Tag: pm modi

పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము బహిష్కరించాలి. ఈ విషయంలో బీఆరెస్‌ వ్యూహం ఏమిటీ…? సర్వత్రా ఆసక్తికరంగా మారిన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం….

పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము…

కర్ణాటక సీఎం సిద్దరామయ్య..? ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌.. అధిష్టానం సమాలోచనలు… సిద్దరామయ్యకు కలిసొచ్చిన సీనియారిటీ.. విధేయత

కర్ణాటక సీఎం సిద్దరామయ్య..? ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌.. అధిష్టానం సమాలోచనలు… సిద్దరామయ్యకు కలిసొచ్చిన సీనియారిటీ.. విధేయత వాస్తవం- హైదరాబాద్ ప్రతినిధి: కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరు ప్రధానంగా ఉన్నారు.…

కాంగ్రెస్‌ నెత్తిన పాలుపోసిన కేసీఆర్‌… కర్ణాటకలో పోటీ చేయాలనుకున్నా.. చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా విరమించుకుని….

బీఆరెస్‌ కర్ణాటకలో పోటీ చేయాల్సింది. చేద్దామనే భావించారు కేసీఆర్‌. కానీ సమయం తక్కువగా ఉంది. అక్కడ రాజకీయాలపై కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. తన రాజనీతితో ఆలోచించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అంతిమంగా పోటీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ పోటీ చేస్తే…

బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం… కర్ణాటక ఎన్ని ల ప్రభావం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రేరణ నిస్తుంది..ఈ గెలుపు రాహుల్‌గాంధీ జోడో యాత్ర వల్ల సాధ్యమైందని అనుకుంటే మాత్రం పొరపాటే..తెలంగాణ బీజేపీని నీరుగార్చిన ఫలితాలు.. ఇక్కడ కాలుమోపే పరిస్థితి కూడా బీజేపీకి లేనట్టే..

బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం ఎన్నికల ముందు అంచనాలకు అనుగుణంగానే కర్ణాటక ఎన్నికలలో బీజేపీ పరాభవం పాలైంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి పాటు పుష్కలంగా నిధులు ఉన్నాయి. కులాల వారిగా చీల్చడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి అధర్మ యుద్ధం…

కవితమ్మకు మద్దతుగా ఉంటాం.. కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతాం.. బడాభీంగల్‌ మీటింగులో కవితకు తమ సంపూర్ణ మద్దతు తెలిపిన నారీలోకం.. కేసీఆర్‌ను కట్టడి చేయలేకే కవితమ్మపై తప్పుడు కేసులతో వేధింపులు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి..

మోడీ అవినీతిని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడని ఆయన్ను ఎదుర్కోలేక ఆయన బిడ్డ కవితమ్మ మీద నిరాధార ఆరోపణలతో విచారణ జరుపుతున్నారని..ప్రజల సొమ్ము లక్షల కోట్లు కాజేసిన మోడీ దోస్త్ అదానీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అని రాష్ట్ర ఆర్అండ్‌బీ, శాసన సభ…

కేసులతో మీరు కెలికితే… పాలసీలపై మేం పంజా విసురుతాం… బీజేపీపై బీఆరెస్‌ ఎత్తుకు పైఎత్తు రాజకీయ క్రీడ… రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా…

ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో హడలెత్తిస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక పార్టీని నిలబెట్టేందుకు బీఆరెస్‌ ఎత్తుకుపై ఎత్తు వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం బీఆరెస్‌కు బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పేందుకు మరో…

ఈ ఫోటోల లొల్లేందీ హ‌రీశా..! వాళ్ల‌ది దిగ‌జారుడంటూనే మీరూ అదే దారిలోనేనా..? హ‌రీశ్ స్థాయికి సూట‌య్యే వ్యాఖ్య‌లు కావ‌వి….

కేంద్రం పేద‌ల‌కు ఇచ్చే బియ్యంలో త‌మ వాటా గురించి కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ అబ‌ద్దాలాడార‌ని అన్న‌.. హ‌రీశ్‌రావు.. కేంద్రానికి ఆదాయం స‌మ‌కూర్చి న‌డిపే రాష్ట్రాల‌లోతెలంగాణ కూడా ఉంద‌ని, మీరు కేసీఆర్ ఫోటో పెట్టుకోండ‌ని అన‌డం హ‌రీశ్ స్థాయికి సూట‌య్యే వ్యాఖ్య‌లు…

అంద‌రితో తిట్టించి.. తాను అభివృద్ది మంత్రం జ‌పించి…. కేసీఆర్ వ్యూహానికి చిక్క‌ని మోడీ.. త‌న బ‌ల‌గాన్ని బ‌లిమిని ప్రద‌ర్శించి టీఆరెస్‌ను హ‌డ‌లెత్తించ‌డంలో మోడీ స‌క్సెస్….

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక‌ను టీఆరెస్సే అన‌వ‌స‌రంగా హైప్ క్రియేట్ చేసింది. భ‌య‌ప‌డింది. ముందు జాగ్ర‌త్త పేరుతో నానా హంగామా చేసింది. అన‌వ‌స‌ర ఖ‌ర్చును పెట్టింది. హోర్డింగుల‌తో హోరెత్తించింది. పేప‌ర్ల‌లో మొద‌టి పేజీ యాడ్లు క‌బ్జా చేసేసింది. ప్ర‌శ్న‌ల పేరుతో ఇరుకున…

ఏ స‌వాల్ కో జ‌వాబ్ దో మోడీ…. ఇందూరులో ప‌సుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయ‌లేదో చెప్తారా మోడీ జీ..? మీ అర్వింద్ మోస‌పూరిత వాగ్దానం చేసి ప‌ద‌వి ద‌క్కించుకున్నాడు. దీనిపై ఏమంటావు…?

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక ఏమోగానీ ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు, సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు… గతంలో ఎన్న‌డూ లేనంత‌గా ట్రోలింగు…… ఇవ‌న్నీ రాజ‌కీయంగా బీజేపీ, టీఆరెస్ మ‌ధ్య భ‌విష్య‌త్ పోటీని సూచిస్తున్నాయి. ఓ వైపు సీఎం, మ‌రోవైపు టీఆరెస్ నేత‌లు …. ఎవ‌రికి…

దేశ ప్ర‌ధానుల్లో ఎవ‌రినీ ఇంత‌గా అవ‌మాన‌ప‌రుస్తూ పోస్ట‌ర్లు పెట్ట‌లేదు…

ప్రధాని పర్యటిస్తున్న నగరంలో ప్రధానినే అవమానిస్తూ ఫ్లెక్సీలు పెడితే ఇంత వరకు ఒక్క చర్యలేదు. కేంద్రం చర్యలు తీసుకుంటున్నదిలేదు. ఇంతకీ ఇది మ్యూచువల్ అండర్ స్టాండింగా అని ప్రజలు ఆశ్చర్యపోతున్న విషయం. ఈ దేశ ప్రధానుల్లో ఎవరినీ ఇంతగా అవమానపరుస్తూ పోస్టర్లు…