Category: State News

రైతులకు లీగల్‌ నోటీసులు… క్రాప్‌లోన్లు వడ్డీతో సహా పదిహేను రోజుల్లో చెల్లించండి.. లాయర్ల ద్వారా రైతులకు నోటీసులు… రుణమాఫీపై ఎటూ తేల్చని కాంగ్రెస్‌.. అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌.. ఇద్దరూ ఇద్దరే.. రుణమాఫీపై రైతులతో ఆడుకుంటున్న రాజకీయ పార్టీలు.. మధ్యలో రైతాంగం బలి…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బీఆరెస్‌, కాంగ్రెస్‌ దొందూ దొందేనని తేలింది. రాజకీయ క్రీడలో రైతులు బలికాక తప్పదని మరోసారి రూడీ అయ్యింది. ఎన్నికల వేళ ఇచ్చే హామీలు అమలుకు సాధ్యం కావడం అంత ఈజీ కాదనీ తెలిసిపోయింది.…

vastavam breaking news, vastavam digital news, 19-03-2024, www.vastavam.in

మిత్రబేధం..! సహవాసదోషం..!! వెంటాడుతున్న పాపం..!!! మోడీతో రహస్యదోస్తానా ఫలితాన్ని అనుభవిస్తున్న కేసీఆర్.. బెదిరింపులతో కేసీఆర్‌ను కేంద్రానికి అనుకూలంగా పనిచేయించుకున్న మోడీ.. టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చడంతో మోడీలోని ‘లోపలి మనిషి’ బయటకు… అసెంబ్లీలో ఘోర పరాభవంతో పూర్తిగా ‘చంద్రముఖి’గా మారిన మోడీ.. ‘రహస్యమిత్రుల’…

నిజాలు నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై ‘నమస్తే’ చర్యలు సరికావు.. లీగల్‌ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం.. ఆ జర్నలిస్టులకు మద్దతుగా ఉంటాం.. ఉద్యమిస్తాం.. కేటీఆర్‌కూ ఇందులో సంబంధం ఉంది… అతనికీ లేఖ రాయాలని నిర్ణయం..

వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్‌: నమస్తే తెలంగాణలో ఉద్యోగులను తీసేస్తున్నారనే వార్తను నిర్బయంగా రాసిన జర్నలిస్టులపై క్షక్షసాధింపు చర్యల్లో భాగంగా లీగల్‌ నోటీసులివ్వడం సరైన చర్య కాదని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం మండిపడింది. ఈ మేరకు ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో…

ఒక కేటీఆర్‌.. ఒక నమస్తే తెలంగాణ.. తప్పుటడుగులు.. తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు.. నమస్తే ఉద్యోగుల తరుపున పోరాడిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియాకూ నోటీసులు పంపిన యాజమాన్యం.. ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తపై ‘నమస్తే’ యాజమాన్యం యాక్షన్‌.. ఎవరి డైరెక్షన్‌..? నమస్తే తెలంగాణ ఉద్యోగులను పీకి రోడ్డున పారేసింది ‘వాస్తవం’ కాదా..? కేటీఆర్‌ అప్పుడు ప్రేక్షకపాత్ర వహించాడెందుకు..? కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోలేదని కోపంతో ఉన్న మీడియా.. ఇప్పుడు ఈ లీగల్‌ నోటీసులిచ్చి ఏం సాధిస్తారు..? తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి నమస్తే తెలంగాణకు తెగుళ్లు.. మరి ఎందుకు మార్చడం లేదు.. ఎవరి చేతిలో ఈ పేపర్ ఉన్నది.. ?

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: పాపం…! కేటీఆర్‌..!! ఎవరిస్తున్నారో సలహాలు. ఆది నుంచి అవే రాంగ్‌ స్టెప్స్‌. వేరే విషయాల గురించి ఇప్పుడు ప్రస్తావనార్హం కాని.. నమస్తే తెలంగాణ పేపర్‌ విషయంలో కేటీఆర్‌ తీసుకుంటున్న చర్యలు.. పట్టించుకోని వైనం సర్కార్‌…

vastavam digital news paper, 28-01-2024, breaking news, www.vastavam.in, nizamabad

ఈ అహంకారమే మిమ్మల్ని గడ్డిపరకలా పెకిలించి వేసింది.. నీలాంటి వాళ్లే చుట్టూ చేరి కేసీఆర్‌ కొంప ముంచారు.. ఇంకా అదే దోరణి.. అదే అహంకారపు వికృత మాటలు… కేటీఆరూ అందుకు మినహాయింపు కాదు.. కాంగ్రెస్‌కు మీ అహంకారపు మాటలే శ్రీరామ రక్ష……

ఈ అహంకారమే మిమ్మల్ని గడ్డిపరకలా పెకిలించి వేసింది.. నీలాంటి వాళ్లే చుట్టూ చేరి కేసీఆర్‌ కొంప ముంచారు.. ఇంకా అదే దోరణి.. అదే అహంకారపు వికృత మాటలు… కేటీఆరూ అందుకు మినహాయింపు కాదు.. కాంగ్రెస్‌కు మీ అహంకారపు మాటలే శ్రీరామ రక్ష…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: సవాల్‌రెడ్డి పేరుతో పెట్టిన ఈ పోస్టులో నరనరాన అహంకారపు మాటలు కోరలు చాస్తున్నాయి. అసలు పేరు ఎస్జీవీ శ్రీనివాసరావు. నమస్తే తెలంగాణ పేపర్‌లో నెట్‌వర్క్‌ ఇంచార్జి. కేసీఆర్‌ ఓటమికి, బీఆరెస్‌ ప్రభుత్వ పతనానికి, పార్టీ అధఃపాతాళానికి…

మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు మంత్రి పదవి.. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌.. బీసీ నేతకు వరుసగా కలిసివస్తున్న అవకాశాలు.. జిల్లాలో ఇద్దరికీ చాన్స్‌.. సుదర్శన్‌రెడ్డితో పాటు ఇప్పుడు మహేశ్‌కు కూడా … ఇందూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. ఐదారు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: బీసీ నేత, సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు వరుసగా అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు కీలకమైన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి దక్కగా.. మొన్న చివరి నిమిషంలో…

‘గులాబీ’తో అంటకాగిన ఫలితం… ఉద్యోగ సంఘ నేతల ‘రాజకీయాల’కు రేవంత్‌ సర్కార్‌ చెక్‌.. కమిటీలు రద్దు.. కొత్తగా మెంబర్‌షిప్స్‌.. ఎన్నికలు.. పదేళ్లుగా ఏకచత్రాధిపత్యం వహించిన ఫైరవీకారుల నేతలకు కాలం చెల్లు.. నెలరోజుల్లో కొత్త కమిటీలు.. ఉద్యోగ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఉద్యోగ సంఘం నేతల ముసుగులో పదేళ్లు వారిదే రాజ్యం నడిచింది. ఉద్యోగ సంఘం నేతల్లా కాకుండా వారో రాజకీయ నాయకుల్లా చెలామణి అయ్యారు ఈ పదేళ్లు. గులాబీ నేతలను ప్రసన్నం చేసుకుని కావాల్సిన ఫైరవీలు చేసుకున్నారు.…