వంద‌ల ప్రెస్‌మీట్లు ఒక్క చోట‌… చండూరు బంగారి గ‌డ్డ వేదిక‌.. సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌…స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌… ఒక్క స‌భ కోసం … కేసీఆర్ స్పీచ్ కోసం మునుగోడే కాదు… రాష్ట్రం, దేశం ఎదురుచూపులు….

ప్లీజ్ సార్.. ఒక్క ప్రెస్‌మీటు.. ఒకే ఒకే ప్రెస్‌మీట్‌…. అంటూ కేసీఆర్ ఏం మాట్లాడ‌తాడో తెలుసుకోవాల‌నే ఉత్కంఠ‌ను భ‌రించ‌లేక సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల రిక్వెస్టు ఇది. అంతలా న‌రాలు తెగే ఉత్కంఠ మొన్న‌టి నుంచి రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొంది. మొయినాబాద్ పామ్…

మ‌నుగోడులో పోరు హోరాహోరీ… రేప‌టి కేసీఆర్ బ‌హిరంగ స‌భ కీల‌కం… బీజేపీని ఉతికి ఆరేయ‌నున్న కేసీఆర్…

మునుగోడు పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. బీజేపీ, టీఆరెస్ నువ్వా నేనా అన్న‌ట్టుగా ఇక్క‌డ పోటీ ఉంది. బీజేపీ … టీఆరెస్‌కు గ‌ట్టిపోటీ ఇస్తోంది. వాస్త‌వం ఇక్క‌డ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో తేలిన వాస్త‌వాల ఆధారంగా ఇస్తున్న క‌థ‌నం ఇది. బీజేపీ…

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన కేసీఆర్… ఇవాళో రేపో మరిన్ని ఆడియో టేపులు విడుదల… బీజేపీ దొంగస్వాముల వ్యవహారం అరవై సీసీ కెమెరాల్లో చిత్రీక‌ర‌ణ‌…

ఒకవైపు దొంగస్వాముల ఆడియో టేపులతో దేశం మొత్తం దద్దరిల్లుతుంటే బండి సంజయ్ అనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రమాణం చెయ్యడానికి యాదాద్రికి రమ్మని కేసీఆర్ కు సవాలు విసురుతాడు! ఇక కిషన్ రెడ్డి అనే అమాయక చక్రవర్తి నాలుగు వందలకోట్లు బీజేపీ…

రోడ్డు రోల‌ర్ కాదు.. ఏనుగూ కారును యాక్సిడెంట్ చేసేలా ఉంది..? ఈవీఎంల‌లో మొద‌ట ఉన్నది బీఎస్పీనే. చాలా మంది కారుకు బ‌దులు ఏనుగుకు వేసే అవ‌కాశం… అవ‌గాహ‌న కల్పించ‌డంలో టీఆరెస్ అంతంత మాత్ర‌మే…..

రోడ్డు రోల‌ర్ గుర్తుతో కారుకు పెద్ద డ్యామేజీ జ‌రుగుతుంద‌ని మొద‌టి నుంచి టీఆరెస్ మొత్తుకంటూ వ‌స్తున్న‌ది. కానీ అంత‌కు మించి ప్ర‌మాదం సైలెంటుగా ఏనుగుతో జ‌ర‌గ‌నుంది. అవును వాస్త‌వం స‌ర్వేలో ఈ అంశం కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఈవీఎంల‌లో మొద‌ట ఉన్న‌ది…

తాగుడుకు అల‌వాటు చేసిన పాపం .. రాజ‌గోపాల్‌రెడ్డికి త‌ల్గ‌క మాన‌దు… ఊర్ల‌లో ఆడోళ్ల శాప‌నార్దాలు… రాజీనామా చేసింది ఎవ‌రి కోసం… మా పిల్ల‌ల్ని, మొగుల్ని తాగుబోతుల్ని చేసేందుకా…??

మునుగోడు ఉప ఎన్నిక ఏమో గానీ… రాజ‌గోపాల్ రెడ్డికి ఎప్ప‌టికీ.. జీవితాంతం గుర్తండేలా ఆడోళ్లు మాత్రం శాప‌నార్దాలు పెడుతున్నారు. ఈ ఉప ఎన్నిక రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా వ‌ల్ల వ‌చ్చింది… ఎందుకు రాజీనామా చేసిండు..? ఎవ‌ని కోసం చేసిండు..?? ఆని కోసం…

ఒకే ఒక ప్రెస్‌మీట్ సార్.. ఒకే ఒక ప్రెస్‌మీట్‌.. ప్లీజ్‌… ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉత్కంఠ‌.. కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం టీఆరెస్ శ్రేణుల ఎదురుచూపులు.. దీన్ని మాములు విష‌యంగా కేసీఆర్ తీసుకోవ‌డం లేద‌నేది వాస్త‌వం. కానీ స‌మ‌యం కోసం వేచిచూడ‌టం వెనుక ఆయ‌న ప్లానింగ్ ఏందో..?

కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటేనే ఆస‌క్తి. ఏం మాట్లాడ‌తాడా..? ఎవ‌రిని తిడ‌తాడా..? కొత్త విష‌యాలు ఏం చెబుతాడా.? అని అంద‌రికీ ఆస‌క్తి. ఆమాట‌కొస్తే అన్ని పార్టీల‌కు కూడా. బ‌హుశా ఏ సీఎం కూడా ఇలా గంట‌ల కొద్దీ ప్రెస్‌మీట్ పెట్టి ఉండ‌డ‌నుకుంటా. కేసీఆర్…

ఒక్క ఘటన…. ఎన్నో..అనుమానాలు.. … ఎమ్మెల్యేల ట్రాప్ భూమా రాంగ్…. టిఆర్ఎస్ కు సెల్ఫ్ గోలా… బ్లేమ్ గేమ్ లో బిజెపికి నష్టమా…. అనుమానాలకు తావిస్తున్న దర్యాప్తు…..

అత్యంత సంచలనం సృష్టించి, రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అధికార టిఆర్ఎస్ పార్టీకి సెల్ఫ్ గోల్ గా మారనున్నదా ..? మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యా యత్నం కేసు మాదిరిగా భూమారంగ్ కానున్నదా…? లేక రాష్ట్రంలో…

కేసీఆర్ ఛేదించిన భయంకరమైన కుట్ర … ముందు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చాలని పధకం వేశామని స్వాములు చెప్పడం విశేషం. ఆ మూడు రాష్ట్రాల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే పధకం …. అస‌లేం జ‌రిగింది… ఇదీ వాస్త‌వం..!!

కేసీఆర్ ఛేదించిన భయంకరమైన కుట్ర @@@ అప్పటికే నాలుగైదు రోజులుగా మంతనాలు సాగుతున్నాయి. ఈ మంతనాల్లో కీలకపాత్ర తిరుపతికి చెందిన సింహయాజులు స్వామిది. ఆయనకు ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. లోకల్ గా అనేకమంది బీజేపీ, టీఆరెస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో…

న‌రేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే… అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారు … బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు…ఇది కేసిఆర్ అడ్డా.. 18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు.. మా ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు.. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసి యావత్ తెలంగాణ సమాజంతో శబాష్ అనిపించుకున్నారు.. బండి సంజయ్ కు సిగ్గు లేదు.. గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడం మేలు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: ప్రధాని నరేంద్ర మోడీని,కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ప్రశ్నించి,వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ మండలం డి…

కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను ఓర్వలేక…మోడీ,అమిత్ షా కుట్ర.. రాజ గోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు..టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు..బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగరు.. బీజేపీ కొనుగోలు కుట్రను భగ్నం చేసిన మా ఎమ్మెల్యేలకు సెల్యూట్..- శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక…మోడీ,అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ,అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అమ్ముడు…