Tag: cm kcr

ఇంటి దీపమే కంట్లో పొడిచింది… పదుల సార్లు ఇంటిస్థలాలకు హామీలిచ్చి కేసీఆర్‌ ప్రభుత్వం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వ వైఖరిపై విమర్శలు..

జర్నలిస్టులనే అలవోకగా మోసం చేసిన వాళ్ళు ఇక మిగిలిన వాళ్ళను మోసం చేయటం కష్టమా. జర్నలిస్ట్ లు అంటే వాళ్ళు ఏదో పైనుంచి ఊడిపడ్డారు…వాళ్ళు ఏదో గొప్ప అని చెప్పటం కాదు ఇక్కడ ఉద్దేశం. రాజకీయ అవసరాల కోసం నిత్యం ఏదో…

‘గ్రూపు’ల నేతలకు రామన్న హితబోధ… అహంకారం వీడి అలకలు మాని అప్రమత్తంగా ఉండాలి.. కామారెడ్డి నేతలకు కేటీఆర్‌ చురకలు, సందేశాలు, లక్ష్యాలు.. కాంగ్రెస్‌, బీజేపీలను తక్కువ అంచనా వేయొద్దని హితవు.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, గంప, ముజీబుద్దీన్‌లకు కీలక బాధ్యతలు.. మెజారిటీ తెచ్చేందుకు కీలక బాధ్యతలు, కర్తవ్యాలు..

మంత్రి కేటీఆర్‌ హితోపదేశం చేశారు. స్వయంగా గులాబీ దళపతి, ఉద్యమ నేత వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తుంటే.. ఇక్కడ నేతలు గ్రూపులు కట్టి.. ఎవరికి వారే ఉండటాన్ని గమనించిన కేటీఆర్‌ .. ఏకంగా బహిరంగ సభనే పెట్టి నేతలకు చురకలంటించారు. కర్తవ్యబోధ…

కామారెడ్డి బీఆరెస్‌లో ఎవరికివారే.. చక్కదిద్దే పనిలో రామన్న… కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం… కేసీఆర్‌ పోటీ నేపథ్యంలో బీఆరెస్‌ పరిస్థితి పై అధిష్టానం అయోమయం.. సమన్వయం లేని నేతలతో దిక్కుతోచని స్థితిలో క్యాడర్‌.. పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్.. రంగంలోకి రామన్నను దింపిన అధినేత..

కామారెడ్డి బరి నుంచి గులాబీ దళపతి పోటీకి దిగడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు బూస్టింగ్‌ వచ్చిందని భావించారంతా. కానీ అక్కడే అసలు సమస్యలు తిష్టవేశాయి. పార్టీ పరిస్థితి దినదినం ఇక్కడే మరింత అధ్వానంగా మారుతూ వస్తోంది. నేతల మధ్య సమన్వయం లేదు.…

మన అర్వింద్‌ అన్న సోషల్‌ మీడియా టైగర్‌…! అధిష్టానమూ గుర్తించిన వైనం..!! అర్వింద్‌కు సోషల్‌ మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు… చేసేదేమీ ఉండదు.. ఇలా సోషల్‌ మీడియాలో సొల్లు మాట్లాడి ప్రజలను డైవర్ట్‌ చేయడమే పెద్ద పనన్నమాట..!! బీజేపీ సోషల్‌ మీడియాకు అంత ప్రయార్టీ ఇచ్చింది.. మరి టీఆరెస్‌…… ఇంకా మేల్కోలేదు… ఎప్పుడో మరి..!

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ గెలిచిన తరువాత జిల్లాకు చేసిందేమీ లేదు. బాండు పేపర్‌ రాసి గెలిచిన ఎంపీగా.. పసుపు రైతులకు ఎగనామం పెట్టిన ఎంపీగా బాగా కీర్తి గడించాడు. బోర్డు లేదు గీర్డు లేదు… ఆ వ్యవస్తే లేదు.. అంటూ మభ్యపెట్టి…

కేసీఆర్‌పై మోడీ డైరెక్ట్‌ అటాక్‌… కేటీఆర్‌ను సీఎంను చేస్తానన్నాడు.. నేనొప్పుకోలేదు… ఎన్డీయేలో చేరుతాననన్నాడు.. నో చెప్పాను… ఐదేళ్లు బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేసిన మోడీ… మొత్తం అక్రమార్జనంతా బయటకు తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు… ఇందూరు వేదికగా మోడీ ఎన్నికల శంఖారావం…

ప్రధాని మోడీ ఇందూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాడు. పక్కాగా ఆయన పర్యటన, స్పీచ్‌ ఎన్నికల ప్రచారాన్ని తలపించాయి. ఆయన ప్రసంగం వాడి పెరిగింది. ఘాటు, సంచలన వ్యాఖ్యలకు ఇందూరు సభ వేదికగా మారింది. మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కాలేజీలో…

మహిళా ‘మణి’ కవిత… మహిళా బిల్లు దిక్సూచి … చరిత్రను లిఖిస్తున్న తెలంగాణ బిడ్డ.. భారత మహిళల కోసం మన కవితమ్మ పోరాటం… కవిత పోరు ఫలితం.. సఫలీకృతమయవుతున్న తరుణం…

దేశంలో చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కావాలని అన్ని రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా మాట్లాడుతూనే వచ్చాయి. కానీ మహిళ బిల్లును అందించే పోరాట కార్యశీలతను తుదకంట కొనసాగించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. రాజకీయాలు మహిళల ఓట్లు కోసం మహిళా బిల్లు…

హామీలు సరే.. నమ్మడమే డౌటా..? అందుకేనా ఈ ‘గ్యారెంటీ’ కార్డు… ప్రజల దగ్గర పోటాపోటీ పథకాలతో నమ్మకాలు కోల్పోయిన పార్టీలు… బాండు పేపర్లు రాసిచ్చే సంస్కృతికి బీజం… ఇప్పుడు సంతకాలతో గ్యారెంటీ కార్డు… పథకాల కన్నా.. ఈ ఎన్నికల్లో పార్టీ, అభ్యర్థులు కూడా ప్రభావం చూపే అవకాశం…

‘వాస్తవం’ శ్రీనివాస్‌ దండుగుల ……………………… కేసీఆర్‌ పథకాల ప్రకటనలో ఓ రేంజ్‌కి తీసుకుపోయాడు రాజకీయాలను. ఇప్పుడు వాటిని అందుకునేందుకు ప్రతిపక్షాలు తండ్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది .. ఆల్టర్‌నేట్ మేమే అని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు కూడా ఎక్కడో…

తెలంగాణపై కాంగ్రెస్‌ కర్ణాటక మంత్రం.. అక్కడి గెలుపు పథకాలు ఇక్కడ అమలు… సోనియాతో కీలక పథకాల ప్రకటన…. ఇక్కడి పథకాలూ కాపీ… రెట్టింపు… మ్యానిఫెస్టోపై సర్వత్రా చర్చ… ఊపు తెచ్చిన విజయభేరీ సభ…

కర్ణాటక విజయ మంత్రాన్ని తెలంగాణ పై ప్రకటించింది కాంగ్రెస్‌. తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభలో సోనియాతో కీలకమైన మూడు హామీలను ప్రకటింపజేశారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతీ ఇంటి మహిళకు రూ. 2500 ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం..…

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు..కానీ సొంత పనులు చేసుకోడు… ప్రజల కోసమే తపిస్తాడు – ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌… మీ ఎత్తులకు నా మంత్రం మూడింతల అభివృద్ధి : ప్రశాంత్‌రెడ్డి

మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడని, కానీ ఒక్క పని కూడా తన సొంత పని చేసుకోడని, ఆ ఆలోచనలు కూడా చేయడని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. ఎల్లప్పుడు తన నియోజకవర్గం బాల్కొండ…

నోటీస్‌… గీటీస్‌.. జాన్తానై !! ఈడీ నోటీస్‌ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..!

ఒక్కసారిగా ఈడీ నోటీసుల కలకలం. అప్పటి వరకు వివిధ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్న కవితకు మళ్లీ ఈడీ నోటీసు ఇచ్చిందని, రేపే హాజరుకావాలంటూ వచ్చిన సమాచారం వైరల్ అయ్యింది. ఓ వైపు ఆమె మంత్రి తలసాని, బాజిరెడ్డి, బిగాల గణేశ్‌గుప్తాలతో కలిసి…