Tag: rahul gandhi

‘వాస్తవం’ ఎక్స్‌ప్లోజివ్‌.. రాహుల్ గాంధీని రమ్మనే వారే లేరా ?.. అనాథలా అర్బన్ కాంగ్రెస్ .. టికెట్ కోసం పోటీ.. నేతల విభేదాల ఎఫెక్ట్ .. అందుకే రాహుల్ అర్బన్ టూర్ రద్దయిందా..? రాహుల్ మైలేజీని మిస్ చేసుకుంటారా..? అర్బన్ కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు.

నిజామాబాద్‌ జిల్లాలో అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ అతలాకుతులమవుతున్నది. నేనంటే నేనే నాయకుడిని అని.. నాకంటే నాకే టికెట్ అని నేతలు పోటాపోటీలో మునిగితేలుతుంటే అర్బన్ కాంగ్రెస్ అనాధలా మారిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన, పాదయాత్ర కార్యక్రమం ఖరారయ్యాక కూడా…

ముహూర్తం కుదిరింది.. సమయం కలిసొచ్చింది. కాంగ్రెస్‌ భవన్‌లో కాలుమోపిన సంజయ్‌.. రాహుల్‌ పై తీర్పు నేపథ్యంలో సంబరాలకు కాంగ్రెస్‌ భవన్‌ మెట్లెక్కిన ధర్మపురి సంజయ్‌… పార్టీలో చేరిన నాటి నుంచి ఇదే తొలిసారి.. సర్వత్రా ఆసక్తి.. చర్చ… చెప్పినట్టే మంచి ముహూర్తం.. సరైన సమయంలోనే పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టానన్న సంజయ్‌…

కాంగ్రెస్‌లో ఒకప్పుడు ఆ డీఎస్‌ హవా అంతా ఇంతా కాదు. ఓ వెలుగు వెలిగిన చరిత్ర. కానీ కాలచక్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మేయర్‌గా రాజకీయ ఆరంగేట్రం చేసిన ధర్మపురి సంజయ్‌ కూడా రాజకీయ అజ్ఞాతం పట్టాల్సి వచ్చింది. బీఆరెస్‌లో చేరినా…

దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నికల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తున్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ .. వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే చాన్స్‌ .. రైతుబంధు పెంపు.. రైతుబీమా పెంపు… పింఛన్‌ పెంపు…… పాతవి పెంచి.. కొత్తవి సృష్టించి… బహిరంగ సభల్లోనే పార్టీల మ్యానిఫెస్టో.. ఇక ఒక్కొక్కటిగా రిలీజ్‌…పాపం బీజేపీదే ప్రేక్షకపాత్ర… మతమే అభిమతం..ఇలా అయితే కష్టం…

దాచి దాచి తీస్తున్న పథకాల అస్త్రాలు… ఎన్నకల మ్యానిఫెస్టో ముందే రిలీజ్ చేస్తన్న పార్టీలు… వ్యూహాత్మకంగా ఒకరిని మించి మరొకరి ఆలోచనలు… వికలాంగులకు 4వేలకు పింఛన్‌ పెంచిన కేసీఆర్‌ వృద్దులు, వితంతువులకు 4వేలిస్తమని రాహుల్‌తో చెప్పించిన కాంగ్రెస్‌… వికలాంగులకు 5వేలు చేసే…

బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం… కర్ణాటక ఎన్ని ల ప్రభావం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రేరణ నిస్తుంది..ఈ గెలుపు రాహుల్‌గాంధీ జోడో యాత్ర వల్ల సాధ్యమైందని అనుకుంటే మాత్రం పొరపాటే..తెలంగాణ బీజేపీని నీరుగార్చిన ఫలితాలు.. ఇక్కడ కాలుమోపే పరిస్థితి కూడా బీజేపీకి లేనట్టే..

బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం ఎన్నికల ముందు అంచనాలకు అనుగుణంగానే కర్ణాటక ఎన్నికలలో బీజేపీ పరాభవం పాలైంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి పాటు పుష్కలంగా నిధులు ఉన్నాయి. కులాల వారిగా చీల్చడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి అధర్మ యుద్ధం…

గాంధీయేతర కుటుంబీకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం శుభపరిణామమే. ఆయన అనుభవజ్ఞుడు కావచ్చు కానీ మోడీకి దీటుగా దేశవ్యాప్త పర్యటనలు చెయ్యగలరా? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలరా?

ఖ‌ర్గే విజ‌యం ఊహించిందే. సోనియా కుటుంబం స్పాన్సర్ చేశారు కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గెలిచి తీరుతారనేది ఆనాడే రూఢి అయింది. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన శశి ధరూర్ కూడా 1072 ఓట్లు తెచ్చుకోవడం విశేషమే. కాకపొతే కాంగ్రెస్ పార్టీకి చురుకైన…

అమిత్ షా వి పొలిటిక‌ల్ పొంక‌నాలు… రైతుల కోసం రాహుల‌న్నా నాలుగు ముచ్చ‌ట్లు చెప్పిండు… అందుకే కమలం కంటే కాంగ్రెస్ చాలా చాలా బెటర్…

సరిగ్గా వారం కిందట… వరంగల్ సభకు వచ్చిన ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ.. 2 లక్షల రుణమాఫీ 15 వేల రైతు పెట్టుబడి సాయం 15 వేలు కౌలు రైతులకు సాయం 12 వేలు భూమిలేని ఉపాధి హామీ రైతులకు 2500…

తెలంగాణలో కాంగ్రెస్ ను గెలవనియ్యకున్నా…ప్రధాన ప్రతిపక్షంగా ఉండనివ్వాలి. అది తెలంగాణ మత సామరస్యానికి అవసరం.

రాహుల్ గాంధీకి స్వాగతం… తెలంగాణ ఇచ్చుడు ఆల్చమైన మాట నిజమే. అందుకు అమరులైందీ నిజమే. శ్రీ కృష్ణ కమిటీ నుంచి ఢిల్లీ వార్ రూం దాకా ఎన్నో చర్చలు. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన్నాడు సీమాంధ్ర ఎంపీల పెప్పర్ స్ప్రే దాడులు,…

ఓయూలో ఆంక్ష‌లు ఎత్తేసి యూనివ‌ర్సిటీని స్వేచ్ఛ‌గా ఉండ‌నివ్వండి..

ఓయూలో రాహుల్ గాంధీ సమావేశానికి పర్మిషన్ ఇవ్వాల్సింది. అది అవసరం కూడా. రాజకీయ సభ కాదు. ఓట్లు అడుక్కునే ప్రొగ్రాం కాదు. విద్యార్థులతో ఆలోచనలు పంచుకునే వేదిక. తమిళనాడు, కేరళ యూనివర్సిటీ విద్యార్థులతో గతంలో ఇంటరాక్ట్ అయ్యాడు. మన వాళ్లే పర్మిషన్…

రైతుల చుట్టూ రాజ‌కీయం.. వ‌రంగ‌ల్ రాహుల్ స‌భ ప్ర‌తిష్టాత్మ‌కం…. రైతును న‌మ్ముకున్న కాంగ్రెస్‌

రైతుల చుట్టూ రాజ‌కీయాల‌కు తిరుగుతున్నాయి. నాయ‌కులు దృష్టి రైతుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. మొన్న‌టి దాకా వ‌రి వేయొద్ద‌ని , వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్.. కేంద్రం విన‌క‌పోయే స‌రికి.. రైతులు వ‌రే వేసే స‌రికి కొన‌క త‌ప్ప‌లేదు.…

ఎవరు శత్రువులు… ఎవరు మిత్రులు …..? రాష్ట్రం లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టిఆర్ఎస్ మీడియాలో రేవంత్ కు నమస్తే…… సీఎం వి ఊసరవెల్లి రాజకీయాలు…రేవంత్…

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు శత్రువులు గా కనిపించిన వారు నేడు మిత్రులు గా తెరకెక్కుతున్నారు. మొన్నటి దాకా రహస్య మిత్రులు బహిరంగ శత్రువులను కున్నవారు ఇక రాజీ లేదు…. రణమే… అంటూ సమరానికి సైరన్ మోగించాయి…

You missed