Month: July 2021

సినీ ఇండస్ట్రీ పై ‘జగన్’ పంజా

మొన్న‌టి వ‌ర‌కు క‌రోనాతో బందైన సినిమా టాకీసులు ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికీ థియేట‌ర్లు తీయ‌డం లేద‌ని అనుకుంటున్నారు. క‌రోనా భ‌యం త‌గ్గి చాలా నెల‌లు అవుతున్న‌ది. జ‌నాలు సాధార‌ణ…

కేసీఆర్‌కు ‘హుజురాబాద్’ పాఠాలు…

ఈట‌ల ఓ బ‌చ్చా.. చాలా చిన్న‌వాడు. వాడితో వ‌చ్చేది లేదు.. స‌చ్చేది లేదు. అని చాలా తేలిక‌గా హుజురాబాద్ ఎల‌క్ష‌న్‌ను తీసి పాడేశాడు కేసీఆర్‌. కానీ పైకి చెప్పినంత, మాట్లాడినంత ఈజీగా మాత్రం తీసుకోవ‌డం లేదు. పైకి మాట్లాడే మాట‌లు మేక‌పోతు…

“హుజురాబాద్” మ‌రింత ..ఇంకింత‌…. మ‌రింకింత ఆల‌స్య‌మైతే ఎంత బాగుండు!

గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌న్నీ ఒక‌త్త‌యితే .. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక వాట‌న్నింటిని త‌ల‌ద‌న్ని రాష్ట్రంలోనే స్పెష‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా నిల‌వ‌నుంది. చాలా విష‌యాల్లో ఇదో రికార్డుగా నిల‌వ‌నుంది. మిగిలిన నియోజ‌వ‌క‌ర్గాల‌కు ఆద‌ర్శం కానుంది. ఒక ఉప ఎన్నిక…

ఇందూరులో ఆధిప‌త్య రాజ‌కీయాలు…

మొన్న‌టిదాకా స్త‌బ్ధుగా ఉన్న కాంగ్రెస్.. రేవంత్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ త‌రువాత కొత్త జోష్‌లో ఉంది. బీజేపీని ఓవ‌ర్‌టేక్ చేసి ముందుకెళ్లేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటున్న‌ది. ఈ ప‌రిణామం ఆ పార్టీ క్యాడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న‌ది. నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల్లో సైతం…

దళిత సమాజాన్ని భ్రమల్లో ముంచుతున్న సీపీఎం…

తెలంగాణ సమాజంలో 18%మున్న దళిత సమాజాన్ని ప్రలోభాలకు గురిచేసి రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టే కుట్రలకు కేసీఆర్ చేస్తున్న కుటిల ప్రయత్నాలకు, విశ్వ జ్ఞాని భారత రత్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ నిజమైన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న దళిత సమాజం ఎన్నటికి లొంగదు.…

హిందు మ‌త ప‌రిర‌క్ష‌కులు 80శాతం అగ్ర కుల‌స్తులే…

కొంత మంది హిందూ మత పరిరక్షకులు నా FB లో యాడ్ అయిపోయారు.వాళ్లలో ఎక్కువ శాతం రిటైర్డ్ ఉద్యోగులు లేదా నలభై సంవత్సరాల లోపు యువకులు.వీళ్లలో 50 శాతం బ్రాహ్మణులు, 30 శాతం ఇతర అగ్ర కులాల వారు , ఓ…

Autowala: ఆటోవాలా బ‌తుకు పాఠం..

సికింద్రాబాద్ ఏరియా… జ‌నం ర‌ద్దీగా ఉన్నారు. ట్రాఫిక్ కిక్కిరిసిపోయి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ర‌య్యిన దూసుకుపోయిన ఆటో కద‌ల్లేక క‌దులుతున్నట్టు మెల్ల‌గా ముందుకు పోసాగింది. హార‌న్ మోత‌లు.. ముందుకు పోయే దారి లేదు. అదీ వాళ్ల‌కీ తెలుసు. కానీ చిరాకుతో కూడిన…

రేష‌న్ దుకాణాల్లోని దొడ్డుబియ్యం యాభైశాతం మంది తిన‌డం లేదు.

దొడ్డు బియ్యం తిన‌డం త‌గ్గుతున్న‌ది. ఇప్పుడంతా స‌న్న‌బియ్యానికి అల‌వాటు ప‌డ్డారు. హెచ్ఎంటీ, జైశ్రీ‌రామ్‌, బీపీటీ బియ్యం తింటున్నారు. 30 రూపాయ‌ల కిలో నుంచి 60 కిలో ఉన్నా… వాటినే తింటున్నారు. ప్ర‌భుత్వం ఓ వైపు రేష‌న్ కార్డులిస్తూ పోతున్న‌ది. ఆహార భ‌ద్ర‌త…

చిరుత పంజా

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లంలోని హ‌నుమాన్ తండాలో ఓ ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. అట‌వీశాఖ అధికారులు అల‌ర్ట‌య్యారు. చిరుత కోసం గాలిస్తున్నారు.