Tag: mlc kavitha

ఇదేం జ‌ర్న‌లిజంరా హౌలే..! ఎమ్మెల్సీ క‌విత‌పై శ‌నార్థి తెలంగాణ‌లో తిక్క భాష‌… క‌విత‌క్క‌ను తైత‌క్క అని సంబోధిస్తూ పైశాచికానందం… బొడ్డెమ్మ పేరును వాడుకుంటూ శున‌కానందం…. ఇప్ప‌డిదో జ‌ర్న‌లిజం… ప‌ట్టింపులేదు…. ప‌ట్టించుకునేవాడు లేడు….

తిట్టాల‌నుందా…. దానికో భాష ఉంది. విమ‌ర్శించాల‌నుందా..? దానికో ప‌ద్ద‌తుంది. ఇంకా ఘాటుగా క‌డిగేయాల‌నుందా…? దానికీ ఓ దారి ఉంది. ఆరోప‌ణ‌లు గుప్పించాల‌నుందా..? ఇందుకూ ఓ మార్గ‌ముంది. అన్నింటికీ జ‌ర్నిలిజంలో చోటుంది. ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎవ‌రినైనా ఉతికారేయొచ్చు. క‌డిగిపారేయొచ్చు. కొన్ని…

అబ‌ద్దం ఆడితే అతికిన‌ట్టుండాలి….దేవుళ్లు, భ‌క్తి సెంటిమెంటు అన్ని వేళ‌లా ప‌నిచేయ‌దు బండి… అయినా అంత‌కు మించి బీజేపీ ఏం చెప్ప‌గ‌ల‌దు..? ఏం చేయ‌గ‌ల‌దు…??

అర్వింద్ ఇంటిపై దాడి జ‌రిగింది. టీఆరెస్ చేసింది. దాడిని ఖండించాలి. ఇది క‌రెక్టు కాదు. కానీ ఇక్క‌డ బీజేపీ కొత్త సెంటిమెంట్ ప్లే చేసింది. య‌తావిధిగా.. ష‌రా మామూలుగా. అదేంటంటే…. మొన్న అర్విందేమో మా అమ్మ‌ను బెదిరించారు. భ‌య‌పెట్టారు.. ఎవ‌రిచ్చారు మీకు…

అర్వింద్ ఇంటిపై దాడి లో అర్వింద్ త‌ల్లి సెంటిమెంట్ ఎత్తుగ‌డ పార‌లె…. దాడి స‌మ‌యంలో త‌న త‌ల్లిని బెదిరించి ఎటాక్ చేశారన్న అర్వింద్… త‌ను ఆ స‌మ‌యంలో పైన ఉన్నాన‌ని, దాడి విష‌యం తెలియ‌ద‌న్న అర్వింద్ మాతృమూర్తి…..

అర్వింద్ … ఏ సంద‌ర్బాన్నైనా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌నుకుంటాడు. ఇవాళ హైద‌రాబాద్‌లో అర్వింద్ ఇంటిపై కొంద‌రు టీఆరెస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేసిన విష‌యం క‌ల‌క‌లం రేపింది. ఒక‌రిపై , ఇంటిపై దాడి చేయ‌డం స‌మ‌ర్థ‌నీయం కాదు. ఆక్షేప‌నీయ‌మే. ఇక్క‌డ అర్వింద్ టీఆరెస్‌ను…

ఇది టీఆరెస్ స్వ‌యంకృతాప‌రాధం… అర్వింద్‌ను పెంచి పోషించిందెవ‌రు..? జిల్లా నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యలేమి… పార్టీ ప‌ద‌వుల్లేవు… ఉద్య‌మ‌కారుల ఉనికి గాలికి… కౌంట‌ర్లిచ్చేవారు లేరు… బీజేపీ బ‌లం పెర‌గ‌డానికి ఊత‌మిచ్చిందెవ‌రు..? టీఆరెస్ అంగీక‌రించ‌ని మ‌రోకోణం…

అర్వింద్‌ను నిజామాబాద్ న‌డి బ‌జారులో చెప్పుతో కొడ‌తాన‌న్నారు ఎమ్మెల్సీ క‌విత‌. బ‌హుశా ఇంత ప‌రుష ప‌ద‌జాలం ఆమే ఏనాడూ వాడి ఉండ‌దు. అంత‌లా కోపం తెప్పించింది నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వైఖ‌రి. అస‌లు అర్వింద్ ఎవ‌రు..? అత‌ను రాజ‌కీయాల్లోకి ఎప్పుడొచ్చాడు…? రాగానే…

క‌విత కాళికారూపం… అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో మండిపాటు… అస‌త్య ఆరోప‌ణ‌ల‌పై చెప్పుతో కొడ‌తాన‌ని , వెంటాడి ఓడిస్తాన‌ని శ‌ప‌థం.. వేడెక్కిన రాజ‌కీయం… రాష్ట్రం రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం….

క‌విత సౌమ్యురాలు. ఎంపీగా ఓడిన త‌ర్వాత ఆమె చాలా కాలం రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థ‌ల ఉమ్మ‌డి జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎన్నిసార్లు ఆమెపై ఆరోప‌ణ‌లు…

అర్వింద్‌తో పొస‌గ‌లేం…! బీజేపీలో ఇమ‌డ‌లేం..!! టీఆరెస్ వైపు లైన్ క‌ట్టిన బీజేపీ కార్పొరేట‌ర్లు.. లీడ‌ర్లు…మిడిసిపాటు. గ‌ర్వ‌పోక‌డ‌. మీతిమీరిన వ్య‌వ‌హార దోర‌ణి… అర్వింద్‌ను ఒంట‌రి చేస్తున్నాయా..?

అర్వింద్ విజ‌య‌గ‌ర్వానికి గ‌ర్వ‌భంగం ప‌ట్ట‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. త‌న వ‌ల్లే, తానే, తానే లేక‌పోతే ఇదంతా లేదు… నేను.. తాను… ఇదో ఇగో ఫీలింగ్‌లో బ‌తికేశాడు. బీజేపీకి అంతా తానే అనుకున్నాడు. గెలిచిన వారిని ప‌ట్టించుకోలేదు. పాత వారిని ప‌క్క‌కు…

పేదింటి స‌ర‌స్వ‌తికి…ఎంబీబీఎస్ చ‌దువు…. ఆర్థికంగా అండ‌గా నిలిచిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక కు కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్…

ఎందుకు……ఎందుకు ఆడకూతురుపై అడ్డమైన రాతలు… ఆర్కే…? ఆధారాలు లేకుండా అవాకులు చెవాకులు ఎందుకు ???? అవమానిస్తున్నందుకు మూల్యం చెల్లిస్తావు కాచుకో!!

తెలంగాణ ఉక్కు మహిళ మా కవితక్క ……. ఆడబిడ్డపై ఎందుకు నీకు అంత అక్కసు.నీ ఆంధ్ర ఆదిపత్య సంస్కృతిని అడ్డుకుందనా?తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైందనా?మా తెలంగాణ బతుకమ్మను పూలపల్లకి ఎక్కించి విశ్వమంతా తిప్పిందనా?వేలాదిమంది మహిళలను కూడగట్టి ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడించి…

క‌విత మోములో రిలీఫ్‌.. బ‌తుక‌మ్మ సారీ పంపిణీలో క‌విత ప‌ట్ల క‌నిపించిన చెక్కు చెద‌ర‌ని అభిమానం…ఫ‌లించిన మంత్రి వేముల ప్ర‌త్యేక ప్ర‌య‌త్నం…

కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరిట నిరాధార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మోములో శుక్ర‌వారం నిజామాబాద్ జిల్లా క‌మ్మ‌ర్‌ప‌ల్లిలో జ‌రిగిన బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ స‌మ‌యంలో ఎంతో రిలాక్స్ క‌నిపించింది. నిరాధార ఆరోప‌ణ‌లే అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు బాధ్య‌త‌గా…

రెండు వేల పింఛ‌న్ ఇచ్చేటోన్ని పోగొట్టుకుంట‌రా…? ఆరేడువంద‌లు ఇచ్చేడోన్ని తెచ్చుకుంట‌రా…?? ల‌ఫంగ‌ని మంచోడ్ని ఒక్కద‌గ్గ‌ర జ‌మ క‌ట్ట‌కుర్రి బీజేపీపై మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఫైర్‌…..

బీజేపీపై మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి విరుచుకు ప‌డ్డాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్క‌డెక్క‌డ ఎంత పింఛ‌న్ ఇస్తున్నారో సోదాహ‌ర‌ణంగా వివ‌రించి చెప్పిన ఆయ‌న‌… ఇక్క‌డ రెండు వేల పింఛ‌న్ ఇస్తున్న కేసీఆర్‌ను పోగొట్టుకుంట‌రా..? ఆరేడు వంద‌ల పింఛ‌న్ ఇచ్చేటోడిని తెచ్చుకుంట‌రా..? అని…