Tag: cm kcr

నేనున్నాను… కామారెడ్డిలో అంతా తానై కేటీఆర్‌… దసరా తర్వాత రెండ్రోజుల పర్యటన… మండలాల వారీగా నేతలతో సమావేశాలు.. కామారెడ్డికి ఫౌండేషన్‌ కమిటీ ఏర్పాటు.. ఉద్యమకారులకూ అవకాశం.. మండలాల వారీగా సమన్వయ కమిటీలు… ఆగమైన కామారెడ్డి బీఆరెస్‌ను చక్కదిద్దేందుకు చమటోడుస్తున్న కేటీఆర్‌..

అప్పటి వరకు ఆ ముగ్గురు నలుగురిదే పెత్తనం. అంతా మేమే.. అంతా మాకే అనే రీతిలో కామారెడ్డి బీఆరెస్‌ను ఆగం పట్టించేశారు. తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. స్వపక్షంలోనే కత్తులు దూసుకునే పరిస్థితి. ఇప్పుడక్కడ సీఎం వచ్చినా పరిస్థితి మారలేదు. నాయకులు తమ…

వివాదస్పద అర్వింద్ … బీఆరెస్‌ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్‌ వ్యాఖ్యలు..

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు, చేతలు, చేష్టలు ఇందూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలిచే అర్వింద్‌ మాటలు షరా మామూలైపోయాయి. కానీ ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి…

అందరికీ అందని బీ ఫారాలు… మతలబేమిటీ…? సిట్టింగుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్‌… మీ ఈగోలు పక్కన పెట్టకపోతే కొంప మునుగుతుంది… కేసీఆర్‌ ఉచితోపదేశం… చురకలు…

కేసీఆర్‌ సిట్టింగులకు చురకలంటించాడు. బీ ఫారాలు అందరికీ ఇవ్వలేదు. ఏవో కారణాలు చెబతూ సగం మందికి మాత్రమే బీ ఫారాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈగోలు, అహంకారాలతో పోతే కొంపలు మునుగుతాయని హెచ్చిరించాడు కేసీఆర్. ప్రతి కార్యకర్తనూ కలిసి, అసంతృప్తి లేకుండా…

అంతకు మించి… మ్యానిఫెస్టో బూస్టింగ్… కేసీఆర్ నోటా కొత్త పథకాల విడుదల.. సర్వత్రా ఆసక్తి.. ప్రతిపక్షాలూ వేచి చూసే దోరణి.. బీఆరెస్‌ మ్యానిఫెస్టో అనంతరమే కాంగ్రెస్, బీజేపీల మ్యానిఫెస్టో..

మొన్నటి వరకు కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల స్కీమ్‌లపై దుమ్మెత్తిపోసిన బీఆరెస్‌ నాయకులు.. ఇప్పుడు ‘ అంతకు మించి’ సీఎం కేసీఆర్‌ పథకాల జాతరకు తెరలేపనున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఆదివారం కేసీఆర్‌ బీఆరెస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నాడు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల స్కీమ్‌లన్నీ…

గెలుపు తీరాల కోసం…అన్నాచెళ్లెలు.. కామారెడ్డికి కేటీఆర్‌… ఇందూరుకు కవిత.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్‌ క్లీన్‌ స్వీప్‌ కోసం …. అర్బన్‌, బోధన్‌లకు ఇన్‌చార్జిగా కవిత, కామారెడ్డి ఇన్చార్జిగా కేటీఆర్‌… ఓడిపోయే సీట్లపై నజర్.. జాకీలు పెట్టి లేపే యత్నం.. ఎలాగైనా అన్ని స్థానాలు గెలవాలనే లక్ష్యం..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది నియోజకవర్గాలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నా చెళ్లెల్లకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్‌ జిల్లా కవితకు, కామారెడ్డి జిల్లా కేటీఆర్‌కు బాద్యతలు ఇచ్చారు కేసీఆర్. నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాలు…

మంజులమ్మకు కన్నీటి వీడ్కోలు .. హాజరై నివాళులర్పించిన సీఎం కేసీఆర్ .. మంత్రి మాతృమూర్తి కి అశ్రు నయనాలతో నివాళి .. అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది జనం

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ శుక్రవారం వారి స్వగ్రామం వేల్పూర్ లో జరిగాయి. వేల సంఖ్యలో ప్రజలు వేముల కుటుంబం అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంజులమ్మకు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి…

మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌… ఏర్పాట్లు చేసిన అధికారులు..

వేల్పూర్‌లో శుక్రవారం జరగనున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అంత్యక్రియల కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం ఆయన చాపర్‌ ద్వారా వేల్పూర్ చేరుకోనున్నారు. సీఎం రాక కోసం హెలిప్యాడ్‌ తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి…

పసుపు బోర్డు పై కేసీఆర్ ఆరా .. రైతుల్లో నైరాశ్యంపై నజర్ .. ఐదేండ్లుగా బోర్డు పరిణామాలపై ‘పంచ్’ లాంటి వ్యూహం సిద్ధమవుతోందా..?

జిల్లా బిజెపి నేతలు, అరవింద్ టీం ప్రధానమంత్రి తో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయించాక రాజకీయ పరిణామాలపై, బోర్డు విషయంలో.. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులు పెదవి విరుస్తున్న అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు…

ఈసీ ఝలక్‌… ఎన్నికల వేళ సీపీ బదిలీ… బీఆరెస్‌కు బీజేపీ షాక్‌.. అధికార పార్టీకి అనుకూలమనే ఈ నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురి ఐపీఎస్‌ల బదిలీలతో వేడెక్కిన రాజకీయం..

ఎన్నికల వేళ బీజేపీ తన అధికార సత్తా చాటుకున్నది. ఈసీతో ఐపీఎస్‌ల బదిలీలకు పాల్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఈసీ బుధవారం రాత్రి అనూహ్య , సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇందులో నిజామాబాద్‌ సీపీ కూడా ఉండటం…

కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌ కార్డులు హుష్‌కాకి.. ‘కోడ్‌’తో ఆశలు గల్లంతు… కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న జనాలు…ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని తెలిసీ, కోడ్‌ మీద పడుతుందనీ గ్రహించినా.. కావాలనే ప్రభుత్వం దీన్ని విస్మరించింది. పేదలకు చేతిచ్చిందా…!

ఎన్నికల కోడ్‌ చాలా మంది పేదల ఆశలపై నీళ్లు పోసింది. కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని కలెక్టరేట్‌ చుట్టూ ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. వాటిని అలాగే పెట్టేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు…