Category: State News

రేవంత్‌కు ఉద్యమకారుల నెలరోజుల గడువు.. చెప్పింది చేస్తావా.. రోడ్డెక్కి ఆందోళనలు చేయమంటావా.. సర్కార్‌కు తెలంగాణ ఉద్యమ సమితి అల్టిమేటం.. ఉమ్మడి జిల్లాలో వంద మందికి పైగా ఇంటిస్థలం కోసం దరఖాస్తులు.. ఫిబ్రవరి ఒకటిలోగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న ఉద్యమకారులు.. కాలయాపన చేస్తే ఇక ఊరుకునేది లేదని హెచ్చరికలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల స్థలాన్ని, చనిపోయిన కుటుంబాలకు 25వేల పింఛన్‌ను ఇస్తామన్న రేవంత్‌ సర్కార్‌కు జేజేలు పలికారు ఉద్యమకారులు. ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఉద్యమకారులకిచ్చే స్కీంను కూడా చేర్చి దరఖాస్తులు తీసుకున్నారు.…

రేషన్‌కార్డులు లేకవారికి ‘ఆరు గ్యారెంటీ’లు పెండింగ్‌.. కార్డున్న వారికే ముందు వెరిఫికేషన్‌.. కొత్తగా రేషన్‌కార్డుల కోసం 1.12 లక్షల దరఖాస్తులు.. కేవలం ఆరు గ్యారెంటీల దరఖాస్తులే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌.. రేషన్‌ కార్డుల జోలికి పోని అధికారులు.. రేషన్‌కార్డున్న వాళ్లకే ముందుగా వెరిఫికేషన్..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: గత ప్రభుత్వం ఏళ్ల తరబడి రేషన్‌కార్డులు ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వంలో రేషన్‌కార్డులొస్తాయని అంతా భావించారు. కానీ ఆ ఆశలూ ఇప్పట్లో తీరేలా లేవు జనాలకు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం…

కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు.. బీజేపీతో దోస్తానా చేస్తే.. కేటీఆర్ మదిలో బీజేపీతో పొత్తు ఆలోచన..? కేసీఆర్ వద్దకు వెళ్లని ప్రతిపాదనలు.. పెద్దాయన నో చెప్పే అవకాశం.. ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి లేదా రెండు స్థానాలే వస్తాయని క్లారిటీకి వచ్చిన కేటీఆర్‌.. కలిసిపోతేనే కలదు సుఖం .. ఇప్పుడు ఇదే బీఆరెస్‌కు ‘తారక’ మంత్రం.. . వాస్తవం ఎక్స్‌క్లూజివ్‌

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పరిస్తితులు ఎంతలా తారుమారయ్యాయంటే.. ఒంటరిగా పోటీ చేసేందుకు జంకేంతగా. ఇంకా వేరే దారి కనిపించనంతగా. మొన్నటి వరకు బద్ద శత్రువులమని నిరూపించుకునేందుకు ముప్పుతిప్పలు పడి తండ్లాడిన పార్టీనే ఇప్పుడు వారితో స్నేహ హస్తం చాచేంతగా. అవును..…

రావమ్మా ‘మహాలక్ష్మి’…! ఈ పథకానికి వెల్లువెత్తిన దరఖాస్తులు.. అత్యధికంగా వచ్చిన దరఖాస్తుల్లో నెంబర్‌వన్‌ స్థానం ‘మహాలక్ష్మి’ కే… ఆ తర్వాత స్థానం ఇందిరమ్మ ఇళ్లకు.. మూడో స్థానం అగ్రికల్చర్‌ లేబర్‌ పథకానికి.. ‘ఆరు గ్యారెంటీ’ల ‘ ప్రజాపాలన’కు అద్బుత స్పందన.. నేటితో చివరి అవకాశం.. ఇప్పటి వరకు 4, 30, 192 దరఖాస్తులు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మహాలక్ష్మి పథకానికి మహిళలు మంగళ హారతులు పట్టారు. ఆరు గ్యారెంటీలకు నేటితో చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు అంతటా అద్బుత స్పందన లభించింది. ఇప్పటి వరకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారంతో ఈ కార్యక్రమం ముగియనుంది.…

250 గజాల స్థలం కోసం.. ఉద్యమ కేసుల వెలికితీత… కేసుల వివరాలను అందించాలని సీపీని కలిసిన విద్యార్థి ఉద్యమ జేఏసీ నాయకులు.. రేవంతే బెట్టర్‌ అంటున్న కట్టర్ బీఆరెస్‌ నేతలు.. ఆరు గ్యారెంటీల్లో ఉద్యమ కారులకు స్కీం పెట్టడాన్ని స్వాగిస్తున్న వైనం.. గుర్తింపు లేక ఈ పదేళ్లూ అవమానాలు పడ్డామంటున్న ఉద్యమ జేఏసీ నాయకులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానంటున్నాడు రేవంత్‌. చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలకు నెలకు 25 వేల పింఛన్‌ ఇస్తానంటున్నాడు. ఆరు గ్యారెంటీల్లో ఇదీ ప్రధానం స్కీంగా పెట్టాడు. దీంతో మిగిలిన గ్యారెంటీలకు ఎలా భారీ…

వెయ్యి కోట్ల పనులకు బ్రేక్‌.. బీఆరెస్‌ నేతలకు రేవంత్‌ షాక్‌..! నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ముందు టెండర్లయిన పనులన్నీ క్యాన్సిల్‌.. ఒక్కో నియోజకవర్గంలో సరాసరి వందకోట్లు.. ఆపై నిధులతో పనులకు ప్రొసీడింగులు, టెండర్లు.. అత్యధికంగా కామారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్‌ అర్బన్‌లో వందల కోట్ల నిధుల పనులు ఇక బంద్‌.. ఇక ఈ పనులు చేపట్టేది లేదని తేల్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి..

(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌..) దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఎన్నికల ముందు హడావుడిగా కేసీఆర్‌ సర్కార్‌ వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. హుటాహుటిన టెండర్లు పిలిచి పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నది. ఎన్నికల వేల నిధులు వరదలా వచ్చి…

‘ప్రజాపాలన’కు ఉద్యమకారుల క్యూ.. కేసీఆర్‌ పట్టించుకోలే… రేవంత్‌ రెడ్డి చేరదీసే.. కాంగ్రెస్‌ స్కీంకు ఉద్యమకారుల దరఖాస్తు.. 250 గజాల స్థలం, 25వేల పింఛన్‌ కోసం అప్లికేషన్‌.. ఉద్యమకారులు కాంగ్రెస్‌ స్కీంల కోసం బారులు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టే ఆత్మగౌరవ పోరాటం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యమంలో అన్నీ పోగొట్టుకుని త్యాగాలకు సిద్దపడ్డ ఉద్యమకారులకు మాత్రం ఆత్మగౌరవం లభించలేదు. పార్టీ గుర్తించలేదు. కేసీఆర్‌ పట్టించుకోలేదు. పదవుల మాట…

ఐదో తారీఖే ఇక జీతాలు… కొత్త ఏడాది నుంచి ఉద్యోగులకు టంచన్‌గా జీతాలిచ్చేందుకు సర్కార్‌ యోచన.. ఈ-కుబేర్‌ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న రేవంత్‌ సర్కార్‌.. నిధులున్న శాఖల నుంచి అడ్వాన్సులు తీసుకోవడం.. అవసరమైతే ఒక నెల జీతాల కోసం అప్పులు తెచ్చైనా సరే… గతంలో లాగా రొటేషన్‌ సిస్టం వద్దంటున్న ఉద్యోగులు… రుణాలు తీసుకోకుండా చేసిన సకాలంలోరాని జీతాలు.. ఇకనైనా తమ జీ(వి)తాలు మారుతాయా.. ? అని ఎదురుచూస్తున్న ఉద్యోగులు..

కేసీఆర్‌ సర్కార్‌లో ఉద్యోగులు సకాలంలో జీతాలు తీసుకున్నది లేదు. అలవాటైపోయిందలా. ఇగో ఇప్పటికీ రాలే వారికి జీతాలు. ప్రతీనెల టంచన్‌గా చెల్లించే ఈఎంఐలు, పాలు, రెంట్‌, ఆటో, స్కూల్‌ రెంట్లకు నానా తంటాలు పడే దురస్థకు అలవాటు పడిపోయారు ఉద్యోగులు. గత…

కెసిఆర్ చేతికి ‘ఓటు’ వజ్రాయుధం .. కాంగ్రెస్ పై ఓటరు ఖడ్గo సంధించిన బిఆర్ఎస్ బాస్ .. వరుస తప్పిదాలతో తను తీసిన గోతిలో తనే పడుతున్న కాంగ్రెస్‌… కేసీఆర్‌ చేతికి సరైన సమయంలో సరైన ‘ఆయుధం’ అందించిన కాంగ్రెస్‌… ఇక కేసీఆర్ దూకుడుకు కాంగ్రెస్‌ కకావికలమే…

“ నిరాయుధుడిగా కెసిఆర్ యుద్ధ రంగంలో నిలబడ్డాడు. విపక్షాలు ముప్పేట దాడి ఆయనపై చేస్తున్నాయి. నిరాయుధుడిగానే దాడులను సమర్థవంతంగా కాచుకుంటున్నాడు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ చేతికి కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తుపాకీ విసిరింది. ఇంకేముంది.. అసలే కెసిఆర్…

ఇది కాంగ్రెస్‌ పార్టీ చేతగాని దద్దమ్మల పనే.. ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్ల ఘటనపై కాంగ్రెస్‌పై విరుచుకుపడిన కేసీఆర్‌…

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కత్తిపోట్ల ఘటనలో తీవ్రంగా స్పందించిన కేసీఆర్.. ఇది కాంగ్రెస్‌ పార్టీ చేసిందనేనని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ చేతగాని దద్దమ్మలు ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారని, ఓటు హక్కుతో వీరికి బుద్ది చెప్పి కళ్లు…