Category: Political Gossips

పాలాభిషేకాల పాల‌న షురూ..! కేసీఆర్ పాల‌న‌లో పొడ‌గ్త‌లు, పాలాభిషేకాలు.. !! నాడు వీటికి బాగా అల‌వాటు ప‌డ్డ కేసీఆర్‌.. ఇప్పుడు అదే బాట‌లో రేవంత్ స‌ర్కార్‌.. ప‌త్రిక‌ల్లో పెద్ద పెద్ద యాడ్స్.. సంబురాలంటూ ప్ర‌చార యావ‌.. నాడు కేసీఆర్ చెప్పిందే వేదం.. త‌న‌కు తోచిందే పాల‌న‌.. లోపాలు వేలెత్తి చూపేవారు క‌రువు.. బ‌హుబాగు అంటూ పొడిగి మ‌రింత భ్ర‌ష్టు ప‌ట్టించేలా చేసిన భ‌జ‌న నేత‌లు.. దీనికి అతీతుడని కాద‌ని నిరూపిస్తున్న రేవంత్‌..

మ‌ళ్లీ అదే పాల‌న షురూ అయ్యింది. దేన్నైతే ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారో, దేనికైతే విసిగెత్తిపోయారో.. అదే తంతు మ‌ళ్లీ మొద‌లైంది. కేసీఆర్ పాల‌న అంటే ఎందుకు జ‌నాల‌కు విసుగొచ్చింది. తను చెప్పిందే వేదం.. త‌న‌కు తెలిసిందే పాల‌న అన్న‌ట్టుగా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని న‌డిపాడు.…

హరీష్ రావు మంచి పొలిటీషియన్…! ఆయన బీజేపీలో చేరినా రాజీనామా చేసి రావాల్సిందే!! బండి సంజయ్‌

హరీష్ రావు మంచి పొలిటీషియన్. ఆయన బీజేపీలో చేరినా రాజీనామా చేసి రావాల్సిందే…నని వ్యాఖ్యానించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ‘బీజేపీలో బీర్ ఎస్ విలీనం ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాలివి. కేసీఆర్ బీఆర్ఎస్…

నా భార్య అక్రమసంతానానికి తండ్రెవరో తేల్చండి..! దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి భర్త ఫిర్యాదు.. !! విజయసాయిరెడ్డి, పీపీ సుభాష్‌లే కారణమని ఆరోపణ.. ఏపీ దేవాదాయశాఖలో ఇదో కొత్త లొల్లి..

.ఏపీ దేవాదాయశాఖలో ఇప్పుడు కొత్త లొల్లి తీవ్ర చర్చనీయాంశమైంది. దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న శాంతిపై ఆమె భర్తే అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన ఫిర్యాదు అంతటా వైరల్‌ అవుతోంది. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ ఏపీ దేవాదాయ…

పోలీస్‌ ‘డైరీ’..! పొలిటికల్‌ జెండాకెక్కుతున్న పోలీసన్న..! అప్పుడు రేవంత్‌ ఇదే మాట.. ఇప్పుడు కేటీఆర్‌ నోటా పోలీసులకు వార్నింగ్‌.. డైరీలో రాసుకుని వదిలిపెట్టమని కామెంట్స్‌….

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: పోలీసులు డైరీలకెక్కుతున్నారు. ప్రతిపక్షంలో ఎవరున్నా టార్గెట్‌ పోలీసులే. అధికారంలో ఎవరుంటే వారు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే పోలీసులు. మరి ప్రతిపక్షాలకు టార్గెట్‌ కారా..? అవుతారు. అందుకే ఇలా పొలిటికల్‌గా వారిని జెండాకెక్కిస్తూ వార్నింగ్‌లు ఇవ్వడం…

పీసీసీ చీఫ్‌ రేసులో పోరాడి ఓడిన మధుయాష్కీ..! మహేశ్‌కే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అధిష్టానం.. !! ఢిల్లీ లాబీయింగ్‌లో పోటీపడ్డ ఇద్దరు గౌడ్స్‌.. పైచేయిగా నిలిచిన మహేశ్.. బలరాం నాయక్‌ పేరు తెరమీదకు వచ్చినా.. అధిష్టానం చూపు మహేశ్ వైపే…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: ఇద్దరు గౌండ్లు పీసీసీ చీఫ్‌ కోసం పోటాపోటీగా తలపడ్డారు. అధిష్టానం వద్ద ఎవరి బలాలేందో చూపించుకున్నారు. లాబీయింగ్‌లో ఒకరికి మరొకరు తీసిపోరనే విధంగా తలపడ్డారు. ఒకరేమో టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్‌ మధయాష్కీ. మరొకరేమో…

చెల్లె కోసం బీజేపీ పాట..! రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేసిన కేటీఆర్‌..!! పార్టీ ఫిరాయింపులపై గురివింద గింజ మాటలు…. లిక్కర్‌ కేసులో అక్క బయటకు రావాలంటే ఈ తతంగం తప్పుదు మరి.. పాపం… కేటీఆర్‌..! ఆనాడు మోడీని చెడామడా తిట్టి.. ఈనాడు ఆయన ప్రాపకం కోసం పాకులాటలు..!!

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌..: కేటీఆర్‌ నాడు నోటికేదొస్తే అది మాట్లాడి మోడీని టార్గెట్‌ చేశాడు. ఇప్పుడు అదే మోడీ ప్రాపకం కోసం రాహుల్‌ను టార్గెట్‌ చేశాడు. చేస్తే చేశాడు కానీ ఆ టపిక్‌ మరీ నవ్వులాటలా ఉంది…

అక్క కోసం…! ఢిల్లీలో బావబామ్మర్దులు..!! నాలుగు రోజులుగా అక్కడే మకాం.. బెయిల్‌ కోసం అన్ని కోణాల్లో విశ్వ ప్రయత్నాలు.. ! కవితను బయటకు రప్పించేందుకు రాజకీయకోణంలోనూ ట్రై చేస్తున్న హరీశ్‌, కేటీఆర్‌.. బీఆరెస్‌లో చర్చ… కవితకు బెయిల్‌ దొరుకుతుందనే ప్రచారం..!

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: బావబామ్మర్దులిద్దరూ ఢిల్లీలో మకాం వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏదైనా చేసైనా కవితకు బెయిల్ ఇప్పించుకుని బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఇద్దరూ గత నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. ఢిల్లీ లిక్కర్‌…

బీఆరెస్‌లో ‘మందమతు’లు..!! రానున్న కాలంలో మరింత దారుణంగా పార్టీ పరిస్థితి.. !! ఇక పార్టీలోనే కొనసాగితే మందమతి చేప గతే.. మూడు చేపల కథ…ను గుర్తు చేసుకుంటున్న సీనియర్‌ నేత..!!.

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: పొద్దున్నే ఓ పెద్దాయన ఫోన్‌ చేశాడు. బీఆరెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్ అతను. సమకాలనీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఆకస్మాత్తుగా మూడు చేపల కథను వినిపించాడయన. ఈ చేసల కథ ఇప్పుడెందుకు చెబుతున్నాడా.?…

‘పీసీసీ చీఫ్‌’ పెండింగ్‌.. ! కేబినెట్‌లోకి సుదర్శన్‌రెడ్డి.. !! పీసీసీ చీఫ్‌ రేసులో మహేశ్‌తో పాటు మధుయాష్కీ, భట్టీ, శ్రీధర్‌బాబు.. ఇప్పట్లో చీఫ్‌ పదవి నియామకం ఉండబోదని పరోక్షంగా సిగ్నల్‌ ఇచ్చిన దీపాదాస్‌ మున్షీ.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేరును సూచించిన సీఎం రేవంత్‌… కేబినెట్‌ విస్తరణ ముహూర్తం జూలై 2న..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో : పీసీసీ చీఫ్‌ నియామకాన్ని పెండింగ్‌లో పెట్టేసింది అధిష్టానం. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ పదవి నేటితో ముగిసింది. దీన్ని త్వరగా పూర్తి చేస్తారని భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జి…

మిగిలింది గుప్పెడుమందే..! ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే కేసీఆర్‌..!! తాను తోడుకున్న గోతిలో తానే పడ్డ బీఆరెస్‌ రథసారథి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: తాను పార్టీ పెట్టినప్పుడు గుప్పెడు మందితోనే పెట్టానని, అంతా హేళన చేశారని కేసీఆర్‌ అంటుంటాడు. చివరికి అదే పరిస్థితికి నేడు చేరింది.ఉన్న ఎమ్మెల్యేలంతా తలోదారి చూసుకుంటున్నారు. అందరినీ ఫామ్‌ హౌజ్‌కు రమ్మంటే.. వచ్చింది…