ఈ ఏసీబి కేసులకు దొరికేది.. కింది స్థాయి సామాజిక వర్గాల వారే.. ఎస్సై, సిఐ స్థాయి అధికారులే.. పోలీస్ శాఖలో ఈ మంత్లీ సిస్టంను తీసివేస్తే..చాలా జీవితాలు గిట్ల నాశనం కాకుండా ఉంటాయ్…
జీవితంపై ఎన్నో ఆశలు.. పేద కుటుంబాల్లో పుట్టి.. పడరానిపాట్లు పడి..కష్టపడి చదివి.. ఈ పోటీప్రపంచంలో నిద్రలేని రాత్రులు గడిపి.. ర్యాంకులు కొట్టి.. లక్ష మందిలో ఒక్కరికి దక్కే ఆదృష్టం సర్కార్ నౌకరి కొట్టి.. తనను కని, కష్టపడి చదివించిన తల్లిదండ్రుల రుణం…