Tag: balkonda constiency

రైతు నేత దివంగత వేముల సురేందర్‌రెడ్డికి ఘన నివాళులు… తండ్రి ఆశయసాధనలో ముందుకు సాగుతున్నా…: మంత్రి ప్రశాంత్‌రెడ్డి…

వేల్పూర్: రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,పలువురు రైతు నాయకులు,అభిమానులు ఘన నివాళి అర్పించారు. వేల్పూర్ లోని స్వర్గీయ సురేందర్ రెడ్డి…

రెండో బీసీ సీటు.. సునీల్‌ సీటుకు ఎసరు… కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌లో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం… అర్బన్‌ ఓకే… మరి రెండో సీటు..ఎక్కడిద్దాం… ఆర్మూర్‌పై బీసీల ఆశలు గల్లంతు… వినయ్‌కే అధిష్టానం మొగ్గు… ఈరవత్రి అనిల్‌కిస్తేనే సమన్యాయం… సునీల్‌కు ఆశాభంగమేనా..? మానాల ప్రయత్నాలు శూన్యమేనా..??

కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ బాల్కొండ నాయకులపై పిడుగుపాటుగా మారింది. ఇక్కడ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారికి ఆశాభంగమే మిగిలించనుండగా… మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు ఇస్తేనే రెండో బీసీ సీటు ఇచ్చినట్టవుతుందని, బీసీ డిక్లరేషన్‌కు జస్టిఫికేషన్‌ దొరుకుతుందని భావిస్తున్నది అధిష్టానం. తాజాగా…

ధర్నా గిర్నా నై .. మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పిందే సై .. కాంగ్రెస్ రైతు ధర్నాను పట్టించుకోని రైతన్నలు .. మంత్రి వేముల పిలుపును అర్థం చేసుకున్న అన్నదాతలు….

బాల్కొండ నియోజకవర్గంలో సోమవారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా తుస్సుమంది. అటు ఇటుగా ఓ 200 మంది రైతులు మాత్రమే ధర్నాలో కనిపించారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా తుస్సుమంది అనేకంటే అనవిగానివేళ ఓ…

వరదల వేళ మొండి’చేయి’… రాజకీయం కోసం ధర్నా చేయి… సునీల్‌ నమ్మేదెవరు..?? కాంగ్రెస్ రైతు ధర్నాపై అన్నదాత అంతర్మధనం.. వరద ముంచెత్తినప్పుడు లేని స్పందన ఇప్పుడెలా ? సునీల్‌ రెడ్డి రైతుధర్నాపై పెద్దగా స్పందన కరువు…

కాంగ్రెస్ పార్టీ సోమవారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ రైతుల్లోనే మీమాంస నెలకొందా..? అంటే అవుననే గుసగుసలే వినిపిస్తున్నాయి. రికార్డు లెవెల్లో కుంభవృష్టి కురిసి వరద పోటెత్తినప్పుడు…

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి … సునీల్ రెడ్డి టిక్కెట్టు ఆశలకు బ్రేకులు వేసిన నేతలు…. వేదిక మీదే కుండ బద్దలు కొట్టిన నాయకులు … బాల్కొండ కాంగ్రెస్ లో విభేదాల సంకేతాలు .. స్వాగత సభలో సునీల్ రెడ్డి ఆశలపై నీళ్లు

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ టార్గెట్గా ముత్యాల సునీల్ రెడ్డి సంధించిన స్వాగత సభ వ్యూహం బెడిసి కొట్టిందా… టిక్కెట్టు ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చిన అందరూ పనిచేయాలి.. అది ఈరవత్రి అనిల్ కావచ్చు, మానాల మోహన్ రెడ్డి కావచ్చు,…

ఇల్లు కాలి ఒకరేడిస్తే….. భారీ ర్యాలీకి సునీల్‌ సన్నాహాలు.. వరుణుడి రాకతో తన ర్యాలీకి అడ్డంకులు…. ఇక్కడ పరామర్శలు, పరిశీలనలు అందుకే లేవట….

భారీ వర్షాలు నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో జనమంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వానలు జనాలకే కాదు.. కాంగ్రెస్‌ బాల్కొండ లీడర్ సునీల్‌ను కూడా…

నాదంటే నాది….. బాల్కొండ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం వర్గపోరు.. సునీల్‌దో వర్గం… మానాలది మరో రూటు… ఎవరికి వారే ప్రచారం.. సునీల్‌కు ఇంకా టికెట్‌ కన్ఫాం కాలేదని మానాల ప్రకటన.. తన పేరు అధిష్టానం ప్రతిపాదనలో ఉందని నియోజకవర్గంలో పర్యటనలు.. అయోమయంలో బాల్కొండ కాంగ్రెస్‌ శ్రేణులు….

బాల్కొండ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. ఆ నియోజవకర్గ టికెట్‌ కోసం పోరాటం ఆగలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఇంకా ఈ టికెట్‌పై ఆశలు వదులుకోలేదు. ఎప్పుడైతే ఈరవత్రి అనిల్‌కు ఇక్కడ నుంచి టికెట్ ఇచ్చేది లేదనే విషయం…

సూడనీకైనా రాని సునీల్.. మాట వరసకైనా రాని మల్లిక్.. బాల్కొండ వరద బాధలు పట్టని కాంగ్రెస్, బిజెపి నేతలు.. కష్ట కాలంలో కనిపించని కమలం, హస్తం పార్టీలు .. బాల్కొండ బందువై నిలిచిన ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం వెన్నంటి ఉంటున్నది ఎవరో కుల్లం కుల్ల తేలిపోయింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల కుండ పోత వర్షం కురిసింది మొదలు నేటి వరకు బాల్కొండ నియోజకవర్గాన్ని భారీ వర్షాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెరువులు…

బాల్కొండ కాంగ్రెస్‌ బరి నుంచి సునీల్‌రెడ్డి… ఢిల్లీలో మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక.. ఎట్టకేలకు తొలిగిన అడ్డంకి… అనిల్‌ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు…

బాల్కొండ కాంగ్రెస్‌ బరి నుంచి సునీల్‌రెడ్డి… ఢిల్లీలో మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక.. ఎట్టకేలకు తొలిగిన అడ్డంకి… అనిల్‌ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు… ముత్యాల సునీల్‌ రెడ్డికి కాంగ్రెస్‌లో అడ్డంకులు తొలిగాయి. మొన్నటి వరకు బీజేపీలో చేరుదామని ఢిల్లీ…

నాడు కాళేశ్వరం… నేడు ఎస్సారెస్పీలో జల కాళేశ్వరం… పునరుజ్జీవం పథకం సందర్శనం మూడ్‌లో రైతన్నలు.. ఎస్సారెస్పీ కాళేశ్వరం జలాలను సందర్శించిన కమ్మర్‌పల్లి మండల రైతులు… భోజన సౌకర్యం కల్పించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి….

ఎస్సారెస్పీలో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం నుంచి వచ్చి చేరుతున్న జలదృశ్యాలను వీక్షించేందుకు రైతులు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు తీరంలోని ముప్కాల్‌ పంప్‌హౌజ్‌ వద్దకు తరలి వస్తున్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్‌, చౌట్‌పల్లి గ్రామాల రైతులు బస్సుల్లో…

You missed