Month: March 2024

మేయర్‌ దంపతులు కాంగ్రెస్‌ గూటికి.. మరో ముగ్గురు బీఆరెస్‌ కార్పొరేటర్లు కూడా.. ఎంపీ ఎన్నికల వేళ బీఆరెస్‌ ఖాళీ అవుతున్నా పట్టింపులేని నాయకత్వం..

దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్‌ మేయర్‌ దంపతులు నీతూ కిరణ్‌, దండు శేఖర్‌లు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఈనెల 14న హైదరాబాద్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌,…

ఇది రెడ్ల రాజ్యం బ్రదర్‌..! ఇంతకు మించి ఎక్కువ ఊహించుకోకు.. ఆశపడకు..! ఫీల్‌కాకు.. !! అవునూ.. కేసీఆర్‌ బహుజనులకు ఇంతకుమించి ఏమి చేశాడో చెబుతారా..?

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పార్టీలన్నీ ఒక్కతాను ముక్కలే. సీఎంలు వేర్వేరు. ఆచరణ మాత్రం అగ్రవర్ణాలకు అగ్రతాంబూలమే. ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా రెడ్ల రాజ్యమే కదా. ఇవాళ ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ…

vastavam digital news paper, 11-03-2024, breaking news, www.vastavam.in, nizamabad

కామారెడ్డికి తొమ్మిది మంది ఇన్చార్జిలు..! మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ను నమ్మని కేటీఆర్‌.. గంప పై లీడర్లలో తీవ్ర వ్యతిరేకత.. అందుకే ఇన్చార్జిగా ఇచ్చినట్టే ఇచ్చి సమన్వయ కమిటీని కూడా తగిలించిన వర్కింగ్ ప్రెసిడెంట్‌.. కామారెడ్డిలో ఇదో చర్చ.. ! బీఆరెస్‌…

కామారెడ్డికి తొమ్మిది మంది ఇన్చార్జిలు..! మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ను నమ్మని కేటీఆర్‌.. గంప పై లీడర్లలో తీవ్ర వ్యతిరేకత.. అందుకే ఇన్చార్జిగా ఇచ్చినట్టే ఇచ్చి సమన్వయ కమిటీని కూడా తగిలించిన వర్కింగ్ ప్రెసిడెంట్‌.. కామారెడ్డిలో ఇదో చర్చ.. !

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఒక నియోజకవర్గానికి ఒకరు ఇన్చార్జిగా ఉంటారు. ఓడిన ఎమ్మెల్యేనే ఇన్చార్జిగా ప్రటించింది కూడా బీఆరెస్ అధిష్టానం. కానీ కామారెడ్డిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. ఏకంగా ఇక్కడ తొమ్మిది మంది ఇన్చార్జిలుగా ఉంటారు.…

బీఆరెస్‌ ఓడినందుకు బీసీలకు వచ్చిన చాన్స్‌.. ఇద్దరు మున్నురుకాపులకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌.. నిజామాబాద్‌కు బాజిరెడ్డి.. జహీరాబాద్‌కు గాలి అనిల్‌ కుమార్‌..! డిసైడ్‌ చేసిన బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌.. ప్రకటనే తరువాయి..

దండగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బీఆరెస్‌ ఓడినందుకు, ప్రభుత్వం పోయినందుకు బీసీలకు చాన్స్‌ వచ్చింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ అధినేత ఇద్దరు బీసీలకు అవకాశం ఇచ్చారు. అందులో ఇద్దరూ మున్నూరుకాపులే కావడం…

మారినట్టు నటించే మారని మనిషి రామన్న.. జనం అంటే ఇంకా చిన్నచూపేనా కేటీయార్…? కామారెడ్డి మీటింగులో ఓటర్లను అవహేళన చేస్తూ కామెంట్లు.. తమ ఓటమిని ఒప్పుకున్నట్టే ఒప్పుకుని జనాలను పిచ్చోళ్లుగా అభివర్ణించేలా అవే బలుపు మాటలు.. రేవంత్‌ను విమర్శించడంలో హుందాతనం ఓకే… తమ ఓటమి వరకు వచ్చేసరికి అవే దొరపోకడలు.. జనం మీద నెపాలు.. మీ తప్పులేమీ లేవా..? పదేండ్లు మీకు అధికారం ఇచ్చింది కూడా ఈ జనాలే..! మరిచావా రామన్నా..!!

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: —————————————————————– కామారెడ్డిలో కేటీఆర్‌ స్పీచ్‌ బాగా మెచ్యూరిటీగా అనిపించింది. అందరూ తిట్టంగ తిట్టంగ బాగనే మారిండని కూడా అనిపించింది. సీఎం రేవంత్‌రెడ్డి భాషపై బాగనే మాట్లాడిండు. హితవు పలికిండు.ఇవేం మాటలు హుందాగా మాట్లాడు…

నిజాలు రాస్తే నోటీసులు.. కేసులు..! అబద్దాలు రాసి ‘పరువు’ కేసుల పాలు..!! నమస్తే తెలంగాణపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఫిర్యాదు.. .. కేసు నమోదు.. అబద్దపు రాతలపై ‘నమస్తే’పై కాంగ్రెస్‌ పంజా.. ఉన్న తలనొప్పులు చాలవని.. ఇలా మరీ దిగజారి..! ఎవరి ప్రాపకం కోసమో.. పాపం..!!

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: మొన్నటిదాకా అది అధికార పార్టీ పత్రిక. నిధులకు కొదవ లేదు. అయినా ఉద్యోగులను తీసేశారు. కరోనా అని కూడా అప్పుడు కొత్తగా వచ్చిన ఎడిటర్‌ తీగుళ్ల కృష్ణమూర్తి జర్నలిస్టుల జీవితాలను రోడ్డు పాలుచేశాడు.…

vastavam digital news, 10-03-2024, breaking news, www.vastavam.in, nizamabad

షబ్బీర్‌తో ఆడుకున్నారు..! శిలాఫలకంపై పేరు రాయడాన్ని తప్పుబట్టిన బీజేపీ.. సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తూ రాజకీయం.. మధ్యలో కలెక్టర్‌నూ వివాదంలోకి లాగిన కామారెడ్డి బీజేపీ లీడర్లు.. చైర్మన్‌.. వైస్‌ చైర్మన్‌.. ఓ రాజీనామా..! డీసీసీబీ క్యాంపు రాజకీయాల్లో ఆసక్తి… భాస్కర్‌రెడ్డి రాజీనామా…

షబ్బీర్‌తో ఆడుకున్నారు..! శిలాఫలకంపై పేరు రాయడాన్ని తప్పుబట్టిన బీజేపీ.. సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తూ రాజకీయం.. మధ్యలో కలెక్టర్‌నూ వివాదంలోకి లాగిన కామారెడ్డి బీజేపీ లీడర్లు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కామారెడ్డిలో అదో అధికారిక కార్యక్రమం. లీడర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రోగ్రాం కూడా ముగిసింది. అందరూ ఇళ్లలోకి వెళ్లిపోయారు. కానీ ఈ ప్రోగ్రాంకు సంబంధించిన శిలాఫలకం మాత్రం సోషల్‌ మీడియాలో తెగ గింగిరాలు తిరిగింది.…

చైర్మన్‌.. వైస్‌ చైర్మన్‌.. ఓ రాజీనామా..! డీసీసీబీ క్యాంపు రాజకీయాల్లో ఆసక్తి… భాస్కర్‌రెడ్డి రాజీనామా చేస్తే ఖర్చు మిగులుతుందని రమేశ్‌రెడ్డి ఎదురుచూపులు.. ససేమిరా అంటున్న చైర్మన్‌… అవిశ్వాసానికి ఇంకా పది రోజులు.. అప్పటి వరకు కాబోయే చైర్మన్‌కు తడిచిమోపెడు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డిపై అవిశ్వాసం పెట్టారు. ఓకే. పరీక్షకు డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు. ఇదీ ఓకే. కాబోయే చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి సారథ్యంలో 14 మంది డైరెక్టర్లు క్యాంపులో ఎంజాయ్‌…