బద్నాం చేయాలనుకున్నారు.. చేస్తున్నారు. ఏడు గంటల విచారణ తర్వాత ఢిల్లీకి చేరిన సీబీఐ బృందం.. బీఆరెస్ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ… పార్లమెంట్ సెషన్ తర్వాత మళ్లీ కదలిక.. మోడీ చేతిలో కొబ్బరి చిప్ప ఢిల్లీ లిక్కర్ స్కాం…
కవితను బద్నాం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. విడతల వారీగా..అదను చూసి..వలపన్ని.. ఒక్కొక్క ఉచ్చే బిగుస్తున్నారు. ఇదంతా పక్కా ప్లానింగ్. మోడీ చేతిలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. టీఆరెస్ .. బీఆరెస్గా రూపాంతరం చెందిన తర్వాత…