Tag: nizamabad

ఇందూరు ఇలాఖాలో బాజిరెడ్డి బలగం… మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడిగా గోవన్న తనయుడు బాజిరెడ్డి జగన్‌ ఏకగ్రీవ ఎన్నిక.. నిజామాబాద్‌ అర్బన్‌లో డీఎస్‌ కుటుంబ కులపెత్తనానికి ఇక చెక్‌…

మాస్‌ లీడర్‌గా తనకంటూ ఓ ముద్రవేసుకుని, ఓటమెరుగని నేతగా పేరుగడించి ఆర్టీసీ చైర్మన్‌గా రాణిస్తున్న బాజిరెడ్డి గోవర్దన్‌… ఇందూరు జిల్లాలో తన కుల బలగానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. తన సామాజికవర్గమైన మున్నూరుకాపు కుల బలగం ఆయన తనయుడు బాజిరెడ్డి జగన్‌ను…

సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని తీర్మానం.. ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ అధ్యక్షతన 53వ మహాసభ సమావేశంలో తీర్మానం..

ది ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ సంబారి మోహన్‌ అధ్యక్షతన సోమవారం ఐడీసీఎంఎస్‌ ప్రధాన కార్యాలయంలో 53 వ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని,…

మహిళా రిజర్వేషన్ కోసం 10న ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష… జంతర్ మంతర్ వద్ద భారీ దీక్ష.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలి.. మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించట్లేదు..? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో…

ఎమ్మెల్సీగా ఆకుల లలిత..? ఇచ్చిన మాట ప్రకారం ఆమెకే ఇవ్వాలనే యోచనలో కేసీఆర్‌…నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందనే ఆలోచన…మున్నూరుకాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె సేవలను వినియోగించుకోవాలనే యోచనలో అధినేత..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆకుల లలితకు ఇవ్వాలనే యోచనలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి.. కేసీఆర్‌ సూచన మేరకు బీఆరెస్‌లో చేరిన ఆమెకు తిరిగి ఎమ్మెల్సీని చేస్తానని…

తండ్రికి రెస్పెక్ట్‌.. కొడుకుకు చురకలు..ఇందూరు గడ్డపై అర్వింద్‌ ఇజ్జత్‌ తీసిన కేటీఆర్‌.. సంస్కారహీనుడని వ్యాఖ్య.. డీఎస్‌ను పెద్దమనిషని సంబోధన.. అర్వింద్‌ చిల్లర భాషపై వాతలు…. తండ్రిని పొగిడినా.. కొడుకును తెగిడినా…. తను గురి పెట్టిన బాణం తాకాల్సిన చోట తాకిందా లేదా అనేదే లక్ష్యం… అది నెరవేరింది.

కేటీఆర్‌లో పరిపక్వత కనిపిస్తున్నది. అదే ఆవేశం.. కానీ సబ్జెక్టుంటుంంది. చెప్పే విధానంలో తనదైన శైలి ఉంటుంది. వేసే సెటైర్లలో తిరుగులేని పంచులుంటాయి. అందుకే ఆయనలో అప్పుడే క్లాస్ లీడర్‌ కనిపిస్తాడు. అప్పుడే మాస్‌గా కూడా వీర విహారం చేస్తాడు. నిజామాబాద్‌ నగర…

ప్రజాసేవలో మమేకం.. పుస్తక పఠనంలో తదేకం… బాజిరెడ్డి జగన్‌ మరోకోణం సాహిత్యలోకం… అతని లైబ్రరీలో ఎన్నో నవలలు… తాజాగా కేశవరెడ్డి తొమ్మిది నవలలు చదువుతున్న జగన్‌…

పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న…

రైతుల పేరుతో బడాబాబులకు ఎడాపెడా రుణాలు.. నిజామాబాద్‌ డీసీసీబీలో పేరుకు పోయిన 220 కోట్ల మొండి బకాయిలు… మార్చి నెలాఖరు వరకు చెల్లించకపోతే ఆర్‌ఆర్‌ యాక్టు.. ఆర్బీఐ లైసెన్సులు రద్దు చేస్తామనడంతో హడావుడిగా రికవరీ చేపట్టిన పాలకవర్గం..80 లక్షలు బాకీ పడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే…

నిజామాబాద్‌ జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు (NDCCB)లో రైతుల పేరుతో కొంత మంది బడాబాబులు ఎడాపెడా తీసుకున్న రుకోట్లణాలు ఇప్పుడు ఆ బ్యాంకు ఉనికికే ప్రమాదకరంగా మారాయి. గత పాలకవర్గం చైర్మన్‌గా ఉన్న గంగాధర్‌రావు పట్వారి హయాంలో చాలా మంది రైతుల…

అర్వింద్‌…ఆడబిడ్డలను అవమానించే రీతిగా మాట్లాడే నీ భాష ఇకనైనా మార్చుకో..! ఇక నుండి నీ గురించి మాట్లాడటమే మానేస్తం…ప్రజలే నీకు తగిన బుద్ది చెప్తారు.. అభివృద్ధిలో పోటీ పడు… ఫేస్ బుక్ తిట్లలో కాదు…-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అవాస్తవ, అర్ధరహిత విమర్శలకు స్వస్తి పలికి అభివృద్ధిలో తమతో పోటీ పడాలని…

క‌బ్జారాయుడు గ‌డీల‌కు చెక్ … చిత్తుగా ఓడ‌గొట్టేందుకు ధీటుగా బ‌రిలోకి… ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బాజిరెడ్డి… 13న ఎన్నిక‌లు… జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఎన్నిక‌…

అత‌నో క‌బ్జారాయుడు. బ్లాక్‌మెయిల‌ర్‌. సెటిల్‌మెంట్లు చేస్తూ బ‌తికే ఓ లీడ‌ర్‌. పెద్ద‌ల పేరు చెప్పి అక్ర‌మంగా సంపాదించుకునే క్యారెక్ట‌ర్‌. ఇదంతా కోణానికి ఒక‌వైపు. అది తెలియ‌క అత‌నికి జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్‌ను అధ్య‌క్షుడిని చేశారు అప్పుడు. నాలుగేళ్లకోసారి జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు.…

పేదింటి స‌ర‌స్వ‌తికి…ఎంబీబీఎస్ చ‌దువు…. ఆర్థికంగా అండ‌గా నిలిచిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక కు కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్…