తున్నాడు. ఇతనూ…

ఆ ఎడిటర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే సీటు కావాలట…. ఇదెక్కడి తలనొప్పిరా బాబు అనుకుంటున్న అధికార పార్టీ…!!

ఆయన ఓ పత్రికకు ఎడిటర్‌. ఆ పత్రిక కేసీఆర్‌కు అనుకూల పత్రిక. దుబ్బాక నియోజకవర్గంపై ఆ ఎడిటర్‌ కన్ను పడింది. అధికార పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ పోటీకి ఆయన సతీమణిని దింపినా… బీజేపీ గెలిచింది. దీంతో…

నిజామాబాద్ కు కొత్త బస్టాండ్….రైల్వే స్టేషన్ పక్కన ఐదున్నర ఎకరాల్లో కొత్త బస్టాండ్ నిర్మాణానికి సీఎం కెసిఆర్ ఓకే… ఫలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కృషి…. ఏడాదిలోగా నిర్మాణం పూర్తికి కసరత్తు….

నిజామాబాద్ కు కొత్త బస్టాండ్ రానున్నది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో వున్న ఈ ఫైల్ పై సీఎం కెసిఆర్ సంతకం చేసినట్టు తెలిసింది.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు మార్లు సీఎం దృష్టికి ఈ…