మహా రైతులపై కేసీఆర్ కిసాన్ మంత్రం.. మహారాష్ట్రలో తొలిసభ సక్సెస్… తన వాగ్దాటితో మరాఠ్వాడాలను ఆకట్టుకున్న కేసీఆర్.. తొలిసారి పూర్తి హిందీ ప్రసంగంతో దేశ వ్యాప్ంగా రాజకీయ చర్చకు తెరలేపిన నాందేడ్ సభ…
కేసీఆర్ వాగ్గాటి మహా రైతులను ఆకట్టుకున్నది. పూర్తిగా హిందీలో సాగిన ఆయన ప్రసంగం వారిని ఆకర్శించింది. ప్రధానంగా రైతు బందు స్కీమ్ వారిలో ఎంతో మక్కువను పెంచింది. కేసీఆర్ ప్రసంగానికి, పంచులకు కేరింతలు, చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలుపుతూ సభకు కొత్త…