కమీషన్లు ఇయ్యలేం.. పనులు చెయ్యలేం.. సిట్టింగులు ముక్కు పిండి వసూలు చేశారు.. ఇప్పుడు కొత్తోళ్లు లైన్ కట్టారు.. పనులు బంద్ చేసిన కాంట్రాక్టర్లు.. పిలిచి సమావేశాలు పెట్టి చెయ్యమన్నా నో చెప్పేస్తున్న వైనం.. జిల్లాలో ఇదో వింత వైఖరి..
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: పాపం.. కాంట్రాక్టర్లు. అసలే అరకొర నిధులు. సమయానికి రాని బిల్లులు. అప్పుల పాలు చేసిన కేసీఆర్. ఇవన్నీ చాలవని ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది వారికి. చాలా చోట్ల సిట్టింగులు ఓడారు. కొత్త వారు…
