Tag: brs

బాండు పేపర్‌ మోసగాడు ఎంపీ అర్వింద్‌… బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్‌.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్‌కు సవాల్‌ విసిరిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

బాల్కొండ: ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ మోసగాడని ధ్వజమెత్తారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బాండు పేపర్‌ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను నిండా ముంచిన చీటర్‌ అని ఘాటుగా విమర్శించారు. అబద్దపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్‌ బాల్కొండ, నిజామాబాద్‌ ప్రజలకు…

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ పెండింగ్‌లో..? ఎన్నికల తర్వాతే ప్రకటించే అవకాశం… కులాల లొల్లిలో పెండింగ్‌లో ఫైల్‌

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ పెండింగ్‌లో పడినట్టు తెలుస్తోంది. అర్బన్‌కు కేటాయించిన ఈ చైర్మన్‌ పదవి పట్ల నాకంటే నాకని కులాల వారీగా విడిపోయి ఎవరికి వారే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల వేళ ఎవరికొకరికొచ్చినా ఇంకొకరితో కయ్యమెందుకనే…

ఏ పార్టీలో చేరను…. ‘అరికెల’ ఉన్నాడుగా… కాంగ్రెస్‌ పార్టీలో ‘మండవ’ చేరికపై వస్తున్న వార్తలపై నర్మగర్బంగా కామెంట్‌…..

సీనియర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మళ్లీ వార్తల్లో కేంద్ర బిందువయ్యాడు. చాలా రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌ స్వయంగా వెళ్లి ఆయన్ను బీఆరెస్‌లో చేర్చుకున్నా.. ఆ తర్వాత పార్టీ పట్టించుకోలేదు.. ఆయనా…

‘జమిలి’ ఉండబోదు…. ‘బీజేపీ వ్యూహం’ ఉత్త అంచనాలే… అభిప్రాయపడుతున్న రాజకీయ విళ్లేషకులు… జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు విస్తృత ప్రచారం చేసుకుంటున్న బీజేపీ… కాంగ్రెస్‌ ఊపు తగ్గించి.. బీజేపీ బలం పెంచుకునేందుకే…. జమిలికి వెళ్తే… బీఆరెస్‌కు లాభమా..? నష్టమా..? అప్పుడే అంచనాలు వేసుకుంటున్న అధికార పార్టీ నేతలు…

ఇప్పుడు కొత్తగా జమిలి ఎన్నికల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. బీజేపీ క్రమంగా బలహీనపడుతూ , కర్ణాటకా ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ బలపడుతున్న నేపథ్యంలో…అత్యసవర పార్లమెంటు సమావేశాలు పెట్టి మూడు బిల్లులకు ఆమోదం తెలిపాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.…

బంగారమసోంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం… ఎంపీగా ఆంబోతును ఎన్నుకున్నం… ఎంపీ అర్వింద్‌పై విరుచుకుపడ్డ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి…

గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ చెప్పిన అబద్దాలన్నీ విని మోసపోయామని, బంగారమసొంటి కవితమ్మను ఓడగొట్టుకున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని మార్కెట్‌ యార్డులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ…

రైతు నేత దివంగత వేముల సురేందర్‌రెడ్డికి ఘన నివాళులు… తండ్రి ఆశయసాధనలో ముందుకు సాగుతున్నా…: మంత్రి ప్రశాంత్‌రెడ్డి…

వేల్పూర్: రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పలువురు రైతు నాయకులు,అభిమానులు ఘన నివాళి అర్పించారు. వేల్పూర్ లోని స్వర్గీయ సురేందర్ రెడ్డి…

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్‌ 16న ప్రకటిస్తానన్న సీఎం…

కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్‌ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్‌ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్‌ స్వరం పెంచాడు. అడిగిందే…

ఈవీఎంల ట్యాంపరింగు జరగుతోందనే అనుమానాలున్నాయి…. అర్వింద్‌ వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి…. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం… ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం.. నోటాకు ఓటేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయం.. అర్వింద్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత… కవిత సంచలన కామెంట్స్‌తో డిఫెన్స్‌లో పడ్డ అర్వింద్‌

వాస్తవం: హైదరాబాద్‌ ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని బీఆరెస్‌ ఎమ్మెల్సీ…

పింఛన్‌… ఓట్లు పంచెన్… బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్‌ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్‌ ఇచ్చిన కేసీఆర్‌…. అందరి దృష్టి పింఛన్‌ పెంపుపైనే…. మ్యానిఫెస్టోలో ఇదే ప్రధానం కానుందా..??

ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. కానీ మ్యానిఫెస్టోలో లేని చెప్పని కొత్త పథకాలు ఇప్పట్నుంచే పుట్టుకొస్తున్నాయి. రోజుకొకటి చొప్పున ప్రకటించేస్తున్నారు. ప్రధానంగా ఆ సారి అధికార పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌…

విధేయతకు పట్టం.. నేడు నుడా చైర్మన్‌గా సంజీవరెడ్డి ప్రమాణస్వీకారం… గోవన్నకు ఆప్తమిత్రుడు.. రూరల్‌ గెలుపులో కీలక భూమిక.. పార్టీ శ్రేయోభిలాషిగా.. మితభాషి, మృదు సభావిగా పేరు…

ఈగ సంజీవరెడ్డి నుడా చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం కంఠేశ్వర్‌లో ఉన్న నుడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, అర్బన్‌…