రైతులకు లీగల్ నోటీసులు… క్రాప్లోన్లు వడ్డీతో సహా పదిహేను రోజుల్లో చెల్లించండి.. లాయర్ల ద్వారా రైతులకు నోటీసులు… రుణమాఫీపై ఎటూ తేల్చని కాంగ్రెస్.. అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్.. ఇద్దరూ ఇద్దరే.. రుణమాఫీపై రైతులతో ఆడుకుంటున్న రాజకీయ పార్టీలు.. మధ్యలో రైతాంగం బలి…
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బీఆరెస్, కాంగ్రెస్ దొందూ దొందేనని తేలింది. రాజకీయ క్రీడలో రైతులు బలికాక తప్పదని మరోసారి రూడీ అయ్యింది. ఎన్నికల వేళ ఇచ్చే హామీలు అమలుకు సాధ్యం కావడం అంత ఈజీ కాదనీ తెలిసిపోయింది.…
