Month: March 2024

ఒక్క సీటు… ఇద్దరు అభ్యర్థులు.. నిజామాబాద్‌ లోక్‌సభకు ఒక్కపార్టీ నుంచి ఇద్దరు.. నిజామాబాద్‌ బీఆరెస్‌ ఎంపీ టికెట్‌ బాజిరెడ్డికి ఫైనల్‌.. అభ్యర్థికాకున్నా.. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కవిత కీలకం.. మూడు పార్టీల అభ్యర్థులు ఓకే… నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక రసవత్తరం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇదో విచిత్ర పరిస్తితి. వింటేనే ఆశ్చర్యంగా ఉందా..? నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అదో వార్త. కీలకమైన ఎన్నిక. సీఎం కూతురు కవితనే ఓడగొట్టిన చరిత్ర ఈ లోక్‌సభ ఎన్నికకు ఉంది.…

vastavam digital news paper, breaking news, 09-03-2024, www.vastavam.in, nizamabad

కేటీయార్‌ యూట్యూబ్‌ చానెల్స్‌…! సోషల్‌ మీడియాపై కేటీఆర్‌ స్పెషల్ ఫోకస్‌.. ఓటమి తరువాత మారిన ఆలోచన… తెర వెనుక ఉండి యూట్యూబ్‌ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..…

కేటీయార్‌ యూట్యూబ్‌ చానెల్స్‌…! సోషల్‌ మీడియాపై కేటీఆర్‌ స్పెషల్ ఫోకస్‌.. ఓటమి తరువాత మారిన ఆలోచన… తెర వెనుక ఉండి యూట్యూబ్‌ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..

దండుగుల శ్రీనివాస్‌ -వాస్తవం ప్రధాన ప్రతినిధి: ‘ ‘పది మెడికల్‌ కాలేజీలు పెట్టే బదులు ఓ వంద యూట్యూబ్‌ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. గెలిచి ఉండేవాళ్లం..!’ ఓటమి పాలైన తరువాత కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ ఇవి. అంటే దీని అర్థం……

ఇన్‌చార్జిలు మార్చబడును.. అధినేత మదిలో పార్టీని చక్కదిద్దే ఆలోచన.. ఎంపీ ఎన్నికలకు ముందే దిద్దుబాటు చర్యలు.. బోధన్‌కు షకీల్‌ సతీమణి ఆయేషా ఫాతిమా.. ఆర్మూర్‌కు కేఆర్‌ సురేశ్‌రెడ్డి.. ? అర్బన్‌కు బిగాల మహేశ్‌ గుప్తా…? సమాలోచనలు చేస్తున్న కేసీఆర్‌… త్వరలో ఎంపీ అభ్యర్థి ప్రకటన..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇందూరు బీఆరెస్‌ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డాడు అధినేత కేసీఆర్‌. ముంచుకొస్తున్న ఎంపీ ఎన్నికల లోపే జిల్లాలో పార్టీని బలంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా నియోజకవర్గ ఇన్‌చార్జిలను మార్చే యోచనలో…

సీఎం వద్దకు డీసీసీబీ పంచాయితీ.. రమేశ్‌రెడ్డి పై సీనియర్ల గుర్రు.. చైర్మన్‌ను చేసేందుకు ఆయనే కావాలా..? బీఆరెస్‌ చైర్మన్‌ను దించేసి మళ్లీ ఆ పార్టీ నేతకే ఎందుకివ్వాలి..? సుదర్శన్‌రెడ్డి నిర్ణయాన్ని తప్పుబడుతున్న జిల్లా కాంగ్రెస్‌ సీనియర్ నేతలు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: డీసీసీబీ అవిశ్వాస పరీక్ష పంచాయితీ సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లింది. చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డిని దించేసి వైస్‌ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డికి చైర్మన్‌ గిరీ అప్పగించేందుకు సుదర్శన్‌రెడ్డి చక్రం తిప్పాడు. దీనికి సంబంధించిన…

జీవన్‌రెడ్డి ఫైనల్‌… కాసేపట్లో ప్రకటన.. సీనియర్‌కే అధిష్టానం మొగ్గు… ఆవవాహుల ఆశలు ఆవిరి… అర్వింద్‌తో ఢీ అంటే ఢీ..!

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి: సీనియర్‌ లీడర్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. అంతా అనుకున్నట్టే ఆయనకే అధిష్టానం ఓటేసింది. మొదటి నుంచి జీవన్‌రెడ్డికే చాన్స్‌ వస్తుందనే ప్రచారం ఉంది. నిజామాబాద్‌ నుంచి పోటీ…

బాజిరెడ్డి మాగ్గావాలె..! జహీరాబాద్‌ మున్నూరుకాపుల అభ్యర్థన.. బీఆరెస్ అధినేత కేసీఆర్‌ వేడుకోలు.. ఇద్దరు లింగాయత్‌లే… బాజిరెడ్డి వస్తే గెలుపు సునాయసం.. జహీరాబాద్‌ లోక్‌సభ రాజకీయాల ఈక్వేషన్స్‌ను వివరించిన బీఆరెస్‌ లీడర్లు, కాపు సంఘాల ప్రతినిధులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బాజిరెడ్డి గోవర్దన్‌ తమ లోక్‌సభ నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామంటున్నారు జహీరాబాద్‌ లోక్‌సభ ప్రతినిధులు, మున్నూరుకాపు సంఘం నాయకులు. ఇప్పుడిదో కొత్త డిస్కషన్‌. నిజామాబాద్‌ పార్లమెంటు నుంచి కవిత పోటీకి సుముఖంగా లేదు.…

ప్రాణస్నేహం కన్నా ‘అధికారం’ మిన్న.. ఇద్దరి మిత్రులను విడదీసిన ‘రాజకీయం’ … అధికారం ఉన్నప్పుడు ఒకరికొకరు… ఇప్పుడు విడిపోయి వేరు దారులు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి వీడ్కోలు పలికిన కుంట రమేశ్‌రెడ్డి.. పరిస్థితుల ప్రభావానికి లొంగిన కాంట్రాక్టర్‌.. డీసీసీబీ చైర్మన్‌ పదవి బోనస్‌…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అత్యంత దగ్గరి బంధుత్వం. అంతకుమించి ఇద్దరి మధ్య ప్రాణస్నేహం. ఒకే కంచంలో తిన్న రోజులు. రాజకీయంగా ఎదిగేక్రమంలో తనవంతు సాయం ఒకరిస్తే.. వ్యాపారపరంగా అన్ని అండదండలిచ్చే తోడ్పాటు మరొకరిది. ఒకరుంటే అక్కడ మరొకరుండాల్సిందే.…

vastavam digital news paper, 06-03-2024, breaking news, www.vastavam.in, nizamabad

అర్వింద్‌ మెడలో అసమ్మతి గంట.. ఆ పార్టీ కార్పొరేటర్‌తో మొదలు.. అర్వింద్‌ ఓ అహంకారి, దుర్మార్గుడు.. కాషాయం కప్పుకున్న కసాయి.. ఇలాంటి వ్యక్తికి మళ్లీ టికెట్‌ ఇవ్వడమా… అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలు.. ఒక్కొక్కరుగా కలుగులోంచి బయటకు.. తీవ్ర వ్యతిరేకత…

అర్వింద్‌ మెడలో అసమ్మతి గంట.. ఆ పార్టీ కార్పొరేటర్‌తో మొదలు.. అర్వింద్‌ ఓ అహంకారి, దుర్మార్గుడు.. కాషాయం కప్పుకున్న కసాయి.. ఇలాంటి వ్యక్తికి మళ్లీ టికెట్‌ ఇవ్వడమా… అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలు.. ఒక్కొక్కరుగా కలుగులోంచి బయటకు.. తీవ్ర వ్యతిరేకత ఉన్నదని వ్యాఖ్య.. మళ్లీ గెలుస్తే పార్టీకి మరింత డ్యామేజ్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: వెనుకటికొక పిల్లి ఉండేదట. ఓ ఇంట్లో జొరబడి రోజుకొక ఎలుకను పొతం పడుతున్నదట. మెల్లమెల్లగా ఎలుకల సంతతి మొత్తం తగ్గుతూ వస్తుందట. ఓ రోజు పిల్లులన్నీ కలిసి ఓ అత్యవసర భేటీ పెట్టుకున్నాయట. ఈ…

You missed