Tag: cm kcr

రెండు నెలల్లో ఇందూరు సుందర నగరంగా మారాలే.. కావాల్సిన అభివృద్ధి పనులు చెయ్యండి…. నేనే వస్తా… పనులు చూస్తా… ఖమ్మం సిటీలాగా నిజామాబాద్ మారాలె…..సీఎం కెసిఆర్ దిశానిర్దేశం…

నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలె – సిఎం కెసిఆర్ ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని సిఎం స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని…

ఇదేం జ‌ర్న‌లిజంరా హౌలే..! ఎమ్మెల్సీ క‌విత‌పై శ‌నార్థి తెలంగాణ‌లో తిక్క భాష‌… క‌విత‌క్క‌ను తైత‌క్క అని సంబోధిస్తూ పైశాచికానందం… బొడ్డెమ్మ పేరును వాడుకుంటూ శున‌కానందం…. ఇప్ప‌డిదో జ‌ర్న‌లిజం… ప‌ట్టింపులేదు…. ప‌ట్టించుకునేవాడు లేడు….

తిట్టాల‌నుందా…. దానికో భాష ఉంది. విమ‌ర్శించాల‌నుందా..? దానికో ప‌ద్ద‌తుంది. ఇంకా ఘాటుగా క‌డిగేయాల‌నుందా…? దానికీ ఓ దారి ఉంది. ఆరోప‌ణ‌లు గుప్పించాల‌నుందా..? ఇందుకూ ఓ మార్గ‌ముంది. అన్నింటికీ జ‌ర్నిలిజంలో చోటుంది. ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎవ‌రినైనా ఉతికారేయొచ్చు. క‌డిగిపారేయొచ్చు. కొన్ని…

లేనోడు లేకేడిస్తే… ఉన్నోడిలా.. అసంతృప్తితో ర‌గిలిపోతున్నాడు..! ఈట‌ల పుణ్య‌మా అని అలా ఎమ్మెల్సీ వ‌రించింది… ఇంకెందుకు కౌశిక్ అత్యాశ‌.. ఇక్క‌డ ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ద‌వుల్లేక జీవ‌చ్చ‌వాళ్లా ఉన్నారు…. వాళ్ల ప‌రిస్థితేంటీ…?

కొంద‌రికి కాలం అలా క‌లిసి వ‌స్తుంది. అనుకోకుండా తెర‌పైకి వ‌స్తారు. వ‌రాల జ‌ల్లు కురుస్తుంది. ప‌ద‌వులు ఇంటి గుమ్మం వ‌చ్చి త‌డుతాయి. అప్ప‌టి దాకా అత‌నెవ‌రో కూడా జ‌నాల‌కు తెలియ‌దు. ఒక్క‌సారిగా ప్ర‌పంచం క‌ళ్ల‌లో ప‌డ‌తాడు. అలాంటి ప‌రిస్థితులు వ‌చ్చి ప‌డ‌తాయి.…

వంద‌ల ప్రెస్‌మీట్లు ఒక్క చోట‌… చండూరు బంగారి గ‌డ్డ వేదిక‌.. సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌…స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌… ఒక్క స‌భ కోసం … కేసీఆర్ స్పీచ్ కోసం మునుగోడే కాదు… రాష్ట్రం, దేశం ఎదురుచూపులు….

ప్లీజ్ సార్.. ఒక్క ప్రెస్‌మీటు.. ఒకే ఒకే ప్రెస్‌మీట్‌…. అంటూ కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ‌ను భ‌రించ‌లేక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రిక్వెస్టు ఇది. అంతలా న‌రాలు తెగే ఉత్కంఠ మొన్న‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొంది. మొయినాబాద్ పామ్…

కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను ఓర్వలేక…మోడీ,అమిత్ షా కుట్ర.. రాజ గోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు..టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు..బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగరు.. బీజేపీ కొనుగోలు కుట్రను భగ్నం చేసిన మా ఎమ్మెల్యేలకు సెల్యూట్..- శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక…మోడీ,అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ,అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అమ్ముడు…

అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు మోడీ.. తెలంగాణ‌పై వాలిన గ‌ద్ద‌లు.. విచ్చిన్నానికి విఫ‌ల‌ప్ర‌యోగాలు.. ఎమ్మెల్యేల కొనుగోలు ప్ర‌క్రియ పై దేశ‌వ్యాప్త చ‌ర్చ‌… కొత్త రాజ‌కీయాల‌కు తెర లేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక

నాడు చంద్ర‌బాబు రేవంత్‌ను ప్ర‌యోగించాడు. కేసీఆర్ తిప్పికొట్టాడు. పట్ట‌ప‌గ‌లు ఓటుకు నోటుకేసులో నోట్ల క‌ట్ట‌ల‌తో ప‌ట్టుబ‌డ్డారు. తెలంగాణ‌ను విచ్చిన్నం చేసే కుట్ర ఆ రోజు అలా విచ్చిన్న‌మైంది. ఇన్నాళ్ల‌కు ఇప్పుడు మ‌ళ్లా మునుగోడు ఉప ఎన్నిక వేదిక ఎమ్మెల్యేల బేర సారాల‌కు…

ఇవాళే మాకు నిజ‌మైన దీపావ‌ళి..! ఆర్టీసీ చైర్మ‌న్‌ను క‌లిసిన ఉద్యోగులు… డీఏలు, పీఆర్సీ అమ‌లు పై సంతోషం.. బాజిరెడ్డిని స‌న్మానించి త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేసిన ఉద్యోగులు.. సీఎం కేసీఆర్‌ది పెద్ద మ‌న‌సు… కార్మికుల సంక్షేమ‌మే ఆయ‌న ధ్యేయం..ఆర్టీసీ ఉద్యోగుల‌కు మున్ముందు మ‌రింత మంచి రోజులు.. చైర్మ‌న్‌..

ఆర్టీసీ ఉద్యోగులు ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌ను నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో క‌లుసుకుని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ సంతోషాన్ని చైర్మ‌న్‌తో పంచుకున్నారు. ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్న…

ఆర్టీసీ ఉద్యోగులకు దీపావ‌ళి ధ‌మాకా…. పీఆర్సీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌… పెండింగ్ బ‌కాయిలు.. దివాళీ అడ్వాన్సుల కోసం వంద‌కోట్లు… ఉద్యోగుల్లో వెల్లివిరిసిన ఆనందం.. సంస్థ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం… కంటికి రెప్పలా కాపాడుకుంటాం- చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్

ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ ఎట్ట‌కేల‌కు సిగ్నల్ ఇచ్చారు..టిఎస్ ఆర్టిసి కార్పొరేషన్ నుండి ప్రభుత్వానికి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు భవనాలు, రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి , ఎన్నికల…

ఉద్య‌మ‌కారుల‌న మ‌ళ్లీ ఒక్క‌వేదిక‌పైకి తెస్తున్న మునుగోడు…. టీఆరెస్‌లోకి దాసోజు శ్ర‌వ‌ణ్‌, స్వామిగౌడ్‌.. ఇలా కాలం క‌లిసి వ‌చ్చింది. మ‌ళ్లీ క‌లిసేలా చేసింది. మునుగోడు జిందాబాద్‌….

ఉద్య‌మ‌కారుల‌ను టీఆరెస్ పార్టీ విస్మ‌రించింది. వేచి చూశారు. ఓపిక ప‌ట్టారు. ఓపిక నశించి ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. బీజేపీ క‌నిపించింది. మ‌న‌సు చంపుకుని మ‌రీ అందులో చేరారు. కానీ మ‌న‌సో చోట‌.. త‌నువో చోట అన్న‌ట్టుగానే ఉన్నారు. ఎంతైనా క‌లిసి…

ఇది న‌మ‌స్తే తెలంగాణ కాదు.. దిశ‌లా ఉంది. కేసీఆర్ పై రాసిన వార్త‌పై టీఆరెస్ అభిమానుల్లో మ‌హోగ్రం… బ్యాన‌ర్ వార్త బూమ‌రాంగ్‌..త‌ప్పెవ‌రిది..?

న‌మ‌స్తే తెలంగాణ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. ఈ రోజు బ్యాన‌ర్ వార్త చాలా మంది టీఆరెస్ , కేసీఆర్ అభిమానుల‌కే రుచించ‌లేదు. వాళ్లే జీర్ణించుకోలేక‌పోతున్నారు. కేసీఆర్ ఇక్క‌డికి వ‌స్తున్నాడ‌ని, ఇక్క‌డే మ‌కాం వేస్తాడ‌ని, బీజేపీ వాళ్ల అక్ర‌మాలు పెరిగిపోయాయ‌ని, భారీ మెజారిటీ సాధించే…