Author: Vastavam Desk

వ్యాక్సినేష‌న్ లో మ‌నం ఎంత వీకో…. ఈ యూపీని చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఇప్పుడు మ‌న స‌ర్కార్ మ‌న‌సంతా హుజురాబాద్ చుట్టే గింగిరాలు కొడుతుంది. మిగిలిన రాష్ట్రాలు థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? ఎట్లా ఎదుర్కోవాలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో ఉన్నారు. మ‌న కేసీఆర్‌కు మొద‌టి నుంచీ క‌రోనా అంటే చిన్న‌చూపే. ఆయ‌న చిన్న…

రేషన్ కార్డుదారుల‌కు 15 కిలోల బియ్యం…. కొత్త కార్డుదారుల‌కు 10 కిలోలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ద్వారా ఆగస్టు నెలలో పదిహేను కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న‌ది, కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేరకు జూలై నుంచి నవంబర్‌ వరకు నెలకు పది కిలోల ఉచిత…

జ‌యహో సింధూ…. టోక్యో ఒలంపిక్‌లో కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు

మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోతో జరిగిన పోరులో సింధు విశ్వ‌రూపం చూపింది. భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్‌కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్‌కు పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ…

మచ్చలేని దోస్తు అంటే గ్లాస్మేటో.. క్లాస్మేటో కావాల్సిన పని లేదు.

నిన్న రాత్రి పది గంటల పదమూడు నిమిషాలకు.. ఒక మిత్రుడు వాట్సప్ గ్రూపులో.. “దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే” అని ఒక మెసేజ్ చేసిండు. వాళ్ల దోస్తులతో ఎంజాయ్ చేస్తూ పెట్టిన ఫొటో.. మెసేజ్ అది. అది చూస్తే నాకు మస్తు…

క్రీడా అకాడెమీలలో ప్రతిభకు పాతర…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ! ముగ్గురు నలుగురు మాజీ క్రికెటర్ ల చేతిలో బందీ .. మొత్తం కంపు . బాగా ఆడే పిల్లలకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదు . మొత్తం చెత్త . జస్ట్ ఇదొక ఉదాహరణ .…

జర్నలిజంలో ‘స్వేచ్ఛ’, ‘నిష్పాక్షికత’.. ఇంకా బతికే ఉన్నాయా?

ఒక పెద్ద ప్రశ్న! ప్రత్యేకించి జర్నలిజంలో ‘స్వేచ్ఛ’, ‘నిష్పాక్షికత’.. ఇంకా బతికే ఉన్నాయా? నేను రిటైర్ అవుతున్నానని నిన్న ప్రకటించగానే, (నేనే కాదు ముఖ్యంగా జర్నలిస్టులు ఎవరైనా) ఇక, ‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా వ్యాసాలు రాసుకోవచ్చు’ అన్నమాట సర్వసాధారణం. ఇది ఎప్పట్నుంచి ఉందో…

మ‌ల్ల‌న్న‌ను హీరో చేస్తున్న టీ న్యూస్‌…

తీన్మార్ మ‌ల్ల‌న్న … ఆ టీంలో ఏదో గొడ‌వ‌లు. లుక‌లుక‌లు. ఎవ‌రో బ్యూరో చీఫ్ అంట ప్రెస్‌మీట్ పెట్టి ఆరోప‌ణ‌లు గుప్పించాడు. దీన్ని టీ న్యూస్ కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్టు బ్రేకింగ్ న్యూస్‌లో వేసుకుని సంబ‌ర‌ప‌డిండి. అదేదో కొంచెం సేపు…

కోవిడ్ తో నిన్ను చంపిన ఈ పాలకుల నిర్లక్ష్యాన్ని ఎప్పటికీ క్షమించం.

క్షమించు అత్తమ్మా…ఇంతమందిమీ ఉండి, నిన్ను కాపాడుకోలేకపోయాం. ’’నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు…‘‘అని ఈ కాలంలో కూడా అంటే, కార్పోరేటు దోపిడికి వంతపాడినోళ్లం అవుతామని నమ్మినోళ్లం. కానీ, ఈ నిర్లక్ష్యపు సర్కార్ ప్రభుత్వ వైద్యాన్ని ఏమేరకు పట్టించుకుందో…నీ ప్రాణాలు పోయిన తర్వాతగానీ…