కొంప ముంచింది మీరే..ఇప్పుడు సేవ్‌ కాంగ్రెస్‌ నినాదమా..? రేవంత్‌ను గద్ద దింపేదాకా ఈ లొల్లి ఆగేలా లేదు.. మీరు గెలిచి గద్దెనెక్కేదీ లేదు…

కాంగ్రెస్‌ను ఎవరూ బొంద పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని పాతాళంలోకి తొక్కి ఘోరి కట్టాల్సిన పనీ లేదు. కేసీఆరే బాగా కష్టపడ్డాడు పాపం… ఎక్కడ కాంగ్రెస్‌ తనకు ప్రత్యామ్నాయం అయి కూర్చుంటుందో.. అని ఎమ్మెల్యేలను ఎడాపెడా కొనిపడేశాడు. కానీ తర్వాత గానీ…

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మీడియా తీరును ఏకిపారేసిన ఎమ్మెల్సీ కవిత… జాగృతి సేవలు ఇక దేశవ్యాప్తం… రెడీగా ఉండాలని పిలుపు.. సీబీఐ,ఈడీల దాడులు తనతో మొదలు కాదు.. దేశంలో ఇప్పుడిది కామన్ అని లైట్ తీసుకున్న కవిత..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను నిన్న విచారించిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశాన్ని ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి ఈ వేదికగా ఆమె తను ప్రసంగించారు. నిప్పులు కక్కారు. ఉరుము…

తెలంగాణ జాగృతిలో చలనం… కవితపై సీబీఐ ఎంక్వైరీ నేపథ్యంలో తెరపైకి జాగృతి.. మోడీపై నిరసన జ్వాలలు.. మొన్నటి వరకు నిస్తేజం.. ఇప్పుడు కదనోత్సాహం… బీజేపీ ఎత్తులను చిత్తు చేసేలా కేసీఆర్‌ వ్యూహం..

తెలంగాణ జాగృతి… మొన్నటి వరకు సైలెంట్. కమిటీలు లేవు. అవే పాత కమిటీలు. కార్యక్రమాలు లేవు. యాక్టివిటీసూ తక్కువే. కానీ ఒక్కసారిగా తెలంగాణ జాగృతి తెరపైకి వచ్చింది. నిస్తేజంగా ఉన్న సభ్యుల్లో నూతనోత్తేజం నింపే కార్యక్రమానికి నాంది పలికింది ఈ రోజు…

మా బలమేందో చూపిస్తాం…. ఈడీ, సీబీఐ ఎంక్వైరీల నేపథ్యంలో రేపు జాగృతి సమావేశం… భవిష్యత్‌ కార్యచరణపై కవిత సందేశం.. కేసీఆర్‌ వ్యూహాత్మ ఎత్తుగడ…

గల్లీ లొల్లి ఢిల్లీకి చేరింది. కేసీఆర్ బీఆరెస్‌ పై అప్పుడే దాడి షురూ అయ్యింది. సీఎం బిడ్డ కవితను ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో ఇరుకున పెట్టేందుకు అన్ని దారుల నుంచి ఒత్తిడి మొదలయ్యింది. ఇవాళ సీబీఐ ఏడు గంటల పాటు…

బద్నాం చేయాలనుకున్నారు.. చేస్తున్నారు. ఏడు గంటల విచారణ తర్వాత ఢిల్లీకి చేరిన సీబీఐ బృందం.. బీఆరెస్‌ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ… పార్లమెంట్‌ సెషన్‌ తర్వాత మళ్లీ కదలిక.. మోడీ చేతిలో కొబ్బరి చిప్ప ఢిల్లీ లిక్కర్‌ స్కాం…

కవితను బద్నాం చేయాలనుకున్నారు. చేస్తున్నారు. విడతల వారీగా..అదను చూసి..వలపన్ని.. ఒక్కొక్క ఉచ్చే బిగుస్తున్నారు. ఇదంతా పక్కా ప్లానింగ్‌. మోడీ చేతిలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది. టీఆరెస్‌ .. బీఆరెస్‌గా రూపాంతరం చెందిన తర్వాత…

న‌మ‌స్తే తెలంగాణ‌లో కంట్రిబ్యూట‌ర్‌ను పెట్టుకోవాలంటే రూ.10 ల‌క్ష‌లా? ఈ ఎడిటర్‌ రూటే సెపరేటు…? ఇంతకీ డీల్‌ ఎలా కుదిరిందంటే…

జ‌ర్న‌లిజం ప‌నైపోయిందీ, ప్రింట్ మీడియా అయితే దాదాపు చ‌చ్చిపోయింది అనే మాటలు మీడియా స‌ర్కిళ్ల‌లో నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఇదే సాకుతో కొన్ని మీడియా సంస్థ‌లు ఎంతో మంది ఉద్యోగుల‌ను తొల‌గించాయి. అలాంటి వాటిలో న‌మ‌స్తే తెలంగాణ ఒక‌టి. ఈనాడు తీసేసింద‌ని,…

నాన్న సంకల్ప బలం గొప్పది… ఎన్నో ఒడిదుడుకులు,కష్టనష్టాలు.. అయినా వెనుకడుగు వేయని తత్వం…. నక్సలైట్లు మూడు సార్లు అటాక్‌ చేశారు.. కరోనాతో పోరాడారు.. ఇప్పటికీ ప్రజాసేవలో అదే తపన, ఆర్తి… బాజిరెడ్డి గోవర్దన్‌ రాజకీయ జీవితం గురించి జగన్‌ స్పూర్తిదాయక స్పీచ్‌…

బాజిరెడ్డి గోవర్దన్‌…. మాస్‌ లీడర్‌. జనం నాడి తెలిసిన నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఓటమెరుగని విజేత. జనం మెచ్చిన నాయకుడు. కానీ ఇప్పటి తరం వారికి బాజిరెడ్డి జీవితం గురించి లోతుగా తెలియదు. ఆయన తనయుడు జగన్‌ తన తండ్రి…

రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, జగన్‌ లు చూపిన శ్రద్ద, స్పూర్తి మమ్మల్ని ఉద్యోగాల్లోనే కాదు..జీవితాల్లో కూడా నిలబెడ్తాయి… ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్‌ తమకెంతో ఉపయోగపడ్డాయన్న అభ్యర్థులు…

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, యువనేత, ఒలంపిక్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్‌ల చొవర, స్పూర్తి తమను ఉద్యోగులను చేసి కొత్త జీవితాలనిస్తున్నాయని ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగార్థులు అన్నారు. ఇవాళ ఈవెంట్‌…

కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం… మీరు చెప్పిన తేదీ కాదు.. నాకు వీలైన సమయమేనన్న కవిత.. ఎఫ్‌ఐఆర్‌లో పేరే లేదని తేల్చి చెప్పడంతో సీబీఐకి దిగిరాక తప్పని పరిస్థితి..

సీబీఐ దిగొచ్చింది. దిగొచ్చేలా చేశాడు కేసీఆర్‌. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత ప్రమేయముందంటూ వివరణ ఇవ్వాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులకు తొలత కవిత స్పందించారు. సీబీఐ చెప్పిన ఆరో తారీఖున హైదరాబాద్‌లోని తన నివాసంలోనే భేటీ అవుతానని కూడా చెప్పారు. కానీ…

నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ ప్లేస్‌ దిల్‌రాజ్‌కు అప్పగిస్తున్నారా..? యశోద ఆస్పత్రి పరం చేస్తున్నారా..? వీరికి ఏకంగా 99 సంవత్సరాల లీజుకు ఇస్తున్నారా..?? ఇప్పుడిదో కొత్త చర్చ… కలెక్టర్‌ బహిరంగ ప్రకటన చేయాలని సీపీఐ డిమాండ్‌….

నిజామాబాద్‌ పాత కలెక్టరేట్ ప్లేస్‌ వివాదమయం అయ్యింది. ఇక్కడ పాత కలెక్టరేట్ ప్లేస్‌లో కళా భారతి నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మధ్య విడుదల చేసిన వంద కోట్ల నిధుల్లో సగం దీనికే కేటాయించనున్నారు. దీనికంతటి ప్రయార్టీ సీఎం ఇస్తున్నారు.…