Month: July 2024

మూడింతలు పెరిగిన పసుపు సాగు…! పెరిగిన ధరతో దేశ వ్యాప్తంగా రైతుల ఆసక్తి.. !!ఈసారి సీజన్‌లో క్వింటాలు కు అత్యధికంగా 18, 300 ధర.. సాగుతగ్గి, డిమాండ్‌ పెరగడంలో అనూహ్యంగా ధరపెంపు..

మూడింతలు పెరిగిన పసుపు సాగు… పెరిగిన ధరతో దేశ వ్యాప్తంగా రైతుల ఆసక్తి.. ఈసారి సీజన్‌లో క్వింటాలు కు అత్యధికంగా 18, 300 ధర.. పసుపు సాగులో మొదటి స్థానం మహారాష్ర్టదే.. ఆ తరువాత తెలంగాణ… నాలుగేళ్ల కింద క్వింటాలుకు నాలుగు…

డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు…! తృటిలో తప్పిన ప్రాణాపాయం.. గాయాలపాలైన ట్రంప్‌.. పిడికిలి బిగించి నినాదాలు …!! కాల్పులు జరిపిన నిందితుడిని మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది….

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గాయాలపాలైన ట్రంప్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిడికిలి బిగించి నినాదాలు చేసిన ట్రంప్…

నా భార్య అక్రమసంతానానికి తండ్రెవరో తేల్చండి..! దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి భర్త ఫిర్యాదు.. !! విజయసాయిరెడ్డి, పీపీ సుభాష్‌లే కారణమని ఆరోపణ.. ఏపీ దేవాదాయశాఖలో ఇదో కొత్త లొల్లి..

.ఏపీ దేవాదాయశాఖలో ఇప్పుడు కొత్త లొల్లి తీవ్ర చర్చనీయాంశమైంది. దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న శాంతిపై ఆమె భర్తే అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన ఫిర్యాదు అంతటా వైరల్‌ అవుతోంది. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ ఏపీ దేవాదాయ…

సర్కార్‌ ‘పెన్షన్‌ రికవరీ’ సెల్ఫ్‌గోల్‌..! ఏడు వేల మంది నుంచి పెన్షన్‌ రికవరీకి ఆదేశాలు.. !! జిల్లాల వారీగా డీఆర్‌డీవోలకు ఉత్తర్వులు జారీ.. నెల రోజుల గడువు.. సర్వీస్‌ పెన్షన్‌తో పాటు ఆసరా తీసుకుంటే రికవరీ చేయాలని ఆదేశాలు.. ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో ఎంక్వైరీలు.. పెన్షన్ తొలగిస్తే సరిపోయేది.. రికవరీ పేరుతో రాజకీయంగా కాంగ్రెస్‌ సర్కార్‌కు కొత్త తలనొప్పులు.. రెండు నెలలుగా ఆసరా పెన్షన్ల నిలిపివేత.. నాలుగు వేల రూపాయల పెన్షన్‌ కోసం ఎదురుచూపులు..!! రివకరీ నోటీసులతో సర్కారుకు దక్కేది జనాగ్రహమే..

పెన్షన్‌ పెంపు విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేక్రమంలో పడుతున్న తిప్పలు… ప్రభుత్వాన్ని మరింత ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గత సర్కారు ఇచ్చిన 2వేల ఆసరా పెన్షన్‌ను 4వేలకు పెంచి ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ అమలు అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పటి పాత…

పోలీస్‌ ‘డైరీ’..! పొలిటికల్‌ జెండాకెక్కుతున్న పోలీసన్న..! అప్పుడు రేవంత్‌ ఇదే మాట.. ఇప్పుడు కేటీఆర్‌ నోటా పోలీసులకు వార్నింగ్‌.. డైరీలో రాసుకుని వదిలిపెట్టమని కామెంట్స్‌….

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: పోలీసులు డైరీలకెక్కుతున్నారు. ప్రతిపక్షంలో ఎవరున్నా టార్గెట్‌ పోలీసులే. అధికారంలో ఎవరుంటే వారు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే పోలీసులు. మరి ప్రతిపక్షాలకు టార్గెట్‌ కారా..? అవుతారు. అందుకే ఇలా పొలిటికల్‌గా వారిని జెండాకెక్కిస్తూ వార్నింగ్‌లు ఇవ్వడం…

పీసీసీ చీఫ్‌ రేసులో పోరాడి ఓడిన మధుయాష్కీ..! మహేశ్‌కే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అధిష్టానం.. !! ఢిల్లీ లాబీయింగ్‌లో పోటీపడ్డ ఇద్దరు గౌడ్స్‌.. పైచేయిగా నిలిచిన మహేశ్.. బలరాం నాయక్‌ పేరు తెరమీదకు వచ్చినా.. అధిష్టానం చూపు మహేశ్ వైపే…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: ఇద్దరు గౌండ్లు పీసీసీ చీఫ్‌ కోసం పోటాపోటీగా తలపడ్డారు. అధిష్టానం వద్ద ఎవరి బలాలేందో చూపించుకున్నారు. లాబీయింగ్‌లో ఒకరికి మరొకరు తీసిపోరనే విధంగా తలపడ్డారు. ఒకరేమో టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్‌ మధయాష్కీ. మరొకరేమో…

సర్కారుపై ఉద్యోగ సంఘాల నిరసనాస్త్రం..! కార్యాచరణకు రెడీ అవుతున్న టీఎన్‌జీవో, టీజీవోలు.. !! సీఎం జిల్లాల టూర్‌ నేపథ్యంలో తమ డిమాండ్లు తెలియజేసేలా వ్యూహం.. రేవంత్‌ పట్టింపులేని దోరణితో తిక్కమీదున్న ఉద్యోగ సంఘాలు..సంధానకర్తగా కోదండరాం చేసిన ప్రయత్నాలు విఫలం

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: సర్కారుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తమను ఇంత వరకు కలిసిందిలేదు.. కలిసేందుకు ప్రయత్నిస్తే అపాయింట్‌మెంట్‌ ఇచ్చిందీ లేదు. కనీసం సీఎస్‌తో నైనా భేటికి ప్రభుత్వం ప్రయత్నించలేదు. దీంతో…

చెల్లె కోసం బీజేపీ పాట..! రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేసిన కేటీఆర్‌..!! పార్టీ ఫిరాయింపులపై గురివింద గింజ మాటలు…. లిక్కర్‌ కేసులో అక్క బయటకు రావాలంటే ఈ తతంగం తప్పుదు మరి.. పాపం… కేటీఆర్‌..! ఆనాడు మోడీని చెడామడా తిట్టి.. ఈనాడు ఆయన ప్రాపకం కోసం పాకులాటలు..!!

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌..: కేటీఆర్‌ నాడు నోటికేదొస్తే అది మాట్లాడి మోడీని టార్గెట్‌ చేశాడు. ఇప్పుడు అదే మోడీ ప్రాపకం కోసం రాహుల్‌ను టార్గెట్‌ చేశాడు. చేస్తే చేశాడు కానీ ఆ టపిక్‌ మరీ నవ్వులాటలా ఉంది…

ఆర్మూర్‌పై ‘ఈరవత్రి’ నజర్..! ఇక అక్కడే మకాం..!! అక్కడి నుంచే పోటీకి సన్నద్దం.. అధిష్టానం అండదండలతో ఈనిల్‌ ముందడుగు.. వినయ్‌రెడ్డి ఆధిపత్యానికి ఇక చెక్‌.. మారనున్న ఆర్మూర్ రాజకీయ సమీకరణలు.. ‘వాస్తవం’ ఎక్స్క్లూజివ్‌ స్టోరీ..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: ఆర్మూర్‌ రాజకీయాలు మారనున్నాయి. అక్కడి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్‌, ప్రస్తుత మినరల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ నజర్‌ పెట్టాడు. తన రాజకీయ యుద్ధ క్షేత్రం…

ఇదేనా ‘పబ్లిక్‌ రిలేషన్‌..’!! మంత్రుల పీఆర్వోలకు సీఎం క్లాస్‌..! ప్రెస్‌నోట్లు రాసి మీడియా ముఖాన కొడితే సరిపోయిందా..? పేపర్‌లో వచ్చిన వార్తలను సేకరిస్తే పని అయిపోతుందా..?? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి..! ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి..!! జనాలేమనుకుంటున్నారు..? లోపాలేమిటి..? చేయాల్సినపనులేమిటి..?? బీఆరెస్‌ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలే మీరూ చేస్తున్నారు.. పద్దతి మార్చుకోండి..

.దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: ‘పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌… పీఆర్వోలంటే ఇట్లనే ఉంటరా..? ఏదో ఓ ప్రెస్‌నోట్‌ రాయడం.. పేపర్లో వచ్చిన వార్తలను మా ముఖాన కొట్టడంతో మీ పనైపోయిందనుకుంటున్నారా…? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నది…? జనాలేమనుకుంటున్నారు..? ఎప్పటికప్పుడు అలర్ట్‌గా…