Tag: minister vemula prashanth reddy

బాల్కొండ వాగుల్లో ట్రిపుల్ ‘ఆర్’ జ‌ల‌య‌జ్ఞం… వాగుల్లో మంత్రి వేముల వాట‌ర్ మాస్ట‌ర్ అచీవ్‌మెంట్‌…40వేల ఎక‌రాల‌కు ఉప‌యోగంగా మారిన వాగులు

బాల్కొండ వాగుల్లో ట్రిపుల్ ‘ఆర్’ జ‌ల‌య‌జ్ఞం వీఎస్’ఆర్’ క‌ల‌ వీపీ’ఆర్’ కృషి కేసీ’ఆర్’ స‌హ‌కారం షేక్ హ్యాండ్ చెక్‌డ్యాంల‌తో జ‌ల వైభ‌వం వాగుల్లో మంత్రి వేముల వాట‌ర్ మాస్ట‌ర్ అచీవ్‌మెంట్‌ 40వేల ఎక‌రాల‌కు ఉప‌యోగంగా మారిన వాగులు మ‌రో ఏడు చెక్‌డ్యాంలు…

మీ బీజేపీ లాగా ఓట్ల కోసమైతే కేసీఆర్‌ దేవుణ్ణి వాడుకోడు. మీరు వస్తారు పోతారు… కేసీఆర్ లోక‌ల్‌….. అవి ప్ర‌ధాని మాట‌ల్లా లేవు…..

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి స్పందన… ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనది కానీ మోడీ అది మర్చి పోయి రోజూ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్లే మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించకుండా…

భగవద్గీత కూడా పరమతం వాన్ని ద్వేషించమని చెప్పదు… దేశంలో అన్ని రాష్ట్రాల్లో క‌రెంటు కోత‌లున్నాయి… తెలంగాణ‌లో ఎందుకు లేవు…?

భగవద్గీత కూడా పరమతం వాన్ని ద్వేషించమని చెప్పదు… దేశంలో అన్ని రాష్ట్రాల్లో క‌రెంటు కోత‌లున్నాయి… తెలంగాణ‌లో ఎందుకు లేవు…? – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: దేశంలో గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయి కానీ…

57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు….సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం

57 ఏళ్ళు నిండిన వారికి ఆసరా పెన్షన్లు….సొంత జాగా కలిగిఉన్న వారికి రూ. మూడు లక్షల ఆర్ధిక సహాయం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్,భీంగల్: ప్రజలకు చేసిన వాగ్దానం మేరకు 57 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ త్వరలోనే…

గోడలకు సున్నాలు వేసినోడు, చందాలు వసూలు చేసినోడు కేసీఆర్ లాంటి పెద్దమనిషిని విమ‌ర్శించ‌డ‌మా..?

కామారెడ్డి: మహబూబ్ నగర్ లో గోడలకు సున్నాలు వేసినోడు, కరీం నగర్ లో చందాలు వసూలు చేసినోడు కేసీఆర్ లాంటి పెద్దమనిషిని విమర్శిస్తున్నార‌ని రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌ల‌నుద్దేశించి మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పలు…

అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం.. దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్..

అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం.. దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్.. ఇప్పుడు అరవింద్ ను పసుపు రైతులు ఏ ఊరికి పోయిన తరిమికొడుతున్నరు – మంత్రి…

జీత‌గాడి నుంచి అమాత్యుడి వ‌ర‌కు…… భార్య న‌గ‌లు తాక‌ట్టు పెట్టి.. ల‌క్ష‌న్న‌ర‌తో అంచ‌లంచెలుగా ఎదిగి…

జీత‌గాడి నుంచి అమాత్యుడి వ‌ర‌కు…… భార్య న‌గ‌లు తాక‌ట్టు పెట్టి.. ల‌క్ష‌న్న‌ర‌తో అంచ‌లంచెలుగా ఎదిగి… నెల‌కు 800 జీతంతో మొద‌లు పెట్టి….. బిల్డ‌ర్‌గా రాణించి… అమాత్యుడిగా అంద‌రి మ‌న్న‌న‌లు అదుకుంటున్న ప్రశాంత్ రెడ్డి.. ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మ వేదిక‌గా త‌న మ‌నోగ‌తం పంచుకున్న…