Tag: brs

ఇందూరుపై ‘పొంగులేటి’ ఫోకస్… అర్బన్‌ నుంచి ఆకుల లలితకు గాలం… బోధన్‌లో తూము శరత్‌రెడ్డితో మంతనాలు… అర్బన్‌, బోధన్‌లలో కాంగ్రెస్‌ గెలుపు కోసం శ్రీనివాస్‌ రెడ్డి చర్చలు… మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డమ్మీ… అందుకే పొంగులేటి రంగంలోకి…

ఇందూరు నుంచి కాంగ్రెస్‌ రెండు సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లా పెద్దన్నగా అంతా తానై వ్యవహరిస్తారని భావించినా ఆయనకు అంత సీన్‌ లేదని అధిష్టానానికి…

నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్‌ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్‌ నగర్‌ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…

కేసీఆర్‌పై మోడీ డైరెక్ట్‌ అటాక్‌… కేటీఆర్‌ను సీఎంను చేస్తానన్నాడు.. నేనొప్పుకోలేదు… ఎన్డీయేలో చేరుతాననన్నాడు.. నో చెప్పాను… ఐదేళ్లు బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేసిన మోడీ… మొత్తం అక్రమార్జనంతా బయటకు తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు… ఇందూరు వేదికగా మోడీ ఎన్నికల శంఖారావం…

ప్రధాని మోడీ ఇందూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాడు. పక్కాగా ఆయన పర్యటన, స్పీచ్‌ ఎన్నికల ప్రచారాన్ని తలపించాయి. ఆయన ప్రసంగం వాడి పెరిగింది. ఘాటు, సంచలన వ్యాఖ్యలకు ఇందూరు సభ వేదికగా మారింది. మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కాలేజీలో…

మహిళా ‘మణి’ కవిత… మహిళా బిల్లు దిక్సూచి … చరిత్రను లిఖిస్తున్న తెలంగాణ బిడ్డ.. భారత మహిళల కోసం మన కవితమ్మ పోరాటం… కవిత పోరు ఫలితం.. సఫలీకృతమయవుతున్న తరుణం…

దేశంలో చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కావాలని అన్ని రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా మాట్లాడుతూనే వచ్చాయి. కానీ మహిళ బిల్లును అందించే పోరాట కార్యశీలతను తుదకంట కొనసాగించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. రాజకీయాలు మహిళల ఓట్లు కోసం మహిళా బిల్లు…

హామీలు సరే.. నమ్మడమే డౌటా..? అందుకేనా ఈ ‘గ్యారెంటీ’ కార్డు… ప్రజల దగ్గర పోటాపోటీ పథకాలతో నమ్మకాలు కోల్పోయిన పార్టీలు… బాండు పేపర్లు రాసిచ్చే సంస్కృతికి బీజం… ఇప్పుడు సంతకాలతో గ్యారెంటీ కార్డు… పథకాల కన్నా.. ఈ ఎన్నికల్లో పార్టీ, అభ్యర్థులు కూడా ప్రభావం చూపే అవకాశం…

‘వాస్తవం’ శ్రీనివాస్‌ దండుగుల ……………………… కేసీఆర్‌ పథకాల ప్రకటనలో ఓ రేంజ్‌కి తీసుకుపోయాడు రాజకీయాలను. ఇప్పుడు వాటిని అందుకునేందుకు ప్రతిపక్షాలు తండ్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది .. ఆల్టర్‌నేట్ మేమే అని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు కూడా ఎక్కడో…

తెలంగాణపై కాంగ్రెస్‌ కర్ణాటక మంత్రం.. అక్కడి గెలుపు పథకాలు ఇక్కడ అమలు… సోనియాతో కీలక పథకాల ప్రకటన…. ఇక్కడి పథకాలూ కాపీ… రెట్టింపు… మ్యానిఫెస్టోపై సర్వత్రా చర్చ… ఊపు తెచ్చిన విజయభేరీ సభ…

కర్ణాటక విజయ మంత్రాన్ని తెలంగాణ పై ప్రకటించింది కాంగ్రెస్‌. తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభలో సోనియాతో కీలకమైన మూడు హామీలను ప్రకటింపజేశారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతీ ఇంటి మహిళకు రూ. 2500 ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం..…

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు..కానీ సొంత పనులు చేసుకోడు… ప్రజల కోసమే తపిస్తాడు – ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌… మీ ఎత్తులకు నా మంత్రం మూడింతల అభివృద్ధి : ప్రశాంత్‌రెడ్డి

మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడని, కానీ ఒక్క పని కూడా తన సొంత పని చేసుకోడని, ఆ ఆలోచనలు కూడా చేయడని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. ఎల్లప్పుడు తన నియోజకవర్గం బాల్కొండ…

ఈ పంతం…. ఎవరికి అంతం…? షకీల్‌ ఓటమికి కంకణం కట్టుకున్న తూము శరత్‌రెడ్డి… త్వరలో కాంగ్రెస్‌ గూటికి తన బలగంతో…. కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు…. బోధన్‌ రాజకీయంలో ఇదో కుదుపు… చర్చ… షకీల్ మొండి వైఖరితో పార్టీకి నష్టం…

ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర వ్యాప్త చర్చలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు బోధన్‌ వంతు వచ్చింది. షకీల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి సెగ తెగ తగులుతోంది. అది ఎంతలా అంటే షకీల్‌ ఓడించడయే ధ్యేయంగా పనిచేసే టీమ్‌ ఒకటి తయారయ్యంంది. ఆ…

ఏడాదిగా నడుస్తున్న టీవీ సీరియల్ ఇది.. ఈడీ నోటీసులపై కవిత ఘాటు స్పందన.. ఇదంతా ఎన్నికల స్టంట్ .. మేము లైట్ తీసుకున్నాం… ప్రజలూ లైట్ తీసుకున్నారు….. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు.. ఇదంతా రాజకీయ కుట్రకోణంలో భాగమే… నోటీసులపై ఏం చేయాలో మా లీగల్ టీం చూసుకుంటుంది.. మేము ప్రజల ‘A’ టీం…. ఎవరికీ ‘బీ’ టీమ్ కాదు.. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత..

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో కవిత దీనిపై ఘాటుగా స్పందించారు. నిజామాబాద్‌లోని ఆమె క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ఇష్యూపై స్పందించారు. ఈడీ ఈ కేసులో నోటీసులివ్వడాన్ని పెద్దగా…

లోబడ్జెట్‌ సినిమాలు…. విడుదల వాయిదా.. ఖర్చులకు భయపడుతున్న ప్రతిపక్షాలు.. టికెట్‌ కావాలంటూనే ఇప్పుడే ప్రకటన వద్దంటున్న ఆశావహులు…

టికెట్‌ నాక్కావాలంటే నాక్కావాలని మొన్నటి వరకు ఒకటే ఫైరవీలు… లాబీయింగులు. బీజేపీ నుంచి టికెట్‌ వస్తే చాలు ఇక తాము గెలిచినట్టేననే ఫీలింగు గత కొంతకాలం క్రితం. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీజేపీ పాతాళంలోకి పడిపోయి కాలం కలిసొచ్చి కాంగ్రెస్‌…