Tag: balkonda constiency

ఇక్కడి రాజకీయాలకు ‘గంజాయి’ రుగ్మత.. నాసిరకం గంజాయి ఆరోపణలు.. బాల్కొండ నియోజక వర్గంలో నాసిరకం ‘రాజకీయం’ .. -‘ వాస్తవం’ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలివే..

జిల్లా రాజకీయాల్లో.. ప్రత్యేకంగా చెప్పాలంటే బాల్కొండ నియోజక వర్గంలో నాసిరకం రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న వేళ గంజాయి అనే మాటను ఎక్కువగా పలికించే.. వినిపించే రాజకీయం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల మధ్య గంజాయి ఆరోపణలు పరస్పరం…

సు’నీల్గు’డు ప్రదర్శన .. సేవలకు వెల కడతారా ? .. ‘ చీ ‘ ఆ చిత్ర ప్రదర్శన .. ఆ ‘ రేంజ్ ‘ నుంచి లో రేంజ్ కి ‘గోపి’ గ్రూప్ ..ధావత్ ల కోసం చెక్ డ్యాం లను బంద్ చేసుకుంటామా..?

‘సాధారణంగా పార్టీలు నాయకులకు హ్యాండిస్తాయి. కానీ పార్టీలకే హ్యాండ్ ఇచ్చిన ఘనత ఆ నాయకుడి సొంతం. బాల్కొండ నియోజకవర్గం లో అన్ని పార్టీలకు హ్యాండ్ ఇచ్చిన ఏకైక నాయకుడిగా రికార్డు సైతం ఆయన సొంతం. ఈ ఘనతను సొంతం చేసుకోవడంలో నిర్మొహమాటంగా..…

‘కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కథ ‘కూడా అర్వింద్ బాండ్ పేపర్ లాంటి ఉత్తి మాటే… తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్‌ ఢిల్లీ వయా బెంగుళూరు… బీజేపీకి హైకమాండ్‌ ఢిల్లీ వయా గుజరాత్‌ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండ్‌… మళ్లీ బీఆరెస్‌ ప్రభుత్వమే రాబోతున్నది… విద్యా, వైద్యం, ఉద్యోగాలపై మరింత ప్రత్యేక దృష్టి సారించే దిశగా కేసీఆర్‌ ఆలోచనలు.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి..

తను అధికారంలోకి రాగానే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్‌ బాండు పేపర్‌ ఉత్తి మాటల తప్పుడు హామీల పథకాలే కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్‌ ఢిల్లీ వయా బెంగుళూరు…

కేసీఆర్‌ కూడా పెంచుతాడు.. అది నేను చెప్పకూడదు..ఆయనే వెల్లడిస్తారు.. కానీ వెల్లడించింది చేసి చూపిస్తారు.. కాంగ్రెస్ వాళ్ళ లాగా కాని మాటలు కేసీఆర్ చెప్పరు.. మంత్రి వేముల ప్రసంగంలో పింఛను పెంపు సంకేతాలు…

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ నమ్మిన బంటు వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్పల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తన ప్రసంగంలో రాష్ట్రంలో పింఛను డబ్బులు పెరగనున్నాయని సంకేతాలను ఇచ్చారు.…

కొలువులిచ్చేందుకు ఇంటి తలుపు తడుతున్న బడా కంపెనీలు… అద్భుత అవకాశాలు.. మంత్రి వేముల సంకల్పం శుభారంభం… మెగా జాబ్ మేళా సక్సెస్ …బాల్కొండ యువతకు నిరంతర అవకాశాలకు మార్గం.. యువతలో జాబ్స్ స్పూర్తి నింపిన జాబ్ మేళా… ఇప్పటికే అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌లో సక్సెస్‌… ప్రతీ ఒక్కరికీ ఉపాధి అవకాశమే లక్ష్యంగా అధికార పార్టీ చేపడుతున్న జాబ్‌మేళాతో యూత్‌లో నూతనోత్తేజం..

బాల్కొండ, వాస్తవం: బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ జాబ్ మేళా మంత్రి ఆశించిన…

ఓట్ల కోసం ‘చందమామ కథలు’ .. మభ్యపెట్టి మాటలు చెప్పి మోసం చేస్తరు…. రైతులను మోసం చేసి గెలిచిన అర్వింద్‌… ఈ ప్రాంతానికి చేసిందేమిటో చెప్తావా..? కాంగ్రెస్‌, బీజేపీలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఫైర్‌..

బాల్కొండ: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజలకు చందమామ కథలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తాయని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఈరెండు పార్టీల మాటలు వినొద్దన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ,ముప్కాల్ మండలాల్లో ఆదివారం…

నో రికమండేషన్స్‌… అర్హులైన వారికే పట్టాలు.. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో 233 మందికి ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

మోర్తాడ్: ‘ మా దగ్గర రికమండేషన్లు నడవవు.. అర్హులైన వారికే పథకాలు అందుతాయి.. ఇప్పుడిచ్చే ఇంటి స్థలాల పట్టాలు కూడా అలాగే నిజమైన పేదలకు, అర్హులైన వారికే ఇచ్చాం.. మా లోకల్‌ లీడర్లు కూడా చాలా మంచోళ్లు.. రికమండేషన్లు చేయరు.. మా…

ఈనెల 12న బాల్కొండ యువత కోసం జాబ్ మేళా .. బాల్కొండ నియోజకవర్గ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ..మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్: ఈనెల 12న బాల్కొండ నియోజకవర్గ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం జాబ్ మేళాకు సంబందించిన అంశాలను ప్రెస్ మీట్ నిర్వహించి వివరించారు.…

మంత్రి వేముల @ మెగా జాబ్ న్యూస్ .. బాల్కొండ నియోజక వర్గ యువతకు మెగా జాబ్ మేళా .. 12 న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు .. ఏ ఎన్ జి ఫంక్షన్ హాల్ లో … 4000 + ఉద్యోగాలతో 70 + కంపెనీల రాక ..అవకాశాన్ని అందిపుచ్చుకోండి – యువతకు మంత్రి పిలుపు

బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ఆర్ & బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి భారీ జాబ్ న్యూస్ అందించారు. 70 కి పైబడి కంపెనీలు..4000 కు పైగా ఉద్యోగాలు కల్పించేలా ఈనెల 12వ తారీఖున నియోజకవర్గంలోని వేల్పూరు…

23 ఏండ్లుగా కెసిఆర్ నే నమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది .. కెసిఆర్ కు నాపై ఉన్న ప్రేమను నా సొంతానికి ఎప్పుడూ వాడుకోలేదు .. అందుకే నియోజకవర్గానికి ఇంత అభివృద్ధిని అందించగలుగుతున్నాను .. డబ్బు శాశ్వతం కాదు.. విద్యనే శాశ్వతం .. విద్యను నమ్ముకుని 800 జీతంతో ప్రయాణం మొదలుపెట్టిన జీవితం నాది…. తన అంతరంగాన్ని ఆవిష్కరించిన మంత్రి వేముల

ఉద్యమ నేత మనసున్న నాయకుడు కేసీఆర్ను 23 సంవత్సరాలుగా నమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రితో తమ కుటుంబానికి ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకొని కెసిఆర్ పట్ల తన…