Month: January 2024

బంపర్‌ ఆఫర్‌.. మహేశ్‌కు వరించిన ఎమ్మెల్సీ.. ఏఐసీసీ ఆశీస్సులతో చివరి నిమిషంలో జాబితాలో మహేశ్‌ పేరు.. పీసీసీ ప్రెసిడెంట్‌ పక్కా.. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా… ఇక బలమైన బీసీ నేతగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఇందూరు కాంగ్రెస్‌లో జోష్‌..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఇందూరు కాంగ్రెస్‌లో చాలా ఏళ్ల తరువాత కొత్త జోష్‌ వచ్చింది. సీనియర్‌ నేత డీఎస్‌ జమానాలో చాలా ఏళ్లు కాంగ్రెస్‌ హవా నడిచింది. బీసీ నేతగా డీఎస్‌.. ఏఐసీసీ వర్గాలతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు.…

ఇందూరుకు అరుదైన గౌరవం… మహేశ్‌కు ఏఐసీసీ ఆశీస్సులు.. పీసీసీ ప్రెసిడెంట్‌కు ఓకే… పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రకటన.. విధేయతకు, త్యాగానికి దక్కిన గౌరవప్రద ఫలితం.. డీఎస్‌ తర్వాత మళ్లీ ఇందూరు నుంచి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు అవకాశం.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తజం..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఇందూరుకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. బీసీ నేతగా అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడి విధేయతకు ఏఐసీసీ ఆశీస్సులు లభించడంతో కీలక పదవి దక్కింది. సీనియర్ నేత డీఎస్‌ తరువాత ఇందూరు కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌ కుమార్‌…

కవితపై అర్వింద్‌ ఈడీ అస్త్రం.. నోటీసుల పేరుతో మరోసారి తెరపైకి కవిత పేరు తీసుకొచ్చే ప్రయత్నం.. కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున తను హాజరుకాలేనని చెప్పిన కవిత.. నిజామాబాద్‌ బరిలో కవిత పోటీ చేస్తుందనే సంకేతంతో దూకుడుకు కళ్లెం వేసేందుకు అర్వింద్‌ ప్రయత్నం.. బీఆరెఎస్‌ శ్రేణులను డీలా పడేసే ప్లాన్‌..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులిచ్చింది.మంగళవారం హాజరుకావాలని ఆదేశించింది. కానీ కవిత హాజరుకాలేదు. హాజరుకాలేనని తేల్చి చెప్పింది. కేసు సుప్రీం పరిధిలో ఉన్నందున అప్పటి వరకు హాజరుకాలేనని ఈడీకి తెలియజేసింది.…

పార్లమెంటు వ్యూహం.. పండుగ తరువాత పదవుల జాతర.. కాంగ్రెస్‌లో కార్పొరేషన్‌ చైర్మన్ల భర్తీ.. మార్కెట్‌ కమిటీలు కూడా.. ఆశల పల్లకీలో ఇందూరు నేతలు.. ఎవరికి వారే ప్రయత్నాలు… సీనియర్లకు ప్రాధాన్యం.. విధేయతకు పట్టం.. అధిష్టానం కసరత్తు.. ఇక ప్రకటనే తరువాయి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌లో పదవుల పండుగకు తెరలేసింది. సంక్రాంతి తరువాత కార్పొరేషన్‌ పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్దమయ్యింది. సీనియర్లకు, పార్టీ విధేయులకు ప్రధమ ప్రాధన్యతనిచ్చే విధంగా జాబితా రెడీ అవుతుంది. మరో రెండు…

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు.. బస్వాకు చెక్‌…అనుచరుడికి అధ్యక్ష పదవి.. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పల్లె గంగారెడ్డి.. పార్లమెంటు ఎన్నికల కోసం అర్వింద్‌ ఎత్తుగడ…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: అర్వింద్‌ జిల్లా బీజేపీపై తన పట్టు పెంచుకుంటూ పోతున్నాడు. మరోసారి నిజామాబాద్‌ ఎంపీ బరిలో తనే నిలబడే అవకాశం ఉండటంతో ఇప్పట్నుంచే అన్నీ చక్కదిద్దుకుంటున్నాడు. అందులో భాగంగా తన అసమ్మతిగా ఉన్న నేతలకు చెక్‌ పెట్టే…

అక్కకు అండగా మేముంటాం.. ఎంపీగా గెలిపిస్తాం.. కవితే నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేయాలని ఉద్యమకారుల ఆహ్వానం.. పార్టీ బలోపేతానికి ఆమే నిలబడాలి.. అధిష్టానాన్ని కోరిన పార్టీ సీనియర్‌ నేతలు….

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్‌ బీఆరెస్‌ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన పార్టీ.. మళ్లీ పూర్వవైభవం కోసం తహతహలాడుతోంది. పార్టీకి ఇంతటి నష్టాన్ని చేకూర్చిన వైనాన్ని కళ్లారా చూసినా ఏమీ చేయలేని నిస్సహాయతతో…

అంతా నువ్వే చేశావ్‌… నర్సింగ్‌ రావుపై షబ్బీర్‌ ప్రతీకారేచ్చ.. తనను కామారెడ్డిలో పోటీ చేయకుండా చేశాడనే కోపం.. ఏకగ్రీవ తీర్మానాలతో భయపడి అర్బన్‌కు వెళ్లాల్సి వచ్చిందనే ఆగ్రహం.. అక్కడా ఓడిపోయే ఎటూ కాకుండా పోయాననే మనోవేదన.. డిప్యూటీ సీఎం కావాల్సిన వాడిని.. ఎటూ కాకుండా చేశాడని నర్సింగ్‌రావుపై కక్షసాధింపు చర్యలు..

దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: ఒకప్పుడు వీరంతా మిత్రులు. కలిసి పనిచేశారు. కలిసి బిజినెస్‌లూ చేశారు. షబ్బీర్‌ అలీ, అతని తమ్ముడు నయీం, నర్సింగరావు కలిసి వ్యాపార రాజ్యాలేలారు. కామారెడ్డిలో వారు చెప్పిందే వేదం. అధికారం చేతిలో ఉండగా.. లేనప్పుడు.. ఎప్పుడైనా…

బరిలో కవిత.. గ్రౌండ్‌ సిద్దం… పోరు తథ్యం.. రంగంలోని కవిత టీమ్‌.. సోషల్‌ మీడియా యాక్టివ్‌.. అర్వింద్‌పై సెటర్లతో పోస్టర్లు.. చర్చకు తెరలేపిన కవిత టీమ్‌.. ఇప్పట్నుంచే దూకుడు.. అర్వింద్‌ టార్గెటెడ్‌గా సోషల్‌మీడియాలో పోస్టర్లు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ ఎంపీగా బరిలో నిలవడం ఫైనల్ అయ్యింది. ఇప్పటికే ఆమె గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నారు. తనకంటూ ఓ సొంత టీమ్‌ను రంగంలోకి దింపారు. తన కోసం సోషల్‌ మీడియా టీమ్‌ కూడా యాక్టివ్‌…

రేవంత్‌కు ఉద్యమకారుల నెలరోజుల గడువు.. చెప్పింది చేస్తావా.. రోడ్డెక్కి ఆందోళనలు చేయమంటావా.. సర్కార్‌కు తెలంగాణ ఉద్యమ సమితి అల్టిమేటం.. ఉమ్మడి జిల్లాలో వంద మందికి పైగా ఇంటిస్థలం కోసం దరఖాస్తులు.. ఫిబ్రవరి ఒకటిలోగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న ఉద్యమకారులు.. కాలయాపన చేస్తే ఇక ఊరుకునేది లేదని హెచ్చరికలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల స్థలాన్ని, చనిపోయిన కుటుంబాలకు 25వేల పింఛన్‌ను ఇస్తామన్న రేవంత్‌ సర్కార్‌కు జేజేలు పలికారు ఉద్యమకారులు. ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఉద్యమకారులకిచ్చే స్కీంను కూడా చేర్చి దరఖాస్తులు తీసుకున్నారు.…

రేషన్‌కార్డులు లేకవారికి ‘ఆరు గ్యారెంటీ’లు పెండింగ్‌.. కార్డున్న వారికే ముందు వెరిఫికేషన్‌.. కొత్తగా రేషన్‌కార్డుల కోసం 1.12 లక్షల దరఖాస్తులు.. కేవలం ఆరు గ్యారెంటీల దరఖాస్తులే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌.. రేషన్‌ కార్డుల జోలికి పోని అధికారులు.. రేషన్‌కార్డున్న వాళ్లకే ముందుగా వెరిఫికేషన్..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: గత ప్రభుత్వం ఏళ్ల తరబడి రేషన్‌కార్డులు ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వంలో రేషన్‌కార్డులొస్తాయని అంతా భావించారు. కానీ ఆ ఆశలూ ఇప్పట్లో తీరేలా లేవు జనాలకు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం…

You missed