Tag: minister vemula prashanth reddy

మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌… ఏర్పాట్లు చేసిన అధికారులు..

వేల్పూర్‌లో శుక్రవారం జరగనున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అంత్యక్రియల కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం ఆయన చాపర్‌ ద్వారా వేల్పూర్ చేరుకోనున్నారు. సీఎం రాక కోసం హెలిప్యాడ్‌ తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి…

అమ్మకు అశృ నివాళి… తండ్రి అడుగు జాడల్లో నడిచేలా ప్రశాంత్‌రెడ్డికి ఆమే ఊతం.. వేముల తల్లి మృతి పట్ల సీఎం కెసిఆర్ సంతాపం …

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మృతి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. 2016లో మంత్రి తండ్రి దివంగత రైతు నేత సురేందర్ రెడ్డి మృతి చెందారు. తనకు ప్రజాసేవ మార్గాన్ని చూపించి దిశ…

మంత్రి ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం… కన్నతల్లి ఆరోగ్యం కోసం క్షణక్షణం పరితపించిన వేముల…

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆమె కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై ఉంటూ వచ్చారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. దాదాపు ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతూ…

సు’నీల్గు’డు ప్రదర్శన .. సేవలకు వెల కడతారా ? .. ‘ చీ ‘ ఆ చిత్ర ప్రదర్శన .. ఆ ‘ రేంజ్ ‘ నుంచి లో రేంజ్ కి ‘గోపి’ గ్రూప్ ..ధావత్ ల కోసం చెక్ డ్యాం లను బంద్ చేసుకుంటామా..?

‘సాధారణంగా పార్టీలు నాయకులకు హ్యాండిస్తాయి. కానీ పార్టీలకే హ్యాండ్ ఇచ్చిన ఘనత ఆ నాయకుడి సొంతం. బాల్కొండ నియోజకవర్గం లో అన్ని పార్టీలకు హ్యాండ్ ఇచ్చిన ఏకైక నాయకుడిగా రికార్డు సైతం ఆయన సొంతం. ఈ ఘనతను సొంతం చేసుకోవడంలో నిర్మొహమాటంగా..…

‘గ్రూపు’ల నేతలకు రామన్న హితబోధ… అహంకారం వీడి అలకలు మాని అప్రమత్తంగా ఉండాలి.. కామారెడ్డి నేతలకు కేటీఆర్‌ చురకలు, సందేశాలు, లక్ష్యాలు.. కాంగ్రెస్‌, బీజేపీలను తక్కువ అంచనా వేయొద్దని హితవు.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, గంప, ముజీబుద్దీన్‌లకు కీలక బాధ్యతలు.. మెజారిటీ తెచ్చేందుకు కీలక బాధ్యతలు, కర్తవ్యాలు..

మంత్రి కేటీఆర్‌ హితోపదేశం చేశారు. స్వయంగా గులాబీ దళపతి, ఉద్యమ నేత వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తుంటే.. ఇక్కడ నేతలు గ్రూపులు కట్టి.. ఎవరికి వారే ఉండటాన్ని గమనించిన కేటీఆర్‌ .. ఏకంగా బహిరంగ సభనే పెట్టి నేతలకు చురకలంటించారు. కర్తవ్యబోధ…

మన అర్వింద్‌ అన్న సోషల్‌ మీడియా టైగర్‌…! అధిష్టానమూ గుర్తించిన వైనం..!! అర్వింద్‌కు సోషల్‌ మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు… చేసేదేమీ ఉండదు.. ఇలా సోషల్‌ మీడియాలో సొల్లు మాట్లాడి ప్రజలను డైవర్ట్‌ చేయడమే పెద్ద పనన్నమాట..!! బీజేపీ సోషల్‌ మీడియాకు అంత ప్రయార్టీ ఇచ్చింది.. మరి టీఆరెస్‌…… ఇంకా మేల్కోలేదు… ఎప్పుడో మరి..!

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ గెలిచిన తరువాత జిల్లాకు చేసిందేమీ లేదు. బాండు పేపర్‌ రాసి గెలిచిన ఎంపీగా.. పసుపు రైతులకు ఎగనామం పెట్టిన ఎంపీగా బాగా కీర్తి గడించాడు. బోర్డు లేదు గీర్డు లేదు… ఆ వ్యవస్తే లేదు.. అంటూ మభ్యపెట్టి…

కెటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎందుకు..? నీవు ఎవడివి కౌన్ కిస్కాగాడివి.. కేసిఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ .. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని ఘాటుగా స్పందించిన మంత్రి

నిజామాబాద్: “నిజామాబాద్ సభలో కేసిఆర్ గారిపై పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడడం అత్యంత హేయనీయం. కేసిఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం పచ్చి…

పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారు… ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే.. మీ ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు మభ్య పెడతారు…- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు…

‘కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కథ ‘కూడా అర్వింద్ బాండ్ పేపర్ లాంటి ఉత్తి మాటే… తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్‌ ఢిల్లీ వయా బెంగుళూరు… బీజేపీకి హైకమాండ్‌ ఢిల్లీ వయా గుజరాత్‌ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండ్‌… మళ్లీ బీఆరెస్‌ ప్రభుత్వమే రాబోతున్నది… విద్యా, వైద్యం, ఉద్యోగాలపై మరింత ప్రత్యేక దృష్టి సారించే దిశగా కేసీఆర్‌ ఆలోచనలు.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి..

తను అధికారంలోకి రాగానే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్‌ బాండు పేపర్‌ ఉత్తి మాటల తప్పుడు హామీల పథకాలే కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్‌ ఢిల్లీ వయా బెంగుళూరు…

కేసీఆర్‌ కూడా పెంచుతాడు.. అది నేను చెప్పకూడదు..ఆయనే వెల్లడిస్తారు.. కానీ వెల్లడించింది చేసి చూపిస్తారు.. కాంగ్రెస్ వాళ్ళ లాగా కాని మాటలు కేసీఆర్ చెప్పరు.. మంత్రి వేముల ప్రసంగంలో పింఛను పెంపు సంకేతాలు…

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ నమ్మిన బంటు వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్పల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తన ప్రసంగంలో రాష్ట్రంలో పింఛను డబ్బులు పెరగనున్నాయని సంకేతాలను ఇచ్చారు.…

You missed