kavitha arrest, special edition, vastavam breaking news, www.vastavam.in
ఏదీ ఆ వేడి… ఉద్యమవాడి.. ఎందుకీ నిస్తేజం… కవిత అరెస్టుపై బీఆరెస్ శ్రేణుల మౌనవ్రతం.. ప్రేక్షకపాత్ర.. తమకు పట్టనట్టు వ్యవహారం.. పార్టీకి ఎందుకీ దౌర్బాగ్యం.. కారకులెవరు..? జాగృతి శాఖల రద్దుతో కవితకు అండలేకుండా పోయిన వైనం.. జిల్లాలో పార్టీని పట్టించుకున్నవారే లేరు..…
పసుపు బోర్డు పై కేసీఆర్ ఆరా .. రైతుల్లో నైరాశ్యంపై నజర్ .. ఐదేండ్లుగా బోర్డు పరిణామాలపై ‘పంచ్’ లాంటి వ్యూహం సిద్ధమవుతోందా..?
జిల్లా బిజెపి నేతలు, అరవింద్ టీం ప్రధానమంత్రి తో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయించాక రాజకీయ పరిణామాలపై, బోర్డు విషయంలో.. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులు పెదవి విరుస్తున్న అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు…
నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్ నగర్ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…
కెటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎందుకు..? నీవు ఎవడివి కౌన్ కిస్కాగాడివి.. కేసిఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ .. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని ఘాటుగా స్పందించిన మంత్రి
నిజామాబాద్: “నిజామాబాద్ సభలో కేసిఆర్ గారిపై పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడడం అత్యంత హేయనీయం. కేసిఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం పచ్చి…
‘ఎన్నికల’ బోర్డు .. ఓట్లు గుంజే అస్త్రంగా మారిన పసుపు బోర్డు అంశం ..సాగుపై.. బోర్డుపై ఆశలు వదులుకుంటూ వస్తున్న రైతులు .. బోర్డ్ హామీల పరంపరలో క్రమంగా తగ్గిపోతున్న పసుపు సాగు విస్తీర్ణం .. ప్రధాని ప్రకటనతో ఒకవైపు బిజెపి సంబరాలు ..మరోవైపు ఐదేళ్లు గడిపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎత్తుగడగా బిజెపిపై విపక్షాల మండిపాటు ..దిగాలు గానే కనిపిస్తున్న పసుపు రైతు ముఖచిత్రం
రైతులు దశాబ్దాలుగా పసుపు బోర్డును డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 30 నుంచి 40 శాతం పసుపును అందిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతులు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతులతో కలిసి తమకు పసుపు బోర్డు కావాలని…
పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారు… ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే.. మీ ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు మభ్య పెడతారు…- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు…
అంబాసిడర్ ‘కారే’ బెటరు… ఎట్టకేలకు మోడీ నోట ‘జాతీయ పసుపు బోర్డు’ ఏర్పాటు మాట… పాలమూరు సభలో ప్రకటించిన ప్రధాని… అనూహ్యంగా ఇందూరు నుంచి పాలమూరుకు మారిన ప్రకటన….రైతులు నమ్ముతున్నారా..?
బాండుపేపర్ రాసిచ్చి మరీ ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న అర్వింద్.. ఆ తర్వాత చాలా మాటలు మార్చాడు. ఎన్నో అబద్దాలు వళ్లెవేశాడు. పసుపుబోర్డు అనేది ఓ అంబాసిడర్ కారులాంటిందని, తను తీసుకొచ్చిన స్పైస్ బోర్డు బెంజ్కారు, టయోటకారులాంటిదని ఏవేవో వర్ణనలు చేసి…
ప్రధాని సభ ‘ఆర్మూర్’ నుంచి ‘ఇందూరు’కు ఎందుకు మారింది ? సంకటంగా మారిన పసుపు బోర్డు సంకేతం..అరవింద్ ‘ బోర్ ‘ డ్ బాండ్ ప్రధాని ముందు మోగడం సరికాదని భయమా ?.. ప్రధాని టూర్ పై బిజెపిలో కనిపించని జోష్ – జిల్లాలో బిజెపి కీలక నేత కినుక వహించడం కునుకు లేకుండా చేస్తోందా..?
తెలంగాణలో బి ఆర్ ఎస్ విపక్షాలైన బిజెపి గ్రాఫ్.. కాంగ్రెస్ గ్రాఫ్దోబూచులాటలో ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణల ప్రకారం బిజెపి గ్రాఫ్ తగ్గిందనే వార్తల సమాచారమే ఈమధ్య ఎక్కువగా ఉంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర అధిష్టానమైన,…
సైడ్ అయిపోనున్న బాండ్ పేపర్ హామీ.. ప్రచారంలో కొస్తున్న ‘ప్రధాని బ్రాండ్’ హామీ.. పసుపు బోర్డు నష్ట నివారణ ప్లాన్ లో అరవింద్ టీం.. ఆర్మూర్ లో మోదీ నోట పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు జోరందుకుంటున్న ప్రచారం…
పసుపు బోర్డు రాజకీయం మరోసారి కొత్త ఎత్తులను సంతరించుకొని ఎన్నికలవేళ రైతుల ముంగిటకు రానున్నట్లు బిజెపి వర్గాల్లో కొన్ని రోజులుగా అంతర్గతంగా జోరందుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహింపజేసి ఈ సభలో ప్రధానితో పసుపు…