దళిత సమాజాన్ని భ్రమల్లో ముంచుతున్న సీపీఎం…
తెలంగాణ సమాజంలో 18%మున్న దళిత సమాజాన్ని ప్రలోభాలకు గురిచేసి రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టే కుట్రలకు కేసీఆర్ చేస్తున్న కుటిల ప్రయత్నాలకు, విశ్వ జ్ఞాని భారత రత్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ నిజమైన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న దళిత సమాజం ఎన్నటికి లొంగదు.…
