Tag: pm modi

బీజేపీ కార్పొరేట‌ర్లు ఇక వ‌సూల్ రాజాలు…! ప‌ర్మిష‌న్ ఇచ్చిన అధిష్టానం.. మోడీ స‌భ విజ‌య‌వంతం కోసం ఖ‌ర్చుల నిమిత్తం చందాలు వ‌సూలు చేయొచ్చు…. ఇదే అవ‌కాశ‌మ‌ని రెక్క‌లు విప్పిన ప‌క్షులైన క‌మ‌ల‌నాథులు…

ఒక్కో కార్పొరేట‌ర్ మోడీ స‌భ కోసం ల‌క్ష ఇవ్వాలి. ఆపై చందాలు వ‌సూలు చేసుకోవ‌చ్చు. మామాలు నాయ‌కుడు, కార్య‌క‌ర్త‌లు ఐదువేలు, ప‌దివేల నుంచి మొద‌లుకొని ఎంతైనా ఇవ్వొచ్చు. ఎవ‌రి ద‌గ్గ‌రైనా చందాల పేరుతో వ‌సూలు చేయొచ్చు. అవ‌స‌ర‌మైతే వారికి ర‌సీదులు కూడా…

సీన్ రిపీట్‌… నాడు ఏపీలో నేడు తెలంగాణ‌లో రాజకీయ ఉద్రిక్త ప‌రిస్థితులు..అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు కేసీఆర్‌. ఇక్క‌డేం జ‌రుగుతోంది.. జ‌ర‌గ‌బోతుంది..?

చంద్ర‌బాబు ఆ నాడు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఇక్క‌డ కేసీఆర్ అమ‌లు చేస్తున్నాడు. ఏపీలో నాడు జ‌రిగిన స‌న్నివేశాలే.. ఇప్పుడు తెలంగాణ‌లోనూ క‌నిపిస్తున్నాయి. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసి ఆనాడు బాబు చ‌తికిల‌బడ్డాడు. అప్పుడు కేసీఆర్ మోడీకి స్నేహమ‌స్త‌మందించాడు. ఇప్ప‌డు ఇదే…

బిజెపి లో మాట్లాడడానికి ఏమి ఉండదు.. దేశం, ధర్మం తప్ప.. అది దాటి మాట్లాడాలంటే మీరు వార్తల్లో ఉండరు.. ఈటెల కు అంతకు మించి గౌరవం ఏముంది బిజెపిలో? మీ పరిస్థితి కూడా అంతే..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు.. మీరు బిజెపి లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. మీరు ఎందుకు టీఆరెఎస్ కెల్లి ఎల్లిపోయి కాంగ్రెస్ ల చేరినరో ఆ ఉద్దేశ్యం మీతో కలిసి పనిచేసిన నాకు తెలుసు.. తెరాస లో దొరకని స్వాతంత్య్రం, స్వేచ్చ,…

కేసీఆర్ ఇలాఖాలో తొడ‌గొట్టిన మోడీ…. కుటుంబ పాల‌నకు చ‌ర‌మ‌గీతం పాడుదామ‌ని పిలుపు… కేంద్రంలో కేసీఆర్ చ‌క్రం… ఇక్క‌డ మోడీ గ‌ర్జ‌న‌… హీటెక్కిన పొలిటిక‌ల్ వార్‌…

రాష్ట్రంలో పొలిటిక‌ల్ వార్ హీటెక్కింది. మోడీ తొలిసారి కేసీఆర్ ఇలాఖ‌కు వ‌చ్చి తొడ‌గొట్టాడు. మొన్న తుక్కుగూడ‌లో అమిత్ షా మీటింగ్ తుస్సుమ‌న్న‌ది. ఇవాళ మోడీ గ‌ర్జ‌న హిట్ట‌య్యింది. పొలిటిక‌ల్ హీట్ పెంచింది. వాస్త‌వంగా అధికారిక ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వెళ్దామ‌ని మోడీ…

మీ బీజేపీ లాగా ఓట్ల కోసమైతే కేసీఆర్‌ దేవుణ్ణి వాడుకోడు. మీరు వస్తారు పోతారు… కేసీఆర్ లోక‌ల్‌….. అవి ప్ర‌ధాని మాట‌ల్లా లేవు…..

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి స్పందన… ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనది కానీ మోడీ అది మర్చి పోయి రోజూ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్లే మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించకుండా…

మోడీ, కేసీఆర్ ఓడారు.. రైతే గెలిచాడు…….కేసీఆర్‌కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం బోధ‌ప‌డ్డ‌ది

ఎట్ట‌కేల‌కు అంద‌రూ అనుకున్న‌ట్టు… యాసంగి ధాన్యాన్ని కేసీఆర్ కొనేందుకు అంగీక‌రించాడు. ప్ర‌భుత్వ‌మే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేక‌రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జ‌రిగిన కేబినెట్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది ముందుగా అంద‌రూ ఊహించిందే. రైతుకు మాత్రం మొద‌టి నుంచి…

నూకల రాజ‌కీయం…. బీజేపీకి నూక‌లు చెల్లిపోయిన‌ట్టేనంటున్న టీఆరెస్‌…. వ‌డ్లు కొనేదెవ్వ‌రు..? రైతుల‌ను ఆదుకునేదెవ్వ‌రు…?? ఇక వ‌రి పోరుకు శ్రీ‌కారం….

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూక‌ల రాజ‌కీయ పోరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. యాసంగి బియ్యం మాకొద్ద‌ని అందులో వ‌చ్చే నూక‌లు మీరే తినండ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం… రాజ‌కీయ దుమారం లేపింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించి నూక‌లు…

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏం చెబుతున్నాయి.? ఇక్క‌డ ఇక ముంద‌స్తేనా..? టీఆరెస్‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. బీజేపీయే…

ఐదు రాష్రాట‌ల‌కు స‌రికొత్త స‌మీక‌ర‌ణ‌ల‌కు తెర తీశాయి. ఇస్ప‌టి వ‌ర‌కు ఢిల్లీకే ప‌రిమిత‌మైన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీగా అవ‌త‌రించింది. బీజేపీకి ప్ర‌త్యామ్నాయం ఆమ్ ఆద్మీ స‌త్తా చాటింది. మ‌హామ‌హులు, హేమాహేమీలను ఆద్ ఆద్మీ చీపురుతో తుడిపేసింది. రోజు కూలీలుగా…

Teenmar Mallanna- KCR: పీఎం స్వాగ‌త కార్య‌క్ర‌మంలో తీన్మార్ మ‌ల్ల‌న్న ఉండ‌ట‌మే సీఎం కేసీఆర్ గైర్హాజ‌రుకు కార‌ణమా..?

పీఎం మోడీ హైద‌రాబాద్ రాక నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ హాజ‌ర‌వుతారా..? లేదా..? అనే విష‌యంలో ఎన్నో మ‌లుపులు చోటు చేసుకున్నాయి. చివ‌ర‌కు ఆయ‌న పోనే లేదు. జ్వ‌రం వ‌చ్చింద‌నే మెసేజ్‌తో సీఎం … పీఎం విజిట్‌కు రావ‌డం లేద‌ని అంద‌రికీ తెలిసిపోయింది.…

MODI-KCR: ఎవ‌రు న‌క్క‌..? ఎవ‌రు సింహం..? మోడీ ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్టిన కేసీఆర్‌పై బీజేపీ ‘పంచ్’ తంత్రం… మోడీ ప‌లాయ‌న‌వాదంపై టీఆరెస్ ఎదురు కౌంట‌ర్‌…

పీఎం మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న వివాద‌స్ప‌ద‌మైంది. ఇది కొత్త చ‌ర్చ‌కు, కొత్త రాజ‌కీయ ప‌రిణామాల‌కు తెర తీసింది. జ్వ‌రం పేరుతో కేసీఆర్ ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్ట‌డమే దీనికి కారణం. దీన్ని సాకుగా తీసుకుని బీజేపీ సోష‌ల్ మీడియా రెక్క‌లు విప్పుకున్న‌ది.…