Tag: cm kcr

తొలిసభ ‘మెడికల్‌ కాలేజీ’ సంబురంతో షురూ… కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ సంబురాలకు ముస్తాబు… కేటీఆర్‌ పిలుపుతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడానికి సన్నాహాలు చేస్తున్న బీఆరెస్‌ శ్రేణులు.. కేసీఆర్‌ పోటీతో ప్రాధాన్యత సంతరించుకున్న కార్యక్రమం… పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత… అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు చేసుందుకు ఏర్పాట్లను సమీక్షిస్తున్న లోకల్ లీడర్లు…. పనుల పురోగతిని పరీశీలించిన జిల్లా కలెక్టర్‌ వీ జితేష్‌ పాటిల్‌

కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంతో భారీ సభ పెట్టి … అదే ఉత్సాహంతో ప్రచారం షురూ చేయాలని బీఆరెస్‌ శ్రేణులు భావించారు. ఎమ్మెల్సీ కవిత రాక కూడా దాదాపు ఖరారైంది. కానీ లోకల్ ఎమ్మెల్యే గంప…

చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం..

”నాలుగున్నర సంవత్సరాల క్రితం నిజమని నమ్మిన బాండ్ పేపర్ పచ్చి అబద్ధమై అధికారమేలింది. అబద్ధం చెప్పామా.. నిజం చెప్పామా అన్నది కాదు.. అన్నదాత గుండెల్లో బాండ్ పేపర్ గుండు దించామా లేదా అన్నదే పాయింటు” అన్న చందంగా పసుపు బోర్డు పేరిట…

కామారెడ్డికి కేసీఆర్‌ తొలివరం… మిషన్‌ భగీరథ పైపుల కోసం 195 కోట్లు… పన్నేండ్ల క్రితం వేసిన నాసిరకం పైపుల స్థానంలో ఇక నాణ్యతతో కూడిన పైపులు పోచాంపాడ్‌ నుంచి కామారెడ్డి మల్లన్నగుట్ట వరకు 45 కి.మీ వరకు పైప్‌లైన్లకు టెండర్లు పూర్తి… ఆరు నెలల్లో పనులు పూర్తి… కామారెడ్డి మంచినీటిపై ఆరా తీసిన కేసీఆర్‌.. వెనువెంటనే శాశ్వత పరిష్కారం… మరో యాభై ఏండ్ల వరకు కామారెడ్డి ప్రజల నీటికి డోకా లేదు…

అది కాంగ్రెస్‌ జమానా. షబ్బీర్‌ అలీ కాలం. ఆయనదే హవా. పోచంపాడ్‌ నుంచి కామారెడ్డికి మంచినీటిని అందించే పథకానికి మల్లన్నగుట్ట వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు. పైప్‌లైన్లు వేశారు. కానీ అవి నాసిరకం. పన్నేండేండ్లయ్యింది. ఎప్పడూ మరమ్మతులే. జనాలకు కల్తీనీళ్లే. కామారెడ్డి…

బాండు పేపర్‌ మోసగాడు ఎంపీ అర్వింద్‌… బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్‌.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్‌కు సవాల్‌ విసిరిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

బాల్కొండ: ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ మోసగాడని ధ్వజమెత్తారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బాండు పేపర్‌ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను నిండా ముంచిన చీటర్‌ అని ఘాటుగా విమర్శించారు. అబద్దపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్‌ బాల్కొండ, నిజామాబాద్‌ ప్రజలకు…

ప్రగతి పథం.. ప్రచారం మితం .. ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వని బాజిరెడ్డి ..రూరల్ నియోజకవర్గం లో అభివృద్ధి జోరు .. ప్రచారంలోనూ వేయాలి టాప్ గేరు .. చేసిన అభివృద్ధిని చెప్పకపోతే ఎలా అంటున్న పార్టీ శ్రేణులు..?

తన నియోజక వర్గానికి కొండంత అభివృద్ధిని అందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ అభివృద్ధిని చాటుకోవడంలో గోరంత ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారనే ఒకింత బాధ ఆయన అభిమానుల్లో, రూరల్ నియోజక వర్గం టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాన్ని…

పెళ్లి తంతు ముగిసింది… ఇక అధినేత గెలుపు ప్రచార వంతు వచ్చింది… ఈనెల 10 తర్వాతే కామారెడ్డిలో సభ…

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ కుమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో గంప కుమారుడి వివాహానికి సీఎంతో సహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ప్రకటించిన కూడా గంప నియోజకవర్గానికి పెద్దగా టైమ్‌…

బీఆరెస్‌ అత్యుత్సాహం… వాళ్లిద్దరినీ హీరోలను చేస్తున్నదా..? నమస్తే తెలంగాణకు లీగల్‌ నోటీసులతో వార్తల్లోకి వచ్చిన బీజేపీ నేత.. ఛలో గజ్వేల్‌తో హంగామా.. ఏకగ్రీవ తీర్మానాలపై ఫిర్యాదులతో షబ్బీర్‌ అలీ తెరపైకి…. కేసీఆర్‌ పోటీ ప్రకటన తర్వాత రాజకీయమంతా కామారెడ్డి చుట్టే…

కేసీఆర్‌. తను కామారెడ్డి పోటీ చేస్తున్నాడని ప్రకటించిన మరుక్షణం నుంచే ఉమ్మడి జిల్లాకు కొత్త ఊపు వచ్చింది. తొమ్మిది నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెయ్యేనుగుల బలం వచ్చింది. ప్రజా వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్‌ రాకతో తమ గెలుపు నల్లేరు మీద…

రైతు నేత దివంగత వేముల సురేందర్‌రెడ్డికి ఘన నివాళులు… తండ్రి ఆశయసాధనలో ముందుకు సాగుతున్నా…: మంత్రి ప్రశాంత్‌రెడ్డి…

వేల్పూర్: రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పలువురు రైతు నాయకులు,అభిమానులు ఘన నివాళి అర్పించారు. వేల్పూర్ లోని స్వర్గీయ సురేందర్ రెడ్డి…

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్‌ 16న ప్రకటిస్తానన్న సీఎం…

కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్‌ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్‌ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్‌ స్వరం పెంచాడు. అడిగిందే…

పింఛన్‌… ఓట్లు పంచెన్… బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్‌ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్‌ ఇచ్చిన కేసీఆర్‌…. అందరి దృష్టి పింఛన్‌ పెంపుపైనే…. మ్యానిఫెస్టోలో ఇదే ప్రధానం కానుందా..??

ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. కానీ మ్యానిఫెస్టోలో లేని చెప్పని కొత్త పథకాలు ఇప్పట్నుంచే పుట్టుకొస్తున్నాయి. రోజుకొకటి చొప్పున ప్రకటించేస్తున్నారు. ప్రధానంగా ఆ సారి అధికార పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌…