జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలా…? అవునా…? నిజమా…? నమ్మెదెవరు…? ఇచ్చేదెవరు…?? పైసలు కట్టిన వాటికే దిక్కు లేదు…….. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన జర్నలిస్టులు….
త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిస్తామని ప్రకటించాడు అల్లం నారాయణ. పాపం ఆయన అంతకు మించి ఏం చేస్తాడు. ఏదో చెప్పాలి ఆ సీట్లో కూర్చకున్నంక. ఇంకో రెండేండ్లు పెంచారు. అప్పటి వరకు ఇలా ఏదో చెబుతూ కాలం వెళ్లదీయాల్సిందే. కానీ ఇళ్ల…
గోరంట్ల మాధవ్ లెక్కనే బట్టలిప్పేసి బరిబాతల బాతఖానీ మొదలుపెట్టిన ఏపీ మీడియా… ఇంతకన్నా జుగుప్సాకరమేముంటుంది వెంకటకృష్ణా..!!
వాడో బట్టలిప్పేసిన ఎంపీ. వాడికి సిగ్గుమానం మర్యాద లేదు. వాడి వీడియో పట్టుకుని ఏపీ మీడియా కూడా బట్టలిప్పేసి బరిబాతల ఊరేగుతున్నది. పైశాచికానందం పొందుతున్నది. గోరంట్ల మాధవ్కు జగన్ సపోర్టు ఉండనే ఉంది. అందుకే వాడు మరింత రెచ్చిపోయాడు. సజ్జల రామకృష్ణ…
మునుగోడుపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం… హంగామా లేదు… ఆర్బాటం అసలే లేదు. పోల్ మేనేజ్మెంట్ పైనే భారం… గెలుపే ధ్యేయం.. ప్రతిపక్షాలకు దిమ్మదిరిగే షాక్..!!
కేసీఆర్ వ్యూహం మార్చాడు. ఉప ఎన్నిక ఏదైనా దూకుడుగా యుద్దరంగంలోకి దూసుకెళ్లడం కేసీఆర్ స్టైల్. అన్ని ఉప ఎన్నికల్లో దాదాపుగా ఆయన స్టైల్ అదే. కానీ ఇప్పుడు వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక చాలా కీలకం. బీజేపీ ఈ స్థానాన్ని గెలిచి…
ఆర్మూర్పై అర్వింద్ ఆసక్తి… అక్కడి నుంచి పోటీకి అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్న ఎంపీ…. వినయ్ రెడ్డికి ఆశాభంగం…..
ఆర్మూర్ నియోజకవర్గంపై ప్రతిపక్షాలు గంపెడాశలు పెట్టుకుంటున్నాయి. ఇక్కడి నుంచి ఈజీగా గెలవచ్చనే ధీమాలో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ క్యాండిడేట్ లేరు. కానీ అర్బన్ నుంచి మహేశ్కుమార్ గౌడ్ ఇక్కడి నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నాడు. గతంలో అర్బన్ నుంచి…
ఆర్మూర్లో అంతే మరి..! ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసు లో నిందితుడికి మద్దతుగా నిలిచిన గౌండ్ల సంఘాలు… ఓ వైపు ఎమ్మెల్యేకు పరామర్శల వెల్లువ.. మరో వైపు ఆర్మూర్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గౌండ్ల నిరసనలు…..
రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అదెప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. వివాదాలన్నీ దీని చుట్టూనే ముసురుకుంటుంటాయి ఎప్పుడూ. ఎమ్మెల్యే జీవన్రెడ్డి కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. జీవన్ రెడ్డిపై బీజేపీ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ హత్య చేసేందుకు…
పింఛనో… చంద్రశేఖరా…! జూన్ నెల ఆసరా పింఛన్ కోసం పడిగాపులు.. ఎదురుచూపులు… ఇంత ఆలస్యం గతంలో ఎన్నడూ జరగలే..!
పంద్రాగస్టున మరో కొత్త పదిలక్షల ఆసరా పింఛన్లను మంజూరు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. ఎట్టకేలకు కొత్త పింఛన్లకు మోక్షం లభించిందనుకున్నారు. ఆఖరికి కేటీఆర్ పింఛన్ల గురించి చెప్పినా నమ్మకం లేకుండా పోయింది. ఆఖరికి సీఎం చెబితే గానీ గురి కుదరలేదు జనానికి.…
ఆకులో ఆకులా ,పువ్వులో పువ్వులా కరోనా సీజనల్ వ్యాధులతో కలిసిపోయింది. టెస్టింగ్ లేదు .. ట్రేసింగ్ లేదు .. ట్రీట్మెంట్ లేదు…. క్వరెంటైన్ అసలే లేదు ….
కలిసిపోయింది ! వర్షాకాలం లో సీజనల్ జ్వరాలు వస్తుంటాయి . జలుబు , దగ్గు , వైరల్ జ్వరం … వీటికి తోడు మలేరియా , కొన్ని సంవత్సరాలుగా డెంగీ…. కొంతమేర టైఫాయిడ్ … ఇలా ఇప్పుడు కొత్తగా ఈ లిస్ట్…
ఈ కరువు కాలానికి మాకూ కావాలోయ్ ఓ ఉప ఎన్నిక.. బతకలేకపోతున్నాం… భారమైన జీవితాలకు ఉప ఎన్నికల ఊరట…..
కరోనా గురించి మనం ఇప్పుడు మరిచిపోయాం. అది ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. కుటుంబాలను రోడ్లపాలు చేసింది. ఇంటి పెద్దలను కడుపున పెట్టుకుంది. అదో విషాదం. తీరని శోకం. దీని పీడ విరగడైందని అంతా రొటీన్ లైఫ్లో పడిపోయారు. కానీ అదింకా వెంటాడుతూనే…
కేసీఆర్కు స్పూర్తినిచ్చింది.. ఆయన చదివి పాటిస్తున్న పుస్తకం ఇదేనా…? డేల్ కార్నెగి రాసిన ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా కోట్ల ప్రతులు అమ్ముడుపోయాయి… మీకు తెలుసా..??
“స్నేహితుల్ని, ప్రజలను ప్రభావితం చేయడం ఎలా?” అనే ఈ పుస్తకాన్ని అమెరికన్ రచయిత డేల్ కార్నెగి రాసి ఏ౦డ్లుపూండ్లు గడిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల ప్రతులు అమ్ముడు పోయాయి. అనేక దేశాల్లో అనేకమందికి ఈ పుస్తకం స్పూర్తి ఇచ్చింది. బహుశా…
జిల్లా అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగితే నాయకులెవ్వరూ ఖండించరే… అధికార పార్టీకి ఏమిటీ దుస్థితి..?? జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు వేయని కేటీఆర్కు ఇప్పటికైనా పరిస్థితి అవగతమైందా..??
ఆర్మూర్ ఎమ్మెల్యే… ఆశన్నగారి జీవన్రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది. ఇది ప్లానింగా..? కుట్రా…?? అనేది కాసేపు పక్కన పెడదాం. ఆయన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు. ఇప్పటి వరకు జిల్లా కమిటీలకు, రాష్ట్ర కమిటీలకు దిక్కు లేదు. నగర కమిటీలు వేశారు. అనుబంధ…
