మైలపడ్డ మెదళ్లు.. మైలలోనే తొమ్మిది నెలలు ప్రాణం పోసుకుని…
ఈ దేశంలో స్త్రీలు నెలసరి మొదలైయ్యాక గుడిలోకి శుభకార్యాలకి రాకూడదని, ఎవరిని ఏ వస్తువుని తాకకూడదు, కొందరు సొంత ఇంట్లోకి రానివ్వకుండా మూల కూర్చోబెడతారు. కొన్ని చోట్ల మొక్కలకి నీళ్లు కూడా పోయ్యానివ్వరు. హాస్పిటల్స్ లోనో, ఇంట్లోనో బిడ్డను కంటే పలకరింపుకి…
ఆర్టీసీ అంటే అంతటా చిన్నచూపే మరి…
కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థ నష్టాల సాకుతో పడుతూ లేస్తూ నడుస్తుంది. ఆర్టీసీతో జనాలకు విడదీయలేని బంధం. ఈ మధ్య కాలంలో కొంత మందికి కార్లు వచ్చినా.. ఎంతో మందికి ఈ ఆర్టీసీయే ఆధారం. ఈ ఫోటో యూపీకి చెందింది. ఎప్పడిదో…
“అరే… పాగల్ పనిచేసినంరా బై… ఎంతలేటుగా పోతే అంత రేటు పెరిగేదీ?”
“అరేయ్ నీకెంతిచ్చిర్రు.. ” “పది…” “మరి నీకు..?” “ఐదే..!” “నేను ముందే చేరిన అందుకే ఐదు.. నువ్వు లేట్గా పోయినవ్ అందుకే పది ఇచ్చిండ్రు.. ” “ఇంకింత లేటుగా పోతే ఇంకా రేటు పెరిగేదేమో రా…” “అవున్రా… ” “ఇప్పుడు ముందుగాళ్ల…
థర్డ్ వేవ్ వచ్చేసిందనే ప్రచారం వెనుక మెడికల్ మాఫియా…?
మెడికల్ మాఫియా మళ్లీ తన కోరాలు చాస్తున్నది. కరోనా కన్నా దీని కోరలే చాలా డేంజర్. మనిషిని బతికిస్తున్నామనే నెపంలో వారి రక్తం పీల్చే జలగలు ఇవే. రెండో వేవ్లో రెచ్చి పోయి కోట్లకు పడగలెత్తి… మరింత బలిష్ఠంగా తయారయ్యింది ఇది.…
హుజురాబాద్లో కరోనా కేసులు.. ప్రభుత్వంలో చలనం…
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయా? పరిస్థితి ఏంటి? అనే విషయాల పై కేసీఆర్ నజర్ పెట్టాడు. భారీ బహిరంగ సభలకు సమాయత్తమవుతున్న అధికార పార్టీ ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్నది. కరోనా కేసులు పెరిగితే దానికి ఎవరూ…
కరోనా మింగింది… రైతుబీమా ఆసరైంది..
సెకండ్ వేవ్లో కరోనా కుటుంబాలను అస్తవ్యస్తం చేసింది. ప్రాణాలతో చెలగాటమాడింది. వేల మంది ప్రాణాలను వైరస్ మింగేసింది. ఆ కుటుంబాలకు ఎలాంటి ఆసరా లభించలేదు. ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయాయి. రైతన్నలకు మాత్రం ప్రభుత్వం చేసిన రైతుబీమా ఆదుకున్నది. రైతు చనిపోతే రైతుబీమా వర్తించడంతో…
సర్పంచ్కు వల వేసి.. ఆ వలలోనే చిక్కుకున్న మాయలేడీ…
సర్పంచుకు గాలమేసీ తనే ఆ వలలో చిక్కుకుంది ఓ మాయలేడీ. తన అందచందాలతో లీడర్లను, పెద్ద భూస్వాములను మొదట వలలో వేసుకుని వెంటనే బ్లాక్మెయిలింగ్కు దిగుతుంది. తనకు ఆస్తిలో వాటా కావాలని పెద్దమొత్తాన్నే డిమాండ్ చేస్తుంది. వినకపోతే పోలీస్ కేసు పెడతానని,…
పేదల భూములను కబ్జా చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత
నిజామాబాద్ నగర శివారులోని దాస్నగర్ వడ్డెర బస్తీ ప్రజలకు సంబంధించిన భూములను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కబ్జా చేశారని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వనీర్ దండి వెంకట్ ఆరోపించాడు. మున్సిపల్ కార్పొరేషన్ రెండో డివిజన్ పరిధిలోని దాస్నగర్కు…
తాగుడుకు బానిసైన కొడుకును చంపిన తండ్రి..
నిత్యం తాగొచ్చి నానా రభస చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్న కన్న కొడుకును తండ్రి కత్తితో తలపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో జరిగింది. పనిపాటా లేకుండా జులాయిగా తిరుగుతున్న కొడుకు చాలా…
లక్షన్నర నగదున్న బ్యాగును దొంగిలించిన బిచ్చగత్తె…
పెళ్లి షాపింగ్ కోసం లక్షన్నర రూపాయలు కలిగిన బ్యాగ్ను తీసుకొని వస్తుండగా నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద బ్యాగు మాయమైనట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పెర్కిట్ గ్రామినికి చెందిన గంగామోహన్ కూతురి పెళ్లి ఈ నెల 25న నిశ్చయమైంది. పెళ్లి షాపింగ్…
