మూడింతలు పెరిగిన పసుపు సాగు…! పెరిగిన ధరతో దేశ వ్యాప్తంగా రైతుల ఆసక్తి.. !!ఈసారి సీజన్లో క్వింటాలు కు అత్యధికంగా 18, 300 ధర.. సాగుతగ్గి, డిమాండ్ పెరగడంలో అనూహ్యంగా ధరపెంపు..
మూడింతలు పెరిగిన పసుపు సాగు… పెరిగిన ధరతో దేశ వ్యాప్తంగా రైతుల ఆసక్తి.. ఈసారి సీజన్లో క్వింటాలు కు అత్యధికంగా 18, 300 ధర.. పసుపు సాగులో మొదటి స్థానం మహారాష్ర్టదే.. ఆ తరువాత తెలంగాణ… నాలుగేళ్ల కింద క్వింటాలుకు నాలుగు…
