Tag: minister vemula prashanth reddy

‘ఆరు గ్యారెంటీ’లను ఆరేసిన వేముల… కాంగ్రెస్ హామీలను కడిగిపారేసిన మంత్రి… బిజెపి బాండ్ పేపర్ లాంటిదే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల కార్డు అని విమర్శ… పేరు ఇందిరమ్మ ఇల్లు.. కాంగ్రెసోల్ల జేబులోకే సగం బిల్లు….

‘వాస్తవం’ శ్రీనివాస్‌ దండుగుల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాల గ్యారెంటీ కార్డును రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలతో ఆరేశారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూరు మండలం పడగల్ లో…

కొలువులిచ్చేందుకు ఇంటి తలుపు తడుతున్న బడా కంపెనీలు… అద్భుత అవకాశాలు.. మంత్రి వేముల సంకల్పం శుభారంభం… మెగా జాబ్ మేళా సక్సెస్ …బాల్కొండ యువతకు నిరంతర అవకాశాలకు మార్గం.. యువతలో జాబ్స్ స్పూర్తి నింపిన జాబ్ మేళా… ఇప్పటికే అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌లో సక్సెస్‌… ప్రతీ ఒక్కరికీ ఉపాధి అవకాశమే లక్ష్యంగా అధికార పార్టీ చేపడుతున్న జాబ్‌మేళాతో యూత్‌లో నూతనోత్తేజం..

బాల్కొండ, వాస్తవం: బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ జాబ్ మేళా మంత్రి ఆశించిన…

ఓట్ల కోసం ‘చందమామ కథలు’ .. మభ్యపెట్టి మాటలు చెప్పి మోసం చేస్తరు…. రైతులను మోసం చేసి గెలిచిన అర్వింద్‌… ఈ ప్రాంతానికి చేసిందేమిటో చెప్తావా..? కాంగ్రెస్‌, బీజేపీలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఫైర్‌..

బాల్కొండ: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజలకు చందమామ కథలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తాయని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఈరెండు పార్టీల మాటలు వినొద్దన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ,ముప్కాల్ మండలాల్లో ఆదివారం…

నో రికమండేషన్స్‌… అర్హులైన వారికే పట్టాలు.. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో 233 మందికి ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

మోర్తాడ్: ‘ మా దగ్గర రికమండేషన్లు నడవవు.. అర్హులైన వారికే పథకాలు అందుతాయి.. ఇప్పుడిచ్చే ఇంటి స్థలాల పట్టాలు కూడా అలాగే నిజమైన పేదలకు, అర్హులైన వారికే ఇచ్చాం.. మా లోకల్‌ లీడర్లు కూడా చాలా మంచోళ్లు.. రికమండేషన్లు చేయరు.. మా…

మంత్రి వేముల @ మెగా జాబ్ న్యూస్ .. బాల్కొండ నియోజక వర్గ యువతకు మెగా జాబ్ మేళా .. 12 న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు .. ఏ ఎన్ జి ఫంక్షన్ హాల్ లో … 4000 + ఉద్యోగాలతో 70 + కంపెనీల రాక ..అవకాశాన్ని అందిపుచ్చుకోండి – యువతకు మంత్రి పిలుపు

బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ఆర్ & బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి భారీ జాబ్ న్యూస్ అందించారు. 70 కి పైబడి కంపెనీలు..4000 కు పైగా ఉద్యోగాలు కల్పించేలా ఈనెల 12వ తారీఖున నియోజకవర్గంలోని వేల్పూరు…

రైతు నేత దివంగత వేముల సురేందర్‌రెడ్డికి ఘన నివాళులు… తండ్రి ఆశయసాధనలో ముందుకు సాగుతున్నా…: మంత్రి ప్రశాంత్‌రెడ్డి…

వేల్పూర్: రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పలువురు రైతు నాయకులు,అభిమానులు ఘన నివాళి అర్పించారు. వేల్పూర్ లోని స్వర్గీయ సురేందర్ రెడ్డి…

ధర్నా గిర్నా నై .. మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పిందే సై .. కాంగ్రెస్ రైతు ధర్నాను పట్టించుకోని రైతన్నలు .. మంత్రి వేముల పిలుపును అర్థం చేసుకున్న అన్నదాతలు….

బాల్కొండ నియోజకవర్గంలో సోమవారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా తుస్సుమంది. అటు ఇటుగా ఓ 200 మంది రైతులు మాత్రమే ధర్నాలో కనిపించారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా తుస్సుమంది అనేకంటే అనవిగానివేళ ఓ…

వరదల వేళ మొండి’చేయి’… రాజకీయం కోసం ధర్నా చేయి… సునీల్‌ నమ్మేదెవరు..?? కాంగ్రెస్ రైతు ధర్నాపై అన్నదాత అంతర్మధనం.. వరద ముంచెత్తినప్పుడు లేని స్పందన ఇప్పుడెలా ? సునీల్‌ రెడ్డి రైతుధర్నాపై పెద్దగా స్పందన కరువు…

కాంగ్రెస్ పార్టీ సోమవారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ రైతుల్లోనే మీమాంస నెలకొందా..? అంటే అవుననే గుసగుసలే వినిపిస్తున్నాయి. రికార్డు లెవెల్లో కుంభవృష్టి కురిసి వరద పోటెత్తినప్పుడు…

దిద్దుబాటు… సర్దుబాటు.. ఎన్నికల వేళ పదవుల మేళా… ఆశావహుల్లో ఉత్సాహం.. పదవులు వరించిన వారిలో నూతనోత్తేజం…. ఆశావహ అసంతృప్తులకు పదవులతో ఊరట.. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవితల సమన్వయం.. పదవులపై అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు దక్కేలా వ్యూహం…

జిల్లాకు ఇద్దరు పెద్దలు. ఒకరు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ కవిత. ఇది ఎన్నికల సమయం. మారో వారంలో కేసీఆర్‌ టికెట్లు అనౌన్స్‌ చేస్తారని ప్రచారం ఊపందుకున్న తరుణంలో జిల్లాలో పదవులు ఆశించి భంగపడి, అసంతృప్తితో ఉన్న నేతలపై వీరిద్దరూ దృష్టి…

జడ్పీకి మంత్రి చికిత్స… రచ్చకెక్కిన చైర్మన్‌ రాజకీయాలపై క్లాస్‌ తీసుకున్న వేముల.. సీఈవోపై ఫైర్‌.. సీసీ ని మార్చండి….. జడ్పీటీసీల వద్ద పర్సెంటీజీలా…? పీఆర్‌ ఇంజినీర్ల తీరుపై మండిపాటు…

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు వైఖరికి నిరసనగా మొన్న జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని బైకాట్‌ చేసి నిరసన తెలిపిన సంఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పటీసీలను, పీఆర్‌ శాఖ ఇంజీనిర్లను, సీఈవో తదితరులను…