అర్వింద్ను నమ్ముకున్నోళ్లు నట్టేట మునుగుడే… నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో అంతా తనదే నడవాలనే వైఖరి.. పాతవారికి చెక్…. ఇప్పుడు ఆశలు పెట్టుకున్న వారికీ టికెట్లు అనుమానమే…
ఎంపీగా గెలుస్తానని కలలో కూడా అనుకోలేదు. గెలిచిండు. ఇకపై అంత తన ఇష్టారాజ్యం. తనుచెప్పిందే నడవాలె. తనకు ఎదురుచెప్పే వాళ్లుండొద్దు. తన వ్యతిరేకవర్గాన్ని పాతాళంలోకి తొక్కాలి. పాత బీజేపీ కాదు.. ఇప్పుడు ఇందూరులో నడుస్తుంది అర్వింద్ బీజేపీ. ఈ తాకిడి, వైఖరీ…
