Tag: mlc kavitha

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మీడియా తీరును ఏకిపారేసిన ఎమ్మెల్సీ కవిత… జాగృతి సేవలు ఇక దేశవ్యాప్తం… రెడీగా ఉండాలని పిలుపు.. సీబీఐ,ఈడీల దాడులు తనతో మొదలు కాదు.. దేశంలో ఇప్పుడిది కామన్ అని లైట్ తీసుకున్న కవిత..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను నిన్న విచారించిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశాన్ని ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి ఈ వేదికగా ఆమె తను ప్రసంగించారు. నిప్పులు కక్కారు. ఉరుము…

తెలంగాణ జాగృతిలో చలనం… కవితపై సీబీఐ ఎంక్వైరీ నేపథ్యంలో తెరపైకి జాగృతి.. మోడీపై నిరసన జ్వాలలు.. మొన్నటి వరకు నిస్తేజం.. ఇప్పుడు కదనోత్సాహం… బీజేపీ ఎత్తులను చిత్తు చేసేలా కేసీఆర్‌ వ్యూహం..

తెలంగాణ జాగృతి… మొన్నటి వరకు సైలెంట్. కమిటీలు లేవు. అవే పాత కమిటీలు. కార్యక్రమాలు లేవు. యాక్టివిటీసూ తక్కువే. కానీ ఒక్కసారిగా తెలంగాణ జాగృతి తెరపైకి వచ్చింది. నిస్తేజంగా ఉన్న సభ్యుల్లో నూతనోత్తేజం నింపే కార్యక్రమానికి నాంది పలికింది ఈ రోజు…

మా బలమేందో చూపిస్తాం…. ఈడీ, సీబీఐ ఎంక్వైరీల నేపథ్యంలో రేపు జాగృతి సమావేశం… భవిష్యత్‌ కార్యచరణపై కవిత సందేశం.. కేసీఆర్‌ వ్యూహాత్మ ఎత్తుగడ…

గల్లీ లొల్లి ఢిల్లీకి చేరింది. కేసీఆర్ బీఆరెస్‌ పై అప్పుడే దాడి షురూ అయ్యింది. సీఎం బిడ్డ కవితను ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో ఇరుకున పెట్టేందుకు అన్ని దారుల నుంచి ఒత్తిడి మొదలయ్యింది. ఇవాళ సీబీఐ ఏడు గంటల పాటు…

బద్నాం చేయాలనుకున్నారు.. చేస్తున్నారు. ఏడు గంటల విచారణ తర్వాత ఢిల్లీకి చేరిన సీబీఐ బృందం.. బీఆరెస్‌ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ… పార్లమెంట్‌ సెషన్‌ తర్వాత మళ్లీ కదలిక.. మోడీ చేతిలో కొబ్బరి చిప్ప ఢిల్లీ లిక్కర్‌ స్కాం…

కవితను బద్నాం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. విడతల వారీగా..అదను చూసి..వలపన్ని.. ఒక్కొక్క ఉచ్చే బిగుస్తున్నారు. ఇదంతా పక్కా ప్లానింగ్‌. మోడీ చేతిలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. టీఆరెస్‌ .. బీఆరెస్‌గా రూపాంతరం చెందిన తర్వాత…

కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం… మీరు చెప్పిన తేదీ కాదు.. నాకు వీలైన సమయమేనన్న కవిత.. ఎఫ్‌ఐఆర్‌లో పేరే లేదని తేల్చి చెప్పడంతో సీబీఐకి దిగిరాక తప్పని పరిస్థితి..

సీబీఐ దిగొచ్చింది. దిగొచ్చేలా చేశాడు కేసీఆర్‌. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత ప్రమేయముందంటూ వివరణ ఇవ్వాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులకు తొలత కవిత స్పందించారు. సీబీఐ చెప్పిన ఆరో తారీఖున హైదరాబాద్‌లోని తన నివాసంలోనే భేటీ అవుతానని కూడా చెప్పారు. కానీ…

జైలులో పెట్టుకుంటే పెట్టకోండి… ప్రజాసేవ విరమించుకునే ప్రసక్తే లేదు.. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను భగ్నం చేసినందుకే ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బీజేపీని గడగడలాడించిన బీఆర్ఎస్ ప్రకటన ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది…మోడీ మీ పంథాను మార్చుకోండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు వాస్తవం, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన…

ఉద్యమంలోంచి పుట్టిన మట్టి కవితను నేను…. కౌంటర్‌ బాగానే ఉంది. సెటైర్‌ అదిరిపోయింది… కానీ… షర్మిలకు అంత సీన్ ఉందా..? ఆమెకు అంత స్పందించడమూ దండగే…

ఎమ్మెల్సీ కవిత షర్మిలపై ఎటాక్‌ కొనసాగిస్తున్నారు. షర్మిలపై దాడి జరిగిన తర్వాత బీజేపీ స్పందించిన తీరుతో… బీజేపీ వదిలిన బాణమే షర్మిల పార్టీ అని తేల్చిపారేశారు ట్టిట్టర్‌ వేదికగా కవిత. ఆమె అలా స్పందించారో లేదో…. ఇదే అవకాశమని షర్మిలా అందుకున్నది.…

షర్మిలపై కవిత బాణం…. బీజేపీ అనుకూల పార్టీగా డిక్లేర్… తొలిసారి షర్మిలపై తనదైన శైలిలో స్పందించిన కవిత… రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌..

ఎమ్మెల్సీ కవిత తొలిసారి షర్మిలపై స్పందించారు. వైఎస్ఆర్‌ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే కొందరు షర్మిలపై దాడిని సమర్థించారు. కేసీఆర్‌పై ఇష్టానుసారం తిట్ల దండకం అందుకుంటున్న షర్మిలకు ఇది తగిన శాస్తే…

రెండు నెలల్లో ఇందూరు సుందర నగరంగా మారాలే.. కావాల్సిన అభివృద్ధి పనులు చెయ్యండి…. నేనే వస్తా… పనులు చూస్తా… ఖమ్మం సిటీలాగా నిజామాబాద్ మారాలె…..సీఎం కెసిఆర్ దిశానిర్దేశం…

నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలె – సిఎం కెసిఆర్ ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని సిఎం స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని…

జిల్లా రాజ‌కీయాల‌పై ఇక క‌విత త‌న‌దైన ముద్ర‌… ఎల్లారెడ్డి నుంచి శ్రీ‌కారం… బీజేపీపై స‌మ‌ర‌శంఖం… కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో గ‌ర్జించిన క‌విత‌… ఇందూరు రాజ‌కీయాల్లో క‌ద‌లిక‌.. టీఆరెస్ శిబిరంలో నూత‌నోత్తేజం….

మొన్న ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌విత‌… నిజామాబాద్ చౌర‌స్తాలో చెప్పుతో కొడ‌తాన‌ని క‌ళీకావ‌తారం ఎత్తిన క‌విత‌… ఇప్పుడు రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో త‌న ప‌ట్టును నిలుపుకుని త‌న‌దైన ముద్ర‌ను వేసేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి నంచి…