Tag: pm modi

నోటీస్‌… గీటీస్‌.. జాన్తానై !! ఈడీ నోటీస్‌ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..!

ఒక్కసారిగా ఈడీ నోటీసుల కలకలం. అప్పటి వరకు వివిధ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్న కవితకు మళ్లీ ఈడీ నోటీసు ఇచ్చిందని, రేపే హాజరుకావాలంటూ వచ్చిన సమాచారం వైరల్ అయ్యింది. ఓ వైపు ఆమె మంత్రి తలసాని, బాజిరెడ్డి, బిగాల గణేశ్‌గుప్తాలతో కలిసి…

చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం..

”నాలుగున్నర సంవత్సరాల క్రితం నిజమని నమ్మిన బాండ్ పేపర్ పచ్చి అబద్ధమై అధికారమేలింది. అబద్ధం చెప్పామా.. నిజం చెప్పామా అన్నది కాదు.. అన్నదాత గుండెల్లో బాండ్ పేపర్ గుండు దించామా లేదా అన్నదే పాయింటు” అన్న చందంగా పసుపు బోర్డు పేరిట…

బాండు పేపర్‌ మోసగాడు ఎంపీ అర్వింద్‌… బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్‌.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్‌కు సవాల్‌ విసిరిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

బాల్కొండ: ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ మోసగాడని ధ్వజమెత్తారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బాండు పేపర్‌ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను నిండా ముంచిన చీటర్‌ అని ఘాటుగా విమర్శించారు. అబద్దపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్‌ బాల్కొండ, నిజామాబాద్‌ ప్రజలకు…

‘జమిలి’ ఉండబోదు…. ‘బీజేపీ వ్యూహం’ ఉత్త అంచనాలే… అభిప్రాయపడుతున్న రాజకీయ విళ్లేషకులు… జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు విస్తృత ప్రచారం చేసుకుంటున్న బీజేపీ… కాంగ్రెస్‌ ఊపు తగ్గించి.. బీజేపీ బలం పెంచుకునేందుకే…. జమిలికి వెళ్తే… బీఆరెస్‌కు లాభమా..? నష్టమా..? అప్పుడే అంచనాలు వేసుకుంటున్న అధికార పార్టీ నేతలు…

ఇప్పుడు కొత్తగా జమిలి ఎన్నికల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. బీజేపీ క్రమంగా బలహీనపడుతూ , కర్ణాటకా ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ బలపడుతున్న నేపథ్యంలో…అత్యసవర పార్లమెంటు సమావేశాలు పెట్టి మూడు బిల్లులకు ఆమోదం తెలిపాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.…

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్‌ 16న ప్రకటిస్తానన్న సీఎం…

కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్‌ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్‌ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్‌ స్వరం పెంచాడు. అడిగిందే…

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు… బీజేపీ, కాంగ్రెస్‌లను ఉతికి ఆరేసిన కేటీఆర్.. అర్వింద్‌, మోడీపై తిట్ల దండకం… రేవంత్‌ ఓ థర్డ్‌ క్లాస్‌ క్రిమినల్‌…. ఇందూరు వేదికగా కేటీఆర్‌ వాడీవేడీ ప్రసంగం…

ఇందూరు వేదికగా మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వంతో చెడుగుడు ఆడుకున్నాడు. మొదట లోకల్‌ ఎంపీ అర్వింద్‌ను టార్గెట్ చేశాడు. అసలు ఎంపీకి చదువే రాదన్న కేటీఆర్. అతనో కుసంస్కారి అంటూ ఎంపీ వ్యక్తిత్వాన్ని డస్ట్డబిన్‌లో పడేశాడు. ఆ తర్వాత మోడీ…

బీజేపీలో బీసీ ఎజెండా పాతరేసినట్టేనా..? పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డికి ఇవ్వడం పట్ల ఆ పార్టీలోనే అసంతృప్తి… ఈ మార్పు వెనుక చినజీయర్‌ చక్రం తిప్పాడా..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ మార్పు ఆ పార్టీని మరింత ప్రశ్నార్థకంలో పడేసింది. ఇప్పటికే కర్ణాటక ఫలితాల హవాతో కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఈ మార్పులు బీజేపీలో కొత్తగా ఊపు తెచ్చేవి కాకపోగా.. మరింత దిగజార్చేవిగా ఉన్నవి.…

ఎవరు హీరో…? ఎవరు జీరో..?? పచ్చకళ్లద్దాలు తొలగించి చూద్దాం… చంద్రబాబును మోడీ కాళ్ల మీద పడితే ఈ ఇద్దరూ పడినట్టేనా..? బీజేపీ డీలా పడ్డది… కాంగ్రెస్‌ పుంజుకుంటున్నది… టార్గెట్ కాంగ్రెస్సే… దీనికి లిక్కర్‌ స్కాంకు ముడి పెట్టడమేమిటి.? దేశ రాజకీయాల్లో అసలు జరుగుతున్నదేమిటి..? కేసీఆర్‌ వ్యూహమేమిటీ..? దీనికి పచ్చమీడియా వక్రభాష్యమేమిటీ… పెండ తట్ట మోస్తున్న ఆర్‌కే…. వాస్తవం విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం..

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణతో పోటీ పడలేక వెల్లకిలా పడిపోయిన విషయం గుర్తుందా? అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం అది. చంద్రబాబు వెల్లకిలా పడ్డప్పుడల్లా అతడిని వెనకేసుకు రావడానికి ఆర్‌కే పడిన తంటాలు కూడా చాలా మందికి గుర్తుండి ఉంటాయి.…

మోదీకి ఎవరు సరెండర్‌..? చంద్రబాబా ..? కేసీఆరా..?? ఎవరిని కాపాడుకోవడం కోసం ఈ చెత్త పలుకులు.. వాస్తవాలకు రాధాకృష్ణ వక్రభాష్యాలు.. బాబు రక్షణ కోసం వింత పలుకులు… ఆంధ్రజ్యోతి కథనంలో అసలుగుట్టు ఇదేనా..? వాస్తవం ప్రత్యేక కథనం…

రాధా కృష్ణ కుచ్చిత వ్యాఖ్యానంలో దేవతలు రాక్షసులుగా కనిపిస్తారు. మహా పాపులు పునీతులయిపోతారు. ఉచ్ఛైశ్వరం తెల్లని తోక తాచుపాము చుట్టుకొని నల్లగా మారుతుంది. తెలంగాణ బిడ్డలను మళ్లా బానిసలుగా చేసుకోవాలనే దుగ్ధ బహిరంగంగానే కనబడుతూ ఉంటుంది. అందుకే కుట్రపూరిత కథనాలను చెత్త…

పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము బహిష్కరించాలి. ఈ విషయంలో బీఆరెస్‌ వ్యూహం ఏమిటీ…? సర్వత్రా ఆసక్తికరంగా మారిన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం….

పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము…

You missed