Category: Crime

దళిత మహిళను వివస్త్రను చేసి.. మొగుడు పెళ్లాలను బరిబాతల గాంధీ విగ్రహం వద్ద కట్టేసి.. మొదటి భార్య అత్తగారి తరపు వాళ్ల పైశాచికం.. మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన దారుణం.. కేసు నమోదు చేయని పోలీసులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడేలా భార్యభర్తలను బట్టలూడదీసి గాంధీ విగ్రహానికి కట్టేసి చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. పోలీసులు ఈ విషయాన్ని ఆలస్యంగా…

ఆరుగురుని మట్టుబెట్టిన సీరియల్‌ కిల్లర్‌.. నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. పదిహేను రోజుల్లో ప్రాణ స్నేహితుడు, అతని కుటుంబీకులను హత్య చేసిన నరరూప రాక్షసుడు.. స్నేహితుడి ఇంటి కోసం.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మాక్లూర్‌కు చెందిన సైకో కిల్లర్‌ గొల్ల ప్రశాంత్‌.. ప్రసాద్‌తో పాటు అతని భార్య, ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు చెల్లెండ్లను మట్టుబెట్టిన ప్రశాంత్‌.. చెల్లెండ్లను తగులబెట్టి… పసి పిల్లలను, భార్యను గొంతు నులిమి వాగులో వేసి.. స్నేహితుడిని చంపి బొందపెట్టి.. ఆరు రోజుల్లోనే చాకచక్యంగా కేసును చేధించిన పోలీసలు.. సైకో కిల్లర్‌ ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు పోలీసులు అదుపులో.. ఓ పార్టీ లీడర్‌తో సత్సంబంధాలు.. వారితో దిగిన ఫోటోలు చూపి అరాచకాలు… మృతుడు ప్రసాద్‌కూ నేర చరిత్ర..(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌)

(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌) దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: నిండా ముప్పై ఏండ్లు లేవు వాడికి. ఓ పదిహేను, ఇరవై లక్షల ఇంటి ఆస్తి కోసం ..తన ప్రాణ స్నేహితుడిని, అతని కుటుంబ సభ్యులను పదిహేను రోజుల్లోనే ఆరుగురిని మట్టుబెట్టాడు సైకో సీరియల్‌…

గర్బంలో ఉన్నప్పుడే చిన్నారికి బేరం పెట్టిన తల్లి… మగ బిడ్డైతే లక్షన్నర, ఆడపిల్లైతే లక్ష… ఒకరికి తెలియకుండా మరొకరితో బేరమాడి కటకటాల పాలైన తల్లి….

నవమాసాలు నిండకముందే.. ఇంకా ఆ పసిగుడ్డు బయట ప్రపంచాన్ని చూడకముందే ఓ తల్లి ఆ పుట్టే చిన్నారికి బేరం కుదుర్చకున్నది. మగైతే లక్షన్నర ఇవ్వాలని, ఆడపిల్లైతే లక్ష ఇవ్వాలని ఒప్పందం కూడా చేసుకున్నది. ఇంకా ఆశ చావనట్టున్నది. ఇదే బేరం మరొకరితో…

ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు .. ప్రాజెక్టు సందర్శనకు వచ్చి మెండోరా వద్ద కాలువ లోకి దిగి కొట్టుకుపోయిన వైనం.. గాలిస్తున్న పోలీసులు .. గల్లంతైన యువకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ నగర్, సాయి నగర్ చంద్ర రోడ్ కాలనీవాసులుగా గుర్తింపు.. మృతుల కుటుంబాల్లో రోదనలు

ఎస్సారెస్పీ దిగువన మెండోరా మండల కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ఇద్దరు యువకులు ఎస్సారెస్పీ కాకతీయ కాలువలోకి దిగి గల్లంతయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది . నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బి.టెక్ విద్యార్థులు వేణు, ప్రణవ్ జిల్లాలోని ఎస్సారెస్పీ సందర్శనకు…

వలపన్ని ఉచ్చులోకి… విరగడైన వీసీ పీడ.. ఏసీబీకి చిక్కిన టీయూ వీసీ.. లంచం తీసుకుంటూ రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికిన వీసీ రవీందర్ గుప్తా…. ఇది ట్రయల్‌ మాత్రమే.. ముందుంది అసలు సినిమా…. తెలంగాణ వర్సిటీ పరువును గంగలో కలిపిన వీసీపై సర్కార్‌ ఉక్కుపాదం……

వలపన్ని ఉచ్చులోకి… విరగడైన వీసీ పీడ.. ఏసీబీకి చిక్కిన టీయూ వీసీ.. లంచం తీసుకుంటూ రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికిన వీసీ రవీందర్ గుప్తా…. ఇది ట్రయల్‌ మాత్రమే.. ముందుంది అసలు సినిమా…. తెలంగాణ వర్సిటీ పరువును గంగలో కలిపిన వీసీపై సర్కార్‌…

నిర్లక్యం ఖరీదు ఓ ప్రాణం… కలెక్టరేట్‌ పరిసర ప్రాంతం… రెండు నెలలుగా పనిచేయని సీసీ కెమెరాలు.. ఓ యువకుడికి ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. స్పాట్‌ డెడ్‌.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అప్పుడు తెలుసుకున్న పోలీసులు…

నిర్లక్యం ఖరీదు ఓ ప్రాణం… కలెక్టరేట్‌ పరిసర ప్రాంతం… రెండు నెలలుగా పనిచేయని సీసీ కెమెరాలు.. ఓ యువకుడికి ఢీకొట్టి వాహనం.. స్పాట్‌ డెడ్‌.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అప్పుడు తెలుసుకున్న పోలీసులు… నిజామాబాద్‌- వాస్తవం: కాలూరు వాసి ఆ…

ఆ కాంట్రాక్టర్‌ బిల్లులు రాక చనిపోలేదు… అది తప్పుడు వార్త… ఖండించిన విద్యాశాఖ.. మన ఊరు- మన బడి పనులు చేసి బిల్లులు రాక ఎస్ఎంసీ చైర్మన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం..

ఆ కాంట్రాక్టర్‌ బిల్లులు రాక చనిపోలేదు… అది తప్పుడు వార్త… ఖండించిన విద్యాశాఖ.. మన ఊరు- మన బడి పనులు చేసి బిల్లులు రాక ఎస్ఎంసీ చైర్మన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం.. మన ఊరి మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం…

వాస్తవం వెబ్‌సైట్‌పై నమస్తే తెలంగాణ కేసు… సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు…. ఉన్నదున్నట్టు చెబితే కేసులు.. జైలు…

నమస్తే తెలంగాణ… అధికార పార్టీ పత్రిక. ఎడిటర్లుగా అల్లం నారాయణ, కట్టా శేఖర్‌ రెడ్డిలు ఉన్నప్పుడు ఆ పత్రిక గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అదో ఉద్యమ పత్రిక. దాన్ని నమ్ముకుని చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు ముందుకు వచ్చారు. తక్కువ…

ఈ ఏసీబి కేసులకు దొరికేది.. కింది స్థాయి సామాజిక వర్గాల వారే.. ఎస్సై, సిఐ స్థాయి అధికారులే.. పోలీస్​ శాఖలో ఈ మంత్లీ సిస్టంను తీసివేస్తే..చాలా జీవితాలు గిట్ల నాశనం కాకుండా ఉంటాయ్‌…

జీవితంపై ఎన్నో ఆశలు.. పేద కుటుంబాల్లో పుట్టి.. పడరానిపాట్లు పడి..కష్టపడి చదివి.. ఈ పోటీప్రపంచంలో నిద్రలేని రాత్రులు గడిపి.. ర్యాంకులు కొట్టి.. లక్ష మందిలో ఒక్కరికి దక్కే ఆదృష్టం సర్కార్​ నౌకరి కొట్టి.. తనను కని, కష్టపడి చదివించిన తల్లిదండ్రుల రుణం…

ఆర్మూర్‌లో అంతే…. ఇక్క‌డ ప్ర‌తీకార రాజ‌కీయాలు కామ‌న్‌.. ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి పై హ‌త్యాయ‌త్నం కేసుతో మ‌రోమారు తెర‌పైకి ప‌గ రాజ‌కీయాలు….

ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం పేరు ఎప్పుడూ ఏదో విధంగా తెర‌పైకి వ‌స్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వార్త‌ల్లో ఉండే నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి పై క‌ల్లెడ బీజేపీ స‌ర్పంచ్ భ‌ర్త ప్ర‌సాద్ గౌడ్ హ‌త్యాయ‌త్నాకి ఒడిగ‌ట్టాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు అరెస్టు చేశారు.…