Category: State News

‘జమిలి’ ఉండబోదు…. ‘బీజేపీ వ్యూహం’ ఉత్త అంచనాలే… అభిప్రాయపడుతున్న రాజకీయ విళ్లేషకులు… జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు విస్తృత ప్రచారం చేసుకుంటున్న బీజేపీ… కాంగ్రెస్‌ ఊపు తగ్గించి.. బీజేపీ బలం పెంచుకునేందుకే…. జమిలికి వెళ్తే… బీఆరెస్‌కు లాభమా..? నష్టమా..? అప్పుడే అంచనాలు వేసుకుంటున్న అధికార పార్టీ నేతలు…

ఇప్పుడు కొత్తగా జమిలి ఎన్నికల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. బీజేపీ క్రమంగా బలహీనపడుతూ , కర్ణాటకా ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ బలపడుతున్న నేపథ్యంలో…అత్యసవర పార్లమెంటు సమావేశాలు పెట్టి మూడు బిల్లులకు ఆమోదం తెలిపాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.…

బీడీ పీఎఫ్‌ కార్డులతో లక్ష మంది రెడీ… కటాఫ్‌ డేట్‌ ఎత్తివేత తర్వాత కుప్పలుతెప్పలుగా బీడీ పీఎఫ్‌లు ఇష్యూ… పదివేలకు ఒక కార్డు చొప్పును మార్కెట్లో అమ్మకం..? ఇప్పుడు లక్షమంది వరకు పింఛన్‌ కోసం ఎదురుచూపులు…

బీడీ కటాఫ్‌ డేట్‌ ఎత్తేసి ఏడాదవుతుంది. ప్రభుత్వం జీవో ఇచ్చింది వదిలేసింది. అప్పటి వరకు 2014 ఫిబ్రవరి 28 వరకు పీఎఫ్‌ కార్డులున్న వారికి మాత్రమే బీడీ పింఛన్‌ వచ్చింద. ఏడాది క్రితం గవర్నమెంట్‌ ఈ కటాఫ్‌ డేట్‌ను ఎత్తేసి కేవలం…

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్‌ 16న ప్రకటిస్తానన్న సీఎం…

కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్‌ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్‌ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్‌ స్వరం పెంచాడు. అడిగిందే…

ఈవీఎంల ట్యాంపరింగు జరగుతోందనే అనుమానాలున్నాయి…. అర్వింద్‌ వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి…. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం… ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం.. నోటాకు ఓటేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయం.. అర్వింద్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత… కవిత సంచలన కామెంట్స్‌తో డిఫెన్స్‌లో పడ్డ అర్వింద్‌

వాస్తవం: హైదరాబాద్‌ ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని బీఆరెస్‌ ఎమ్మెల్సీ…

పింఛన్‌… ఓట్లు పంచెన్… బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్‌ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్‌ ఇచ్చిన కేసీఆర్‌…. అందరి దృష్టి పింఛన్‌ పెంపుపైనే…. మ్యానిఫెస్టోలో ఇదే ప్రధానం కానుందా..??

ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. కానీ మ్యానిఫెస్టోలో లేని చెప్పని కొత్త పథకాలు ఇప్పట్నుంచే పుట్టుకొస్తున్నాయి. రోజుకొకటి చొప్పున ప్రకటించేస్తున్నారు. ప్రధానంగా ఆ సారి అధికార పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌…

కేసీఆర్‌ కామారెడ్డి అడ్డా…. క్లీన్‌ స్వీప్‌ వ్యూహం… బలం పుంజుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్‌ పెట్టేందుకే.. ముస్లింల ఓట్లు బీఆరెస్‌కు గంప గుత్తగా పడేలా కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ… ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతో పాటు.. మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలపై కేసీఆర్‌ పోటీ ప్రభావం…

కేసీఆర్‌ అంతే. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఆయన అంతరంగం అంతుచిక్కదు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఆయన ఓడుతాడా..? నెవ్వర్. కానీ ఎందుకు కామారెడ్డిని రెండో ఆప్షన్‌గా ఎన్నుకున్నాడు. దీనిపై ఆయనకున్న లెక్కలు అనేకం. అవన్నీ…

రేపే విడుదల…. సర్వత్రా ఉత్కంఠ… సిట్టంగులకే కేసీఆర్‌ పచ్చజెండా… సోమవారం మంచిరోజునే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని విస్తృత ప్రచారం… ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది ఓకే… కామారెడ్డికి కేసీఆర్‌…? ఇంకా ప్రచారంలోనే ఉన్న కామారెడ్డి అభ్యర్థి… ఒకవేళ రేపు మిస్‌ అయితే… సిట్టింగుల్లో మార్పులు తథ్యమేనని సంకేతం…

అందరూ ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బీఆరెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రేపు (శ్రావణ సోమవారం) ప్రకటించేందుకు అధినేత, సీఎం కేసీఆర్ సిద్దమయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేపు మంచి రోజు కావడంతో దాదాపు 85 శాతం…

జర్నలిస్టులు బోడి మల్లన్నలు… సెక్రటేరియట్ ఆవరణలో వున్న మీడియా సెంటర్ కాంపౌండ్ అవతలికి మారడం, అందుకు జర్నలిస్టు సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం విషాదం.

కొత్త సెక్రటేరియట్ ఓపెన్ అయ్యాక మొదటిసారి మీడియా సెంటర్ కి వెళ్ళా ఈరోజు. దశాబ్దాలపాటు సెక్రటేరియట్ ఆవరణలో వున్న మీడియా సెంటర్ కాంపౌండ్ అవతలికి మారడం, అందుకు జర్నలిస్టు సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం విషాదం. ప్రత్యేక తెలంగాణ…

స్నేహమంటే ఇదేరా..! గోవన్న మిత్రుడు ఈగ సంజీవరెడ్డికి నుడా చైర్మన్‌… కవిత, ప్రశాంత్‌రెడ్డిలను సమన్వయం చేసుకుని స్నేహితుడికి పదవి సాధించిన గోవర్దన్‌…

ఆయనంతే మాస్‌ లీడర్‌. అనుకుంటే సాధిస్తాడు. పట్టుబడితే వదలడు. నా అనుకన్న వాళ్లకు ఏదైనా చేయలనుకుంటాడు. దాని కోసం ఏమైనా చేస్తాడు. ఎంతదాకైనా వెళ్తాడు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడు. ఎన్నో అనుభవాలు. మరెన్నో అవమానాలు. అయినా దేనికి…

దేవుడు వరమిచ్చినా…. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్‌ మోకాలడ్డు… టూర్‌లో ఉన్నానని ఒకసారి, అధ్యయనం పేరుతో మరోసారి అడ్డుకట్ట… ఆర్టీసీ కార్మికుల నోట్లో మట్టికొట్టేందుకు గవర్నర్‌ యత్నాలు.. మండిపడుతున్న ఆర్టీసీ కార్మికులు.. శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లాల వారీగా డిపోల వద్ద గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసనలు… ఈ పరిణామం బీజేపీకి శరాఘాతం.. గవర్నర్‌ చర్యలతో మరింతగా ప్రజల వద్ద పలుచన…. రాజకీయం కోసం మమ్మల్ని బలిపెట్టొద్దు.. వెంటనే బిల్లును ఆమోదించాలి: టీఎంయూ నేత థామస్‌ రెడ్డి

ఎన్నో ఏండ్ల నిరీక్షణ.. ప్రాణాలకొడ్డి తెలంగాణ ఉద్యమంలో పోరాటం.. ఎందుకు..? తమ భవిష్యత్తు బాగుటుందని. ఎన్నో త్యాగాల తర్వాత సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఎంతో సంబురాలు చేసుకున్నారు. తమ బతుకుల బాగుపడ్డాయని పండుగ…