మహిళా రిజర్వేషన్ కోసం 10న ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష… జంతర్ మంతర్ వద్ద భారీ దీక్ష.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలి.. మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించట్లేదు..? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో…
కేసీఆర్ ధైర్యం గా ప్రశ్నిస్తున్నందుకే బిఆర్ఎస్ నేతలను వేదింపులకు గురిచేస్తున్నారు.. కేసిఆర్ బిడ్డా కవితను ఇబ్బంది పెడుతున్నారు..నిజామాబాద్ అక్కా చెల్లెళ్ళు బీజేపీకి బుద్ది చెప్తారు.
బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల పై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్…
ఒడిశాకు టిఎస్ ఆర్టీసీ డైలీ బస్సు సర్వీసులు.. ఒడిశా ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలియజేసిన – టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ .. ఓఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ పరస్పర ఒప్పదం..
హైదరాబాద్, బస్ భవన్: ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా…
అన్నదమ్ములు ఇద్దరి మధ్య, ఆస్తిలో తేడా…..సుమారు లక్ష కోట్లు. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ ఉంటే, అప్పుల ఊబిలో అనిల్ అంబానీ..తల్లిదండ్రులు అన్నీ సమకూర్చినా… ఎందుకు ముందుకు వెళ్ళలేక పోతున్నారు? Development is a Culture….. అభివృద్ధి ఒక జీవన విధానం….
దీరూబాయ్ అంబానీ మరణించిన తర్వాత…. కుటుంబ ఆస్తిని, నాలుగు వాటాలుగా పంచారు. 10 శాతం భార్యకి,10 శాతం కూతురికి, 40 శాతం పెద్దకొడుకు ముఖేష్ అంబానీకి, 40 శాతం చిన్న కొడుకు అనిల్ అంబానీ కి. పదేళ్ల తర్వాత చూస్తే….. అన్నదమ్ములు…
మలాన్ని తలమీద మోసిన ఆ మహాతల్లికి పాదాభివందనం …నా మీద నాకు అసహ్యం వేస్తుంది.ఆమె రాక ముందే పెరటి తలుపు తీసి పెట్టేవాళ్ళం.ఆమె ముఖం చూడ్డం ఇష్టం లేక.
మలాన్ని తలమీద మోసిన ఆ మహాతల్లికి పాదాభివందనం …నా మీద నాకు అసహ్యం వేస్తుంది.ఆమె రాక ముందే పెరటి తలుపు తీసి పెట్టేవాళ్ళం.ఆమె ముఖం చూడ్డం ఇష్టం లేక. …………………………………………… మల్లికా సారా భాయ్ మానవ మలాన్ని చేతులతో ఎత్తి,తల మీద…
“ఒక డస్ట్ బిన్ ని, కుర్చీని, ఒక కంప్యూటరుని ఎలా షిఫ్ట్ చేస్తామో, ఒక ఉద్యోగిని (జర్నలిస్టుని) కూడా అదేవిధంగా మార్చేయడం అన్యాయం..పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు…ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! #ABNAndhraJyothyDiaries
బలిగంప బయిల్దేరింది… ——————- పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు. ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! * * ప్రభాకర్ నా కంటే ఓ ఏడాది చిన్నవాడే. నాకు లానే చానాళ్లుగా చక్కెర వ్యాధితో బాధపడుతున్నవాడే. అయితే, ఆయన అకాలమరణం…
ఇంతకు ఈటల ఎవరి వాడు.? … శాసస సభ సమావేశాల్లో అనూహ్య పరిణామాలు… అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం.. బీఆరెస్ మైండ్ గేమ్.. విఫలైమన ప్రతిపక్షాలు , మైండ్ గేమ్ అంటున్న ఈటల….
ఈ బడ్జెట్ సమావేశాలు కొన్ని అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్కు, సీఎం కేసీఆర్కు, మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు మధ్య జరిగిన సంభాషణలు రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేశాయి. ఒక దశలో ఈటల…
లక్ష రూపాయల చెప్పులు…. అసెంబ్లీలో మల్లారెడ్డి మాటలు తీవ్ర దుమారం… బీఆరెస్ ఎమ్మెల్యేల ఇజ్జత్ తీసుకుంటున్న ఆ పార్టీ నాయకులే.. ఇప్పుడున్న వ్యతిరేకత చాలదంటూ తమకు తామే గొయ్యి తొవ్వుకుంటున్న అధికార పార్టీ…
సందర్భమేంటో తెలియదు..ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అవి అన్యపదేశంగా వస్తాయో… అప్పటికప్పుడు వస్తాయో.. ముందే అనుకుని మాట్లాడతారో… అవగాహన లేకనో… మిడిమిడి జ్ఞానమో…. ఏదైతే ఏమిగానీ.. మాట్లాడింది మాత్రం వాస్తవం. ప్రజల ముందు ఉన్నదున్నట్టు చెప్పుకోవడం కూడా ఓ కళ. ప్రజలకూ…
ఎమ్మెల్సీగా ఆకుల లలిత..? ఇచ్చిన మాట ప్రకారం ఆమెకే ఇవ్వాలనే యోచనలో కేసీఆర్…నిజామాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందనే ఆలోచన…మున్నూరుకాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె సేవలను వినియోగించుకోవాలనే యోచనలో అధినేత..
ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆకుల లలితకు ఇవ్వాలనే యోచనలో బీఆరెస్ అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి.. కేసీఆర్ సూచన మేరకు బీఆరెస్లో చేరిన ఆమెకు తిరిగి ఎమ్మెల్సీని చేస్తానని…
జర్నలిస్లుల ఇళ్ల స్థలాలు…. చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట… కేటీఆర్ కామెంట్తో చిక్కుముడి పడిన హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ…సుప్రీం తీర్పు ఇచ్చినా.. అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కొందరి వాదనతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి అన్యాయం..
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులంటే అంతే. రాజకీయ నాయకులకు అదో క్రీడ.. అవసరమున్న వాడుకోవడానికి అదో తాయిళం. ఎన్నికల వేళ అదో మత్తు మహత్యం.. హామీల అల్ప సంతోషం.. అంత వరకే. అవి వచ్చేవి లేదు. అలా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిందే.…
